రైల్వే స్టేషన్‌లో పేలిన బాంబు.. స్పాట్‌లో కుక్క మృతి.. తప్పిన భారీ ప్రమాదం!
తెలంగాణ వార్తలు

రైల్వే స్టేషన్‌లో పేలిన బాంబు.. స్పాట్‌లో కుక్క మృతి.. తప్పిన భారీ ప్రమాదం!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో బాంబు కలకలం సృష్టించింది. రైల్వేస్టేషన్ మొదటి ప్లాట్ ఫారంపై గుర్తు తెలియని వ్యక్తులు నల్లని సంచిలో బాంబు అమర్చారు. దుండగులు అమర్చిన బాంబుకు కుక్క బలైంది. రైల్వే ట్రాక్‌పై ఉన్న బాంబును చూసి తినే పదార్థం అనుకుని కుక్క కొరికేసింది.…

నర్సాపూర్‌లో దారుణం.. 6 ఏళ్ల బాలుడిపై మూడు వీధి కుక్కల దాడి
తెలంగాణ వార్తలు

నర్సాపూర్‌లో దారుణం.. 6 ఏళ్ల బాలుడిపై మూడు వీధి కుక్కల దాడి

మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఆరు సంవత్సరాల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. తల్లి సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల బెడద పెరిగిందని, చిన్నపిల్లలపై దాడులు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యాన్ని…

డబ్బు డిపాజిట్ చేసేందుకు బ్యాంకు‌కు వచ్చిన మహిళ.. ఆమె రాసిన స్లిప్ చూడగా
ఆంధ్రప్రదేశ్ వార్తలు

డబ్బు డిపాజిట్ చేసేందుకు బ్యాంకు‌కు వచ్చిన మహిళ.. ఆమె రాసిన స్లిప్ చూడగా

కళ్ళముందే కనికట్టు చేసినట్లు రమణమ్మ అనే మహిళను మాటలతో ఏమార్చి 50 వేల రూపాయల కట్టలో 18 వేల రూపాయలు కొట్టేశారు. డబ్బులు తీసుకున్న దుండగులిద్దరూ హడావుడిగా బ్యాంకు నుంచి బయటకు నడుచుకుంటూ పారిపోయారు. అటు బాధితురాలు రమణమ్మ క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్లగా.. బ్యాంకులు, ఏటీఎం సెంటర్లలో…

యాక్సిడెంట్ ఏమోగానీ.. గుడ్లు మాత్రం ఫ్రీ.. ఇంకెందుకు వదిలిపెడతారు చెప్పండి..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

యాక్సిడెంట్ ఏమోగానీ.. గుడ్లు మాత్రం ఫ్రీ.. ఇంకెందుకు వదిలిపెడతారు చెప్పండి..

జనగామ జిల్లాలో కోడిగుడ్ల వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది.. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ఉన్న గుడ్లన్ని చెల్లచెదురుగా రోడ్డు పై పడ్డాయి.. కొన్ని కిందపడి పగిలిపోగా.. మరికొన్ని ట్రైలలో అలానే ఉన్నాయి.. అసలే కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో.. రోడ్డుపై పడిపోయిన కోడిగుడ్ల కోసం జనం పరుగులు…

ప్రపంచ కుబేరుల జాబితాలో ఊహించని మార్పు..! రెండో ప్లేస్‌కి దూసుకొచ్చిన లారీ పేజ్‌
బిజినెస్ వార్తలు

ప్రపంచ కుబేరుల జాబితాలో ఊహించని మార్పు..! రెండో ప్లేస్‌కి దూసుకొచ్చిన లారీ పేజ్‌

గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ షేర్లలో అకస్మాత్తుగా పెరుగుదల ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో నాటకీయ మార్పులకు దారితీసింది. లారీ పేజ్ ఒరాకిల్ సీఈఓ ఎల్లిసన్‌ను అధిగమించి రెండవ స్థానానికి చేరుకోగా, సెర్గీ బ్రిన్ జెఫ్ బెజోస్‌ను దాటి మూడవ స్థానంలో నిలిచారు. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్…

శ్రావణ భార్గవితో విడాకుల రూమర్స్.. హేమచంద్ర రియాక్షన్ ఇదే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

శ్రావణ భార్గవితో విడాకుల రూమర్స్.. హేమచంద్ర రియాక్షన్ ఇదే..

తెలుగు సినిమా ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన పాటలతో అలరించారు సింగర్ హేమచంద్ర. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే తన తోటి సింగర్ శ్రావణ భార్గవిని ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కానీ కొంతకాలంగా వీరిద్దరి పర్సనల్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరూ విడాకులు తీసుకున్నారంటూ…

వాలు జడలా వయ్యారంగా ఉన్న ఈ మొక్కను చూశారా?.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వాలు జడలా వయ్యారంగా ఉన్న ఈ మొక్కను చూశారా?.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

మొక్కలను పెంచుకోవడానికి చాలా మంది ఇష్టపడుతారు. అందుకే మార్కెట్‌లోంచి మొక్కలను తెచ్చి ఇంట్లో పెంచుకుంటారు. కొందరైలే వాటిని కొన్ని తీగల సపోర్ట్‌తో రకరకాల ఆరాకాలో పెంచి.. ఇంటిని ఎంతో చక్కగా అలంకరిస్తారు. ఇళ్లలోనే కాదు.. నర్సరీలులో కూడా మొక్కలను వివిధ ఆకారాలలో పెంచుతుంటారు. అవి నెటిజన్లను ఎంతో ఆకర్షిస్తాయి.…

పోలీస్‌ కానిస్టేబుల్‌ రాత పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది.. ఏ పరీక్ష ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

పోలీస్‌ కానిస్టేబుల్‌ రాత పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది.. ఏ పరీక్ష ఎప్పుడంటే?

స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ (SSC) ఆధ్వర్యంలో 2025 సంవత్సరానికి సంబంధించిన కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించవల్సిన నియామక పరీక్షల షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ కింద మొత్తం 737 ఢిల్లీ పోలీస్‌ కానిస్టేబుల్ డ్రైవర్‌ (పురుష) పోస్టులను భర్తీ చేయనుంది.. స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌…

ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం..
బిజినెస్ వార్తలు

ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం..

కార్మికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వారికి మరింత భరోసా కల్పిస్తూ కొత్త లేబర్ కోడ్‌లను ప్రవేశపెట్టింది. తప్పనిసరిగా అపాయింట్‌మెంట్ లెటర్స్, టైమ్‌కి శాలరీ, హెల్త్ ఇన్స్యూరెన్స్ వంటి ఎన్నో బెనిఫిట్స్ వీటి ద్వారా లభించనున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. కార్మికుల సంక్షేమానికి సంబంధించి కేంద్రం ప్రభుత్వం…

ప్రతి ఏడుగురిలో ఒకరికి మనోవైకల్యం.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?
లైఫ్ స్టైల్ వార్తలు

ప్రతి ఏడుగురిలో ఒకరికి మనోవైకల్యం.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

మనసు.. మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైనది. కానీ, మనోవైకల్యాలు, షిజోఫ్రీనియా, యాంగ్జైటీ(అతి ఆందోళన), డిప్రెషన్ (కుంగుబాటు) వంటివి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని బాధిస్తున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) రిపోర్టు ప్రకారం, ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి ఏడుగురురిలో ఒకరు మానసిక ఆరోగ్య .. మనసు.. మనిషి జీవితంలో అత్యంత…