మహిళలకు షాక్‌.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..!
బిజినెస్ వార్తలు

మహిళలకు షాక్‌.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..!

బంగారం దాని స్వచ్ఛత కారణంగా ఎల్లప్పుడూ ప్రీమియం కొనుగోలుదారుల మొదటి ఎంపికగా నిలిచింది. మరోవైపు, 22 క్యారెట్ల బంగారం బలమైనదిగా, ఆభరణాలకు ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. అంతర్జాతీయ మార్కెట్ ధరలు, ప్రభుత్వ పన్నులు, రూపాయి విలువలో హెచ్చుతగ్గులు వంటి అనేక.. బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. ఇటీవల లక్ష…

గుమ్మడి విత్తనాలు ఆరోగ్యానికి మంచివే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం! బీకేర్‌ ఫుల్..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

గుమ్మడి విత్తనాలు ఆరోగ్యానికి మంచివే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం! బీకేర్‌ ఫుల్..

గుమ్మడి గింజలను క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ విత్తనాలలో విటమిన్ ఎ, ఫైబర్, ఐరన్, కాల్షియం, బి2, ఫోలేట్, బీటా-కెరోటిన్, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి.…

మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్స్ అందరూ ఇప్పుడు ఇండస్ట్రీలో యంగ్ హీరోహీరోయిన్స్. కానీ ఇప్పటికీ సినిమాలకు దూరంగా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. అందులో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఎవర్ గ్రీన్ హిట్ మనసంతా నువ్వే సినిమాతో తెలుగు ప్రజలకు దగ్గరయ్యింది. బాలనటిగా అద్భుతమైన కట్టిపడేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్…

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆ ఎమ్మెల్యే బంపర్ ఆఫర్.. ఆ పని చేసినవారికి రూ. 25000 నజరానా..
తెలంగాణ వార్తలు

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆ ఎమ్మెల్యే బంపర్ ఆఫర్.. ఆ పని చేసినవారికి రూ. 25000 నజరానా..

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊహించని ఆఫర్ ప్రకటించాడు.. ఆ పని చేసిన వారికి 25 వేల రూపాయల కానుక ఇస్తానని ప్రకటన చేశారు.. MLA నాయిని వ్యాఖ్యలు బ్రోకర్లు, ఫైరవీకారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఇంతకీ ఆ MLA ఎందుకలా…

విజయవాడ, విశాఖ ప్రజలకు అద్దిరిపోయే శుభవార్త.. ఇది కదా కావాల్సింది
ఆంధ్రప్రదేశ్ వార్తలు

విజయవాడ, విశాఖ ప్రజలకు అద్దిరిపోయే శుభవార్త.. ఇది కదా కావాల్సింది

విజయవాడ, విశాఖ వాసులకు అద్దిరిపోయే గుడ్ న్యూస్ అందించనుంది ఏపీ ప్రభుత్వం. ఇది అందుబాటులోకి వస్తే రెండు నగరాలలో ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే. మరి ఆ స్టోరీ ఏంటో తెలియాలంటే ఇది మీరు చూడాల్సిందే. లేట్ ఎందుకు ఓ సారి లుక్కేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో…

మెడికల్ విద్యార్ధులకు అలర్ట్.. నీట్ పీజీ పరీక్ష వాయిదా…! కారణం ఇదే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

మెడికల్ విద్యార్ధులకు అలర్ట్.. నీట్ పీజీ పరీక్ష వాయిదా…! కారణం ఇదే

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వైద్య విద్యలో పీజీ ప్రవేశాల కోసం జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే నీట్ పీజీ పరీక్ష వాయిదా వేసింది. సింగిల్ షిఫ్ట్ లోనే పరీక్ష నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలే ఈ నిర్ణయానికి కారణమయ్యాయి. నీట్ పీజీ పరీక్ష జూన్ 15న జరగాల్సి ఉంది.…