పహల్గాం ఎఫెక్ట్‌.. భారీగా పెరిగిన కుంకుమ పువ్వు ధర.. బంగారం వెలవెల..!
బిజినెస్ వార్తలు

పహల్గాం ఎఫెక్ట్‌.. భారీగా పెరిగిన కుంకుమ పువ్వు ధర.. బంగారం వెలవెల..!

బిర్యానీ, స్వీట్లు, పాయసం తయారీలో ఎక్కువమంది కుంకుమ పువ్వును తప్పనిసరిగా వాడుతుంటారు. అసలే ఖరీదైన ఈ కుంకుమ్మ ఇప్పుడు ధర ఇప్పుడు మరింతగా పెరిగింది. ఏకంగా బంగారాన్ని తలదన్ని దూసుకుపోతోంది. కేజీ కుంకుమ పువ్వు ధర ఇప్పుడు రూ.5 లక్షలకు చేరుకోవడం గమనార్హం. ఇందుకు కారణం ఏంటో తెలియాలంటే…

సమ్మర్‌ సీజన్‌ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారింది.. బీకేర్‌ఫుల్ అంటున్న వాతావరణ శాఖ
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

సమ్మర్‌ సీజన్‌ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారింది.. బీకేర్‌ఫుల్ అంటున్న వాతావరణ శాఖ

ఏపీ, తెలంగాణలో సమ్మర్‌ సీజన్‌ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు తెలుగు ప్రజలను భయపెడుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు మండుతున్న ఎండలతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతుండగా,…

తెలంగాణ సరిహద్దులో అలజడి.. IED పేలుడుతో ముగ్గురు పోలీసులు మృతి..!
తెలంగాణ వార్తలు

తెలంగాణ సరిహద్దులో అలజడి.. IED పేలుడుతో ముగ్గురు పోలీసులు మృతి..!

ఏప్రిల్ 22 నుండి కర్రెగుట్ట కొండలలో భద్రతా దళాలు ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. కర్రెగుట పర్వతం ఐదు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది.. అటువంటి పరిస్థితిలో, 20 వేలకు పైగా సైనికులు పర్వతంపై ఉన్న 2 వేలకు పైగా మావోయిస్టులను చుట్టుముట్టారు. ఇందులో హిడ్మా, దేవా వంటి మావోయిస్ట్ కీలక…

సిందూర్ అంటే మా జీవితాలు.. మధుసూదన్ సతీమణి భావోద్వేగం.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సిందూర్ అంటే మా జీవితాలు.. మధుసూదన్ సతీమణి భావోద్వేగం.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు

పహల్గామ్‌ ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబ సభ్యులు ఈ వార్త విని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ కుటుంబం స్పందించింది. భారత్‌ ప్రతీకార చర్యలపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ భార్య కామాక్షి ప్రసన్న మాట్లాడుతూ.. ప్రధాని మోదీకి, ఇండియన్…