పల్లెబాట పట్టిన పట్నం వాసులు.. స్తంభించిన రోడ్లు.. హైదరాబాద్‌ – విజయవాడ హైవేపై హెవీ ట్రాఫిక్‌
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

పల్లెబాట పట్టిన పట్నం వాసులు.. స్తంభించిన రోడ్లు.. హైదరాబాద్‌ – విజయవాడ హైవేపై హెవీ ట్రాఫిక్‌

పల్లె పిలుస్తోంది. సంక్రాంతి రమ్మంటోంది. దీంతో పట్నం వాసులంతా పల్లెబాట పట్టింది. ఒకవైపు సంక్రాంతి పండగ, మరోవైపు శని, ఆదివారాలు కావడంతో ప్రజలంతా సొంతూర్లకు వెళ్తేందుకు సిద్ధమయ్యారు. ఒక్కసారిగా వేలాది వాహనాలు రోడ్డెక్కాయి. దీంతో హైదరాబాద్‌ అంతటా ట్రాఫిక్‌ స్లోగా కదులుతోంది. హైదరాబాద్‌లోని ప్రధాన రహదారులతోపాటు నేషనల్‌ హైవేస్‌…

ఆధార్ ఉంటే చాలు.. రూ.50 వేల వరకు రుణం తీసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?
బిజినెస్ వార్తలు

ఆధార్ ఉంటే చాలు.. రూ.50 వేల వరకు రుణం తీసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

కేంద్ర ప్రభుత్వం రకరకాల పథకాలను ప్రవేశపెడుతోంది. ఆధార్‌ కార్డు ద్వారా రుణాలు తీసుకోవచ్చనే విషయం మీకు తెలుసా..? చిన్న వ్యాపారులకు సైతం ఆర్థికంగా ఎదిగేందుకు పథకాలను రూపొందిస్తోంది. ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి.. ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు…

బ్లాక్‌బస్టర్ బాలయ్య.. సంక్రాంతికి వచ్చిన సినిమాలివే..!
వార్తలు సినిమా

బ్లాక్‌బస్టర్ బాలయ్య.. సంక్రాంతికి వచ్చిన సినిమాలివే..!

నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సినిమా విడుదల అవుతుందంటే, సినిమా థియేటర్స్ వద్ద ఉండే ఆ సందడే వేరుగా ఉంటుంది. ఇక ఈ హీరో ప్రతి సంక్రాంతికి ఓ సినిమాతో అభిమానుల ముందుకు వస్తుంటాడు. కాగా, బాలయ్యబాబు సంక్రాంతి పండుగకు ఏఏ సినిమాలతో…

వామ్మో.. ఏపీకి బస్సు, విమాన టికెట్ ధరలు ఎంతున్నాయో తెలుసా.?
తెలంగాణ వార్తలు

వామ్మో.. ఏపీకి బస్సు, విమాన టికెట్ ధరలు ఎంతున్నాయో తెలుసా.?

పండగ రష్ మొదలయింది. హైదరాబాద్ నుంచి సొంతూర్లకు బయలుదేరారు ఏపీ జనం. దీంతో బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్‌లో జనాలు కిక్కిరిసిపోతున్నారు. ఇదే అదును అని భావించి.. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడికి దిగాయి. ప్రయాణీకుల నుంచి వీలైనంత గుంజేస్తున్నారు. అటు ఫ్లైట్ చార్జీలు కూడా బాగా పెరిగాయి. సంక్రాంతి…

బందర్ టూ హైదరాబాద్ – సీఎం రేవంత్ కొత్త ప్లాన్ అదుర్స్
తెలంగాణ వార్తలు

బందర్ టూ హైదరాబాద్ – సీఎం రేవంత్ కొత్త ప్లాన్ అదుర్స్

సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశం హైదరాబాద్‌లో జరగడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడి దశాబ్దం పూర్తవుతుండగా, రాష్ట్ర అభివృద్ధి కోసం “తెలంగాణ రైజింగ్” అనే ఒక కలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం…

2025లో ఏపీ విద్యార్థులకు ఎన్ని రోజులు సెలవులు వస్తున్నాయో తెలుసా? పూర్తి జాబితా!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

2025లో ఏపీ విద్యార్థులకు ఎన్ని రోజులు సెలవులు వస్తున్నాయో తెలుసా? పూర్తి జాబితా!

సాధారణంగా ప్రభుత్వాలు ఆయా డిసెంబర్‌ నెల రాగానే వచ్చే సంవత్సరానికి సంబంధించి సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. అందులో పాఠశాలలు, కళాశాలలకు సంబంధించిన సెలవులు, అలాగే వివిధ పండగలకు సంబంధించిన సెలవులు ఉంటాయి. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలకు సంబంధించి సెలవుల జాబితా ఉలా…

నేడు టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం.. కీలక తీర్మానాలు..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నేడు టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం.. కీలక తీర్మానాలు..!

ముగ్గురు టీటీడీ బోర్డు సభ్యుల బృందం శనివారం ఉదయానికల్లా ఉదయం మృతుల గ్రామాలకు వెళ్లి చెక్కులు అందజేసే అంశంపై చర్చించనున్నారు. ఈ మేరకు అత్యవసర సమావేశం నిర్వహించాలని అధికారులను టీటీడీ బోర్డు ఆదేశించింది. తొక్కిసలాటలో ఆరుగురు చనిపోగా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన విషయం…

HMPV గురించి భయపడాల్సిన పని లేదు.. సాధారణ వైరస్ అంటున్న WHO
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

HMPV గురించి భయపడాల్సిన పని లేదు.. సాధారణ వైరస్ అంటున్న WHO

చైనా నుంచి భారత దేశంలోకి అడుగు పెట్టిన HMPV కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో కరోనా సమయంలోని పరిస్టితులు కనుల ముందు మెదిలి ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే ఈ వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. HMPVని సాధారణ వైరస్‌గా అభివర్ణించింది. భయపడాల్సిన పని లేదని…

గేమ్ ఛేంజర్ బెనిఫిట్‏ షో రిక్వెస్ట్ రిజెక్ట్.. అందుకు మాత్రమే ఛాన్స్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం..
వార్తలు సినిమా

గేమ్ ఛేంజర్ బెనిఫిట్‏ షో రిక్వెస్ట్ రిజెక్ట్.. అందుకు మాత్రమే ఛాన్స్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం..

మెగా ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని వేయి కళ్లతో ఎదురుచూశారు. ఇక ఇప్పుడు ఎట్టకేలకు అడియన్స్ ముందుకు వస్తుంది గేమ్ ఛేంజర్. జనవరి 10న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.…

మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తాం.. టీజీపీఎస్సీ ఛైర్మన్‌ బుర్రా వెంకటేశం
తెలంగాణ వార్తలు

మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తాం.. టీజీపీఎస్సీ ఛైర్మన్‌ బుర్రా వెంకటేశం

తెలంగాణ టీజీపీఎస్సీ ఛైర్మన్‌ బుర్రా వెంకటేశం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది మార్చి 31 నుంచి వరుస జాబ్ నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయా శాఖల్లో ఖాళీల వివరాలపై కసరత్తు చేస్తున్నామని, నోటిఫికేషన్ల జారీపై ఏప్రిల్‌లో ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఇక ఈ…