అమ్మలను బొమ్మలుగా చేసి.. వాళ్లే నమ్రత టార్గెట్‌.. ఛీ..ఛీ.. ఆమె మనిషి కాదు.. మనీ మెషీన్‌.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

అమ్మలను బొమ్మలుగా చేసి.. వాళ్లే నమ్రత టార్గెట్‌.. ఛీ..ఛీ.. ఆమె మనిషి కాదు.. మనీ మెషీన్‌.

అమ్మతనాన్ని అంగడి సరుకుగా మార్చింది. చిన్నారి శిశువులను అడ్డుపెట్టుకుని పశువులా బిజినెస్‌ చేసింది. అంగడి బొమ్మల్లా…పసికందులను అమ్మకానికి పెట్టింది. పిల్లలను షాపులో చాక్లెట్లు, బిస్కెట్లలా ట్రీట్‌ చేసింది. పైకి IVF, సరోగసీ అంటూ కవరింగ్‌ కలరింగ్‌ ఇచ్చి…అమ్మ కావాలనే ఆశలతో వచ్చినవాళ్ల జీవితాలతో నిర్దాక్షిణ్యంగా ఆడుకుంది. సంతలో సరుకుల…

రూ.400కోట్లతో ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ పార్క్‌.. క్యాపిటాల్యాండ్ CEOతో మంత్రి లోకేష్‌ చర్చలు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రూ.400కోట్లతో ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ పార్క్‌.. క్యాపిటాల్యాండ్ CEOతో మంత్రి లోకేష్‌ చర్చలు!

సింగపూర్‌ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్‌ పలు కంపెనీల సీఈవోలతో భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం క్యాపిటాల్యాండ్ CEO సంజీవ్ దాస్ గుప్తాతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రంలోని కీలకమైన పారిశ్రామిక కారిడార్‌లలో పారిశ్రామిక గిడ్డంగులు, పారిశ్రామిక పార్కుల ఏర్పాటు చేయాలని సంజీవ్‌ దాస్‌…

చిట్టి కారు వచ్చేస్తుంది.. 30 మినట్స్ ఛార్జ్‌తో 245 కి.మీ రేంజ్.. అదిరిపోయే లుక్‌లో..
బిజినెస్ వార్తలు

చిట్టి కారు వచ్చేస్తుంది.. 30 మినట్స్ ఛార్జ్‌తో 245 కి.మీ రేంజ్.. అదిరిపోయే లుక్‌లో..

ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచంలోకి ఒక చిన్న కారు ప్రవేశించబోతోంది. ఈ కారు చాలా చిన్నగా ఉంటుంది. ట్రాఫిక్ ఉండే సిటీల్లో ఇది బాగా ఉపయోగపడుతుంది . ఈ కారు ఒకసారి ఛార్జ్ చేస్తే 245 కి.మీ. వరకు వెళ్లొచ్చు. 30 నిమిషాల్లో ఛార్జ్ అయిపోతుంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల…

నానబెట్టిన గుమ్మడి గింజల నీరు తాగితే..అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..! తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

నానబెట్టిన గుమ్మడి గింజల నీరు తాగితే..అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..! తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

గుమ్మడి గింజలు ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు ముఖ్యంగావిటమిన్ కె, ఈలు సమృద్ధిగా ఉన్నాయి. ఖనిజాలు (మెగ్నీషియం,జింక్వంటివి)తో నిండి ఉంటాయి. ఈ గుమ్మడి గింజలను రాత్రి నీళ్లలో నానాబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగటం వల్ల అంతే ప్రయోజనం ఉందంటున్నారు నిపుణులు. గుమ్మడి గింజలను నానపెట్టిన నీరు…

రఘువరన్ తనయుడు ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా..? అచ్చం తండ్రిలానే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

రఘువరన్ తనయుడు ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా..? అచ్చం తండ్రిలానే..

విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రఘువరన్ తనయుడి గురించి వార్తలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అచ్చం తండ్రి మాదిరిగా ఫీచర్స్ ఉండటంతో అతను యాక్టింగ్ కెరీర్ ఆరంభించాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. అయితే అతను మాత్రం సంగీతం ప్రపంచంలో రాణించాలని ఆరాటపడుతున్నాడు. తెలుగు, తమిళ సినిమాల్లో తన…

నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత.. కృష్ణమ్మ పరుగులు.. వీడియో చూస్తే మైమరిచిపోవాల్సిందే..
తెలంగాణ వార్తలు

నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత.. కృష్ణమ్మ పరుగులు.. వీడియో చూస్తే మైమరిచిపోవాల్సిందే..

కృష్ణమ్మ పరుగులు పెడుతోంది.. దీంతో దిగువనున్న ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో.. రెండు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.. ఈ నేపథ్యంలో మంగళవారం నాగర్జున సాగర్ ప్రాజెక్ట్ గేట్లను మంగళవారం ఎత్తారు. 18 ఏళ్ల తర్వాత జులై నెలలో నాగర్జున సాగర్…

డిగ్రీ విద్యార్ధులకు అలర్ట్.. ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌లలో ఇంటర్న్‌షిప్‌లు రద్దు..! ఇక 6వ సెమిస్టర్‌లోనే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

డిగ్రీ విద్యార్ధులకు అలర్ట్.. ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌లలో ఇంటర్న్‌షిప్‌లు రద్దు..! ఇక 6వ సెమిస్టర్‌లోనే..

రాష్ట్రంలోని డిగ్రీ విద్యా విధానంలో ఉన్నత విద్యా మండలి కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకూ డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌ వేసవి సెలవుల్లో కమ్యూనిటీ ప్రాజెక్టు, సెకండ్‌ ఇయర్‌లో 2 నెలలు, ఫైనల్‌ ఇయర్‌లో 5, 6 సెమిస్టర్లలో ఇంటర్న్‌షిప్‌లను అమలు చేస్తున్నారు. ఈ మూడేళ్లలో 10 నెలల…

జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేశారా? మరికొన్ని గంటలే ఛాన్స్‌!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేశారా? మరికొన్ని గంటలే ఛాన్స్‌!

ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 నవోదయ విద్యాలయ (జేఎన్‌వీ)లు ఉన్నాయి. ఏటా నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులకు వీటిల్లో ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు ఉచితంగా 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు. ఇందుకు…

ఈ చిన్న విత్తనం 10 రోజుల్లో మీ బొడ్డు కొవ్వును కరిగించేస్తుంది.! ఎలా తినాలో తెలుసుకోవటం తప్పనిసరి..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఈ చిన్న విత్తనం 10 రోజుల్లో మీ బొడ్డు కొవ్వును కరిగించేస్తుంది.! ఎలా తినాలో తెలుసుకోవటం తప్పనిసరి..

యాలకులు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. యాలకులు రక్తపోటును నియంత్రిస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. డయాబెటిక్ రోగులు తమ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. డయాబెటిక్ రోగులు రోజూ రెండు నుండి మూడు యాలకులను నమిలితే, వారు తమ రక్తంలో చక్కెర…

ఈపీఎఫ్‌లో కీలక మార్పు.. మీ పీఎఫ్‌లో డబ్బులు లేకపోయినా నామినీకి రూ.50,000
బిజినెస్ వార్తలు

ఈపీఎఫ్‌లో కీలక మార్పు.. మీ పీఎఫ్‌లో డబ్బులు లేకపోయినా నామినీకి రూ.50,000

ఉద్యోగి డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (EDLI) EPFO కింద నడుస్తుంది. వ్యవస్థీకృత రంగంలోని ఉద్యోగులకు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఊహించని మరణం సంభవించినప్పుడు వారికి బీమా రక్షణ కల్పించడం దీని ఉద్దేశ్యం. ఈ పథకంలో ఉద్యోగి తన జేబు నుండి.. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఉద్యోగుల…