అంతకంతకూ పెరుగుతున్న గడ్డం వంశీ కృష్ణ మెజారిటీ… 1 లక్షా 25 వేలతో ముందంజ
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. రౌండ్ రౌండ్ కు తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్, బీఆర్ ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ లకంటే ముందంజలో ఉన్నారు. లక్షా 25 వేల ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు. గడ్డం…