గాన గంధర్వుడికి అరుదైన గౌరవం.. ఆ రోడ్డుకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు..
వార్తలు సినిమా

గాన గంధర్వుడికి అరుదైన గౌరవం.. ఆ రోడ్డుకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు..

ఈరోజు (సెప్టెంబర్ 25న) నాలుగో వర్దంతి సందర్భంగా ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పటికీ ఆయన పాడిన అద్భుతమైన పాటలు ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. ఎస్పీ బాలును గుర్తుచేసుకుంటూ ఆయన పాడిన పాటలను సోషల్ మీడియాలో మరోసారి షేర్ చేస్తున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే.. తాజాగా…

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. దసరా నాటికి క‌మిటీల ఏర్పాటు..!
తెలంగాణ వార్తలు

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. దసరా నాటికి క‌మిటీల ఏర్పాటు..!

ఇళ్లు లేనివారికి రేవంత్ రెడ్డి సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. లబ్దిదారుల ఎంపికకు ఇందిర‌మ్మ క‌మిటీలు ఏర్పాటు చేయాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అలాగే నిరుపయోగంగా ఉన్న రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం వేయాలని సీఎం సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు.…

తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. అల్పపీడనం ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. అల్పపీడనం ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం బలహీన పడింది. ప్రస్తుతం ఇది పశ్చిమ వాయువ్య దిశగా వేగంగా కదులుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం బలహీన పడింది. ప్రస్తుతం ఇది పశ్చిమ వాయువ్య దిశగా…

వరదనీటిలో తిరిగిన బాలుడు.. కుడి కాలును తీసేసిన వైద్యులు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వరదనీటిలో తిరిగిన బాలుడు.. కుడి కాలును తీసేసిన వైద్యులు

మనిషి మాంసాన్ని తినే బ్యాక్టిరియా.. వరదనీటిలో తిరిగిన 12 ఏళ్ల కుర్రాడిని అటాక్ చేసింది. శరీరంపై ఎటువంటి గాయాలు లేకుండానే.. బాలుడు శరీరంలోకి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఎంటరవ్వడంపై వైద్యులు కూడా విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 12 ఏళ్ల భవదీప్‌ది ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట. సెప్టెంబర్ మొదటి వారంలో విజయవాడను…

మీ జ్ఞాపకశక్తిని రెట్టింపు చేసే ఆహారాలు.. చదువుకునే పిల్లలకు అలర్ట్!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

మీ జ్ఞాపకశక్తిని రెట్టింపు చేసే ఆహారాలు.. చదువుకునే పిల్లలకు అలర్ట్!

మన శరీరం పనిచేయడానికి శక్తి ఎంత అవసరమో, మన మెదడు కూడా బాగా పనిచేయడానికి సరైన పోషకాహారం అవసరం. అందుకే మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా అవసరం. వాస్తవానికి, మెదడు తలలోని పుర్రె…

రూ. 76 వేల మార్క్ దాటేసిన తులం బంగారం ధర.. మీ ప్రాంతంతో గోల్డ్ రేట్ తెలుసుకోండి
బిజినెస్ వార్తలు

రూ. 76 వేల మార్క్ దాటేసిన తులం బంగారం ధర.. మీ ప్రాంతంతో గోల్డ్ రేట్ తెలుసుకోండి

బంగారం ధరల్లో మళ్లీ అనూహ్యమైన పెరుగుదల కనిపిస్తోంది. ఒకానొక సమయంలో తుం బంగారం ధర రూ. 80 వేలకు చేరువై అందరినీ షాక్‌కి గురి చేసింది. అయితే ఆ తర్వాత క్రమంగా బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. మళ్లీ రూ. 70 వేల మార్కుకు చేరువైంది. అయతే తాజాగా…

విడుదలకు ముందే ‘దేవర’ సరికొత్త రికార్డ్.. తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోస్ ఎప్పుడంటే..
వార్తలు సినిమా

విడుదలకు ముందే ‘దేవర’ సరికొత్త రికార్డ్.. తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోస్ ఎప్పుడంటే..

ఇదివరకే ఏపీ ప్రభుత్వం కూడా దేవర టికెట్స్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలిరోజు అర్దరాత్రి 12 గంటల షోతోపాటు ఆరు ఆటలకు అనుమతి ఇచ్చింది. 28 తేదీ నుంచి ఐదు ఆటలకు పర్మిషన్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్స్ లో జీఎస్టీతోపాటు అప్పర్ క్లాస్ రూ.110,…

సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం.. త్వరలో ప్రతీ కుటుంబానికి
తెలంగాణ వార్తలు

సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం.. త్వరలో ప్రతీ కుటుంబానికి

ఈ అంశంపై వైద్యారోగ్య‌, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ అధికారుల‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి త‌న నివాసంలో సోమ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. కుటుంబాల స‌మ‌గ్ర వివ‌రాల న‌మోదుతో ఇప్ప‌టికే రాజ‌స్థాన్, హ‌ర్యానా, క‌ర్ణాట‌క రాష్ట్రాలు కార్డులు ఇచ్చినందున వాటిపై అధ్య‌య‌నం చేయాల‌ని… ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.…

చంద్రబాబు 100 రోజులపై స్పందించిన సోనూసూద్‌.. ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

చంద్రబాబు 100 రోజులపై స్పందించిన సోనూసూద్‌.. ఆసక్తికర వ్యాఖ్యలు

తాజాగా ప్రముఖ నటుడు, మానవతావాది సోనూసూద్ సైతం చంద్రబాబు 100 రోజుల పాలనపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన విశిష్ట పాలనతో తొలి వంద రోజుల్లోనే ఏపీ ప్రజలు సుఖసంతోషాలతో, సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నారని అన్నారు… ఆంధ్రప్రదేశ్‌లో…

తిరుమల లడ్డూ కల్తీపై కేంద్రం సీరియస్‌.. ఏఆర్‌ డెయిరీకి నోటీసులు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమల లడ్డూ కల్తీపై కేంద్రం సీరియస్‌.. ఏఆర్‌ డెయిరీకి నోటీసులు

తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదంపై దేశవ్యాప్త ఆందోళనలతో అలర్ట్‌ అయిన కేంద్రం… ఎలాంటి యాక్షన్‌కు రెడీ అయ్యింది…? సెన్సిటివ్‌ ఇష్యూని ఎలా డీల్‌ చేయనుంది.? వరల్డ్‌ ఫేమస్‌ శ్రీవారి లడ్డూ.. ఇప్పుడు మోస్ట్‌ బర్నింగ్‌ టాపిక్‌గా మారింది. దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో…