బంగారంపై లోన్ తీసుకుంటున్నారా? ఆర్‌బీఐ కొత్త రూల్స్ ఇవే.. ఈ 9 మార్పులు తెలుసుకోండి!
బిజినెస్ వార్తలు

బంగారంపై లోన్ తీసుకుంటున్నారా? ఆర్‌బీఐ కొత్త రూల్స్ ఇవే.. ఈ 9 మార్పులు తెలుసుకోండి!

బంగారంపై రుణాలు తీసుకునే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) త్వరలో శుభవార్త చెప్పనుంది. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు) అందించే బంగారు రుణాలకు సంబంధించిన నిబంధనలను ప్రామాణీకరించడానికి ఆర్‌బీఐ ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ ప్రతిపాదనలు బంగారు రుణ విధానాల్లో ఏకరూపతను తీసుకురావడంతో…

పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించే ఆహారాలు ఇవే.. వీటిని అస్సలు మిస్సవ్వకండి..!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించే ఆహారాలు ఇవే.. వీటిని అస్సలు మిస్సవ్వకండి..!

ప్రస్తుత జీవన విధానంలో శారీరక శ్రమ తగ్గిపోవడం, తప్పుడు ఆహారపు అలవాట్లు పెరగడం వల్ల చాలా మంది పొట్ట చుట్టూ కొవ్వుతో బాధపడుతున్నారు. ఇది కేవలం చర్మం బయటే కాకుండా శరీరంలో ఉన్న అంతర్గత అవయవాలపైనా ప్రభావం చూపుతుంది. దీని నివారణకు సహజంగా కొన్ని ఆహార పదార్థాలను వాడటం…

ఏమున్నాడ్రా బాబూ.. రామ్ చరణ్ మాస్ లుక్ అదిరింది.. పెద్ది సెట్స్ నుంచి ఫోటోస్ షేర్ చేసిన బుచ్చిబాబు..
వార్తలు సినిమా

ఏమున్నాడ్రా బాబూ.. రామ్ చరణ్ మాస్ లుక్ అదిరింది.. పెద్ది సెట్స్ నుంచి ఫోటోస్ షేర్ చేసిన బుచ్చిబాబు..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిన చరణ్.. ఇటీవలే గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకులను అలరించాడు. ఇక ఇప్పుడు పెద్ది సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు…

శిల్పారామంలో సందడి చేసిన అందాల భామలు.. బతుకమ్మ ఆడిపాడిన సుందరీమణులు..
తెలంగాణ వార్తలు

శిల్పారామంలో సందడి చేసిన అందాల భామలు.. బతుకమ్మ ఆడిపాడిన సుందరీమణులు..

మిస్‌ వరల్డ్‌ పోటీలు హైదరాబాద్ వేదికగా ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్నాయి. టీ హబ్‌లో నిర్వహించిన హెడ్ టు హెడ్ చాలెంజ్‌లో నాలుగు ఖండాల నుంచి 24 మంది విజేతలుగా నిలిచారు. రాష్ట్రంలో వివిధ పర్యాటక ప్రాంతాల్లో సందర్శిస్తూ సందడి చేస్తున్నారు. శిల్పారామంలోని స్టాల్స్‌ను సందర్శించి.. వివిధ రకాల ఉత్పత్తులను…

అమృత్ భారత్ స్కీమ్.. తెలంగాణలో ప్రధాని మోదీ ప్రారంభించనున్న రైల్వే స్టేషన్లు ఇవే
తెలంగాణ వార్తలు

అమృత్ భారత్ స్కీమ్.. తెలంగాణలో ప్రధాని మోదీ ప్రారంభించనున్న రైల్వే స్టేషన్లు ఇవే

ఆధునీకరించిన రైల్వే స్టేషన్లను ఇవాళ ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద లక్ష కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దేశవ్యాప్తంగా 1300కు పైగా రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ అభివృద్ధి పనులను 2023 ఆగస్టులో ప్రధాని మోదీ ప్రారంభించారు. కేంద్రం తీసుకొచ్చిన…

స్కూల్‌ విద్యార్థులకు శుభవార్త.. రూ.15 వేలు జమపై కీలక అప్‌డేట్!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

స్కూల్‌ విద్యార్థులకు శుభవార్త.. రూ.15 వేలు జమపై కీలక అప్‌డేట్!

రాష్ట్ర విద్యార్థులకు కూటమి సర్కార్‌ శుభవార్త చెప్పింది. తల్లికి వందనం పథకం కింద కుటుంబం చదువుకుంటున్న పిల్లలందరికీ ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని కూటమి సర్కార్‌ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కూటమి సర్కార్‌ అధికారంలోకి.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యార్థులకు కూటమి…

ఎంతటి అమానుషం.. అప్పు చేసింది తల్లి.. శిక్ష అనుభవించింది 9 ఏళ్ల కొడుకు..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఎంతటి అమానుషం.. అప్పు చేసింది తల్లి.. శిక్ష అనుభవించింది 9 ఏళ్ల కొడుకు..!

తిరుపతి జిల్లాలో ఘోరం జరిగింది. 9 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు కాస్తా మరో మలుపు తిరిగింది. వెట్టిచాకిరికి బాలుడు బలి తీసుకున్న పరిస్థితి వెలుగులోకి వచ్చింది. తల్లి తీసుకున్న అడ్వాన్స్ సొమ్ముకు బాలుడిని బందీగా చేసిన వైనం కలకలం రేపింది. బాతులు మేపే పనికి అడ్వాన్స్ తీసుకున్న…