గుండెపోటు రాకుండా చేసే పండు… వారానికోసారి తింటే చాలు.. రక్తపోటుకు మందు..!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

గుండెపోటు రాకుండా చేసే పండు… వారానికోసారి తింటే చాలు.. రక్తపోటుకు మందు..!

మార్కెట్లో మనకు అనేక రకాల సీజనల్ ఫ్రూట్స్ అందుబాటులో ఉన్నాయి. పండ్లలో మంచి మొత్తంలో పోషకాలు, నీరు సమృద్ధిగా ఉంటుంది. ఈ పండ్లలో పైనాపిల్ ఒకటి. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, అనేక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. ఇందులో క్యాల్షియం, ఫైబర్, విటమిన్ సి మరియు యాంటీ…

ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడైతే భారత స్టాక్‌ మార్కెట్‌కు వణుకెందుకు?
బిజినెస్ వార్తలు

ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడైతే భారత స్టాక్‌ మార్కెట్‌కు వణుకెందుకు?

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టగానే పొరుగు దేశాలైన మెక్సికో, కెనడాలపై ట్రేడ్ టారిఫ్ విధిస్తామని ప్రకటించారు. భారత్ సహా ఇతర దేశాలపై సుంకాలు విధిస్తామని గతంలోనే చెప్పారు. ఇది మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఈ దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించారు.. అమెరికా అధ్యక్షుడు…

సైఫ్ కుటుంబీకుల సంచలన నిర్ణయం! చేదు అనుభవాలను మర్చిపోయేందుకు..
వార్తలు సినిమా

సైఫ్ కుటుంబీకుల సంచలన నిర్ణయం! చేదు అనుభవాలను మర్చిపోయేందుకు..

సైఫ్ అలీఖాన్ గత గురువారం (జనవరి 15) దుండిగుడి దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. లీలావతి ఆస్పత్రిలో చేరిన అతనికి శస్త్ర చికిత్స కూడా జరిగింది. ఆరోగ్యం కాస్త కుదుటపడడంతో మంగళవారం (జనవరి 21) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడీ బాలీవుడ్ నటుడు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ గత…

మేఘా కంపెనీతో రేవంత్‌ సర్కార్‌ 3 కీలక ఒప్పందాలు.. రూ.15 వేల కోట్ల పెట్టుబడులు, 11 వేల జాబ్స్
తెలంగాణ వార్తలు

మేఘా కంపెనీతో రేవంత్‌ సర్కార్‌ 3 కీలక ఒప్పందాలు.. రూ.15 వేల కోట్ల పెట్టుబడులు, 11 వేల జాబ్స్

దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణ ప్రభుత్వం మూడు కీలక ఒప్పందాలపై సంతకాలు చేసింది. మేఘా ఇంజనీరింగ్ (MEIL) కంపెనీతో దాదాపు రూ.15 వేల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో మూడు కీలక ప్రాజెక్టులు చేపట్టేందుకు అంగీకారం తెలిపింది. పైగా రాష్ట్ర యువతకు ఈ ప్రాజెక్టుల ద్వారా 11…

1, 5, 10, 20, 50 పైసల నాణేలు ఇస్తే.. రూ.99 లక్షలు ఆఫర్.. కట్ చేస్తే..
తెలంగాణ వార్తలు

1, 5, 10, 20, 50 పైసల నాణేలు ఇస్తే.. రూ.99 లక్షలు ఆఫర్.. కట్ చేస్తే..

టెక్నాలజీ పెరిగి కొద్దీ.. మోసాలు కూడా అంతకు మించి పెరిగిపోతున్నాయ్‌.. ప్రధానంగా.. సైబర్‌ నేరగాళ్లు రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా.. పాత నాణేల పేరుతో రెండు లక్షలు కొట్టేసిన ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూరులో కలకలం రేపింది. ఈ పాత నాణేలా మోసం ఎలా జరిగిందో తెలుసుకుందాం పదండి……

ఇవి రాజధాని చేపలండోయ్.. దక్కించుకునేందుకు ఎగబడ్డ జనం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇవి రాజధాని చేపలండోయ్.. దక్కించుకునేందుకు ఎగబడ్డ జనం

ఐకానిక్‌ భవనాల పనులను ప్రారంభించేందుకు ఏపీలోని కూటమి సర్కార్ సిద్ధమైంది. దీని కోసం ఐకానిక్‌ ర్యాప్ట్‌ ఫౌండేషన్‌ వద్ద ఉన్న నీటిని తోడే కార్యక్రమం చేపట్టింది. అయితే ఆ నీటిని తోడుతుండగా పెద్ద ఎత్తున చేపలు బయటపడుతున్నాయి. ఏకంగా కిలోల కొద్ది పెరిగిన ఆ చేపల్ని దక్కించుకునేందుకు స్థానికులు…

జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు

ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. దీంతో జనసేన వంద శాతం ఫలితాలను నమోదు చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇందులో ప్రస్తుతం జనసేన అధినేన అధినేత పవన్‌ కల్యాన్‌ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు.. జనసేన పార్టీకి కేంద్ర…