మార్నింగ్ అలర్ట్.. పరగడుపున వీటిని తింటున్నారా..? డేంజర్‌లో పడతారు జాగ్రత్త..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

మార్నింగ్ అలర్ట్.. పరగడుపున వీటిని తింటున్నారా..? డేంజర్‌లో పడతారు జాగ్రత్త..

ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.. అందుకే.. ప్రతి ఆహారాన్ని తినడానికి సరైన మార్గం.. సరైన సమయం కూడా ఉంది. అటువంటి పరిస్థితిలో ఖాళీ కడుపుతో కొన్ని పదార్థాలను ఎప్పుడూ తినకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలా చేయడం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొవలసి వస్తుందని పేర్కొంటున్నారు.…

అనంత్ అంబానీ ధరించిన వాచ్‌ ధరెంతో తెలిస్తే.. కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!
బిజినెస్ వార్తలు

అనంత్ అంబానీ ధరించిన వాచ్‌ ధరెంతో తెలిస్తే.. కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!

ఇవి మాత్రమే అనంత్‌ అంబానీ వద్ద పటెక్‌ ఫిలిప్పె, అడెమార్స్‌ పిగ్యుట్‌ వంటి పలు రకాల బ్రాండ్ల మోడళ్లకు చెందిన వాచ్‌ల కలెక్షన్ కూడా అంబానీ వద్ద ఎక్కువగానే ఉందట. అంతేకాదు.. అనంత్‌ వివాహ వేడుక సందర్భంగా వచ్చిన అతిథులకు అడెమార్స్‌ పిగ్యుట్‌ బ్రాండ్‌కు చెందిన వాచ్‌లను రిటర్న్‌…

అమరావతికి వచ్చేయండి… టాలీవుడ్ పై చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్
వార్తలు సినిమా

అమరావతికి వచ్చేయండి… టాలీవుడ్ పై చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్

టాలీవుడ్‌కి అడ్డా.. హైదరాబాద్ గడ్డ. కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్‌లో తెలుగు సినిమా ఇండస్ట్రీ పాతుకుపోయింది. ఇప్పుడు ఈ టాలీవుడ్‌కు మరోనగరం రెండో వేదిక కాబోతోందా.? సీఎం చంద్రబాబు చేపట్టబోయే కార్యాచరణ ఏంటి? త్వరలోనే అమరావతికి టాలీవుడ్ ఇండస్ట్రీ పయనమవుతుందా.? అసలు చంద్రబాబు ఏమన్నారంటే.. తెలుగు సినిమాలు ఇప్పుడు పాన్…

సంక్రాంతికి సొంతూరు వెళ్తున్నారా? సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి బయల్దేరే స్పెషన్‌ ట్రైన్లు ఇవే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

సంక్రాంతికి సొంతూరు వెళ్తున్నారా? సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి బయల్దేరే స్పెషన్‌ ట్రైన్లు ఇవే

సంక్రాంతి పండక్కి సొంతూరికి వెళ్లేవారికి గుడ్ న్యూస్.. రైల్వే శాఖ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. అవి బయల్దేరే సమయం, తేదీ వంటి పూర్తి వివరాలను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్పెషల్…

జేఈఈ మెయిన్‌ సెషన్‌ 1 పరీక్షల తేదీలు ఇవే.. మరో రెండు వారాల్లో అడ్మిట్‌ కార్డులు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

జేఈఈ మెయిన్‌ సెషన్‌ 1 పరీక్షల తేదీలు ఇవే.. మరో రెండు వారాల్లో అడ్మిట్‌ కార్డులు

జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) 2025 జవనరి సెషన్‌ పరీక్షల తేదీలను ఎన్టీయే విడుదల చేసింది. మొత్తం రెండు సెషన్లలో జరిగే జేఈఈ మెయిన్ పరీక్షలు తొలి విడత పరీక్షలు జనవరి 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక తొలి దశకు దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో దరఖాస్తులు…