ఏపీకి పిడుగులాంటి వార్త.. ఈ ప్రాంతాలకు బిగ్ రెయిన్ అలెర్ట్..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడుతోంది. నేడు, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్షసూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న ఉలిందకొండలో 40.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొంది. ఆ వాతావరణ వివరాలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఈ వార్తలో తెలుసుకుందామా.. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఉత్తర-…