సిందూర్ అంటే మా జీవితాలు.. మధుసూదన్ సతీమణి భావోద్వేగం.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సిందూర్ అంటే మా జీవితాలు.. మధుసూదన్ సతీమణి భావోద్వేగం.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు

పహల్గామ్‌ ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబ సభ్యులు ఈ వార్త విని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ కుటుంబం స్పందించింది. భారత్‌ ప్రతీకార చర్యలపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ భార్య కామాక్షి ప్రసన్న మాట్లాడుతూ.. ప్రధాని మోదీకి, ఇండియన్…

స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే!
బిజినెస్ వార్తలు

స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే!

గత రెండు మూడు రోజులుగా భారీ దిగొచ్చిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. మంగళావారం గోల్డ్‌ రేట్లు చూసుకుంటే 18 క్యారెట్ల బంగారం ధర1 గ్రాము రూ.7,181లుగా ఉంది. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌ ప్రభావంతోనే గోల్డ్‌ రేట్లు ధరల్లో మార్పులు వచ్చినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ః బంగారం…

సూర్యాస్తమయానికి ముందే రాత్రి భోజనం.. జైనులు ఇప్పటికీ ఈ రూల్‌ ఎందుకు పాటిస్తారో తెల్సా? అసలు సీక్రెట్ ఇదే
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

సూర్యాస్తమయానికి ముందే రాత్రి భోజనం.. జైనులు ఇప్పటికీ ఈ రూల్‌ ఎందుకు పాటిస్తారో తెల్సా? అసలు సీక్రెట్ ఇదే

చాలా మంది రాత్రిపూట ఆలస్యంగా తింటుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఆలస్యంగా కంటే కాస్త ముందుగానే తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. మీరు సాధారణంగా జైన ఆహారం గురించి వినే ఉంటారు. జైనులు సూర్యాస్తమయానికి ముందే భోజనం చేస్తారు.మనం ఆరోగ్యంగా ఉండటానికి…

తెలంగాణ ఆర్ధిక పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

తెలంగాణ ఆర్ధిక పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..

విరాట్ కోహ్లీ.. సోషల్ మీడియాలోనే అత్యధిక ఫాలోవర్స్ ఉన్న సెలబ్రెటీలలో ఒకరు. ఈ టీమిండియా క్రికెటర్ చేసే ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరలవుతుంటుంది. అలాంటిది ఓ హీరోయిన్ పోస్టును విరాట్ లైక్ చేశాడు. దీంతో ఒక్క రాత్రిలోనే ఆమె ఇన్ స్టా ఫాలోవర్స్ 2 మిలియన్స్ పెరిగారు. ఇంతకీ…

తెలంగాణ ఆర్ధిక పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..
తెలంగాణ వార్తలు

తెలంగాణ ఆర్ధిక పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..

తెలంగాణ పరువును రోడ్డున పడేద్దామా అంటూ ఉద్యోగులకు స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. పైసాపైసా కూడబెట్టి రాష్ట్రాన్ని నడిపిస్తున్నామ్‌. ఒకటో తేదీనే జీతాలిస్తున్నామ్‌. అయినా, సమ్మెలు, ధర్నాలు, ర్యాలీలు అంటూ రోడ్డెక్కితే.. ఎలా అంటూ ప్రశ్నించారు. ఆ వివరాలు ఇలాతెలంగాణ పరువును రోడ్డున పడేద్దామా అంటూ ఉద్యోగులకు…

ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో భూప్రకంపనలు.. భయంతో జనం పరుగులు..
తెలంగాణ వార్తలు

ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో భూప్రకంపనలు.. భయంతో జనం పరుగులు..

ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలను భూప్రకంపనలు భయపెట్టాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్ల నుంచి జనం పరుగులు తీశారు. కొద్దినెలల క్రితం నిపుణులు హెచ్చరించినట్లే భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి. తెలంగాణలోని పలు జిల్లాల్లో స్వల్ప భూప్రకంపనలు…

ఏపీ వాసులకు బిగ్‌ అలర్ట్‌.. ఆ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ వాసులకు బిగ్‌ అలర్ట్‌.. ఆ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు!

తెలంగాణలో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ఒకవైపు ఉదయం నుంచి ఎండలు దంచికొడుతుంటే, మరోవైపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టితస్తున్నాయి. దీంతో ప్రజలు సతమతమవుతున్నారు. వర్షాల వల్ల కొన్ని ప్రాంతాల్లోని మార్కెట్‌లలో ఎండపోడిన వడ్లు తడవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో పాటు…

ఏడాదంతా బడికెళ్లి టెన్త్‌లో 600 మార్కులకు 1 మార్కు తెచ్చుకున్న విద్యార్ధి.. మార్కుల మెమో చూశారా?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏడాదంతా బడికెళ్లి టెన్త్‌లో 600 మార్కులకు 1 మార్కు తెచ్చుకున్న విద్యార్ధి.. మార్కుల మెమో చూశారా?

పదో తరగతి పబ్లిక్ పరీక్షలంటే అందరికీ వెన్నులో అదురు పడుతుంది. బంధువుల పిల్లలు, తెలిసిన వాళ్లు ఎవరైనా ఈ పరీక్షలు రాస్తుంటే ఎన్నో సూచనలు, సలహాలు ఇస్తుంటారు. అయితే కొందరు విద్యార్ధులు బాగా చదివి 600 మార్కులకు 600 మార్కులు తెచ్చుకుంటే.. మరికొందరేమో పిండికొద్దీ రొట్టే అన్నట్లు ఎవరి…

పసిడి ప్రియులకు ఇదే మంచి ఛాన్స్‌..! మళ్లీ తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
బిజినెస్ వార్తలు

పసిడి ప్రియులకు ఇదే మంచి ఛాన్స్‌..! మళ్లీ తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే

ఇకపోతే,18 క్యారెట్ల బంగారం ధర1 గ్రాము రూ.7,163లుగా ఉంది. అయితే, బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్‌ ప్రభావమే అంటున్నారు విశ్లేషకులు. ఈ కారణంగా కూడా బంగారం ధరలు దిగి వస్తున్నాయి. ప్రధానంగా డాలర్ బలపడటంతో పాటు స్టాక్ మార్కెట్లు బలపడటం కూడా బంగారం ధరలు…

రాత్రిపూట ఈ పండ్లు అస్సలు తినకండి.. ఎందుకో తెలుసా..?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

రాత్రిపూట ఈ పండ్లు అస్సలు తినకండి.. ఎందుకో తెలుసా..?

రాత్రిపూట తీసుకునే ఆహారం మన నిద్రపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కొన్ని పండ్లు రాత్రి తినడం వల్ల అజీర్ణం, నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ కారణంగా కొన్ని పండ్లను రాత్రి సమయంలో తీసుకోకపోవడం ఉత్తమం. ఏ పండ్లు తినాలో, ఏవీ తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. పండ్లు ఆరోగ్యానికి…