ఖాళీ కడుపుతో ఈ ఒక్క డ్రింక్ తాగండి చాలు.. పొట్ట కొవ్వు ఐస్ లా కరిగిపోతుంది..!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఖాళీ కడుపుతో ఈ ఒక్క డ్రింక్ తాగండి చాలు.. పొట్ట కొవ్వు ఐస్ లా కరిగిపోతుంది..!

పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం అనేది చాలా మందిని వేధించే సమస్య. ఇది శరీరాన్ని లావుగా చూపించడమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా ప్రమాదం. అయితే ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొన్ని సహజ పదార్థాలతో కలిపి తయారు చేసిన డిటాక్స్ వాటర్ తాగితే.. ఈ సమస్యను నెమ్మదిగా తగ్గించుకోవచ్చు.…

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. దిగివస్తున్న బంగారం ధరలు..! 2 రోజుల్లో ఎంత తగ్గిందంటే..
బిజినెస్ వార్తలు

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. దిగివస్తున్న బంగారం ధరలు..! 2 రోజుల్లో ఎంత తగ్గిందంటే..

పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది.. బులియన్ మార్కెట్‌లో ఒక్కోసారి ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి.. అయితే.. ఇటీవల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది.. బులియన్ మార్కెట్‌లో ఒక్కోసారి ధరలు పెరిగితే..…

కారు పార్కింగ్‌ గొడవ.. హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దారుణ హత్య!
తెలంగాణ వార్తలు

కారు పార్కింగ్‌ గొడవ.. హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దారుణ హత్య!

పార్కింగ్‌ విషయమై తరచూ గొడవలు నిత్యం ఏదో ఒక మూల జరుతూనే ఉంటాయి. తాజాగా ఓ అపార్ట్‌మెంట్ వద్ద జరిగిన ఘర్షణలో ఏకంగా ఒకరు ప్రాణాలే కోల్పోయారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని చైతన్యపురి ఠాణా పరిధిలో మే 21న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే.. సిటీలో…

నేటి నుంచి ‘దోస్త్‌’ సెకండ్‌ ఫేజ్ కౌన్సెలింగ్‌.. డిగ్రీలో ఈ కోర్సులకు అధిక డిమండ్!
తెలంగాణ వార్తలు

నేటి నుంచి ‘దోస్త్‌’ సెకండ్‌ ఫేజ్ కౌన్సెలింగ్‌.. డిగ్రీలో ఈ కోర్సులకు అధిక డిమండ్!

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు ‘దోస్త్‌’ (డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ) ఫస్ట్‌ ఫేజ్‌ సీట్ల కేటాయింపు పూర్తయిన సంగతి తెలిసిందే. తొలి విడతలో మొత్తం 89,572 మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకోగా.. వీరిలో 65,191 మంది ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఇక ఈ విడతలో 60,436 మంది…

నిరుద్యోగులకు అలర్ట్.. హైకోర్టులో 245 పోస్టుల భ‌ర్తీకి సర్కార్‌ ఉత్తర్వులు జారీ!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నిరుద్యోగులకు అలర్ట్.. హైకోర్టులో 245 పోస్టుల భ‌ర్తీకి సర్కార్‌ ఉత్తర్వులు జారీ!

ఏపి హైకోర్టులో 245 పోస్టుల భ‌ర్తీకి ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ కేట‌గిరిల‌లో రెగ్యుల‌ర్ పద్ధతి లో 242 పోస్టులు భ‌ర్తీ చేస్తారు. మిగిలిన 3 పోస్టులు కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో నియామ‌కం చేపట్టనున్నారు. ఈ మేరకు ఉత్తర్వులను న్యాయ‌శాఖ కార్యద‌ర్శి ప్రతిభాదేవి జారీ చేశారు.. నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్.…

వచ్చే 3 రోజులు ఏపీలో వాతావరణం ఇలా – వెదర్ రిపోర్ట్ మీ కోసం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వచ్చే 3 రోజులు ఏపీలో వాతావరణం ఇలా – వెదర్ రిపోర్ట్ మీ కోసం

రుతుపవనాల ప్రభావంతో, ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి. ఉత్తర, దక్షిణ కోస్తా… రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, భారీ వర్షాలు కూడా కురిసే అవకాశముంది. గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. రుతుపవనాల ఉత్తర పరిమితి 17.0°ఉత్తర అక్షాంశం…