భారత్‌ – యూరప్‌ FT ఒప్పందంపై అమెరికా అక్కసు..! వారికి ఉక్రెయిన్‌ కంటే వ్యాపారమే ముఖ్యమంటూ..
బిజినెస్ వార్తలు

భారత్‌ – యూరప్‌ FT ఒప్పందంపై అమెరికా అక్కసు..! వారికి ఉక్రెయిన్‌ కంటే వ్యాపారమే ముఖ్యమంటూ..

ఇటీవల భారత్-యూరప్ యూనియన్ చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. 20 ఏళ్ల చర్చల తర్వాత జరిగిన ఈ ఒప్పందంపై అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ తీవ్ర విమర్శలు చేశారు. ఉక్రెయిన్‌కు మద్దతు కంటే యూరప్ వాణిజ్య ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చిందని ఆరోపించారు. ఇటీవలె భారత్‌ –…

ఆ సినిమా నాకు చాలా స్పెషల్.. కానీ ఆ పాత్ర అస్సలు నచ్చలేదు.. హీరోయిన్ సంగీత..
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఆ సినిమా నాకు చాలా స్పెషల్.. కానీ ఆ పాత్ర అస్సలు నచ్చలేదు.. హీరోయిన్ సంగీత..

దక్షిణాదిలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో సంగీత ఒకరు. తక్కువ సమయంలోనే నటిగా అలరించి మెప్పించింది. తెలుగు, తమిళం భాషలలో పలు చిత్రాల్లో నటించింది. ఇప్పుడు సహాయ నటిగా అలరిస్తుంది. సంగీత అంటే ఠక్కున గుర్తొచ్చే చిత్రం ఖడ్గం. ఈ సినిమాలో అమాయకమైన నటనతో కట్టిపడేసింది. టాలీవుడ్…

ఒకప్పుడు ప్రత్యేక దేశంగా పాలన సాగించిన.. ఏపీలోని ఈ గ్రామం గురించి మీకు తెలుసా?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఒకప్పుడు ప్రత్యేక దేశంగా పాలన సాగించిన.. ఏపీలోని ఈ గ్రామం గురించి మీకు తెలుసా?

పరిటాల గ్రామం పేరు వినగానే చాలా మందికి వెంటనే గుర్తొచ్చేది వజ్రాలు. ఎందుకంటే ఈ ప్రాంతానికి కొల్లూరు వజ్రగనులకు దగ్గరగా ఉండటంతో పరిటాల చుట్టుపక్కల ప్రాంతాల్లో వజ్రాలు దొరికేవని పెద్దలు చెబుతారు. ఇప్పటి వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడ వజ్రాల కోసం వేట కొనసాగుతుంది. అయితే ఈ గ్రామం కేవలం…

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో సంచలనం.. కేసీఆర్‌కు సిట్‌ అధికారుల నోటీసులు..!
తెలంగాణ వార్తలు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో సంచలనం.. కేసీఆర్‌కు సిట్‌ అధికారుల నోటీసులు..!

తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో సంచలనం చోటు చేసుకుంది. తాజాగా భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడానికి సిద్ధమయ్యారు. 2023లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో కుట్ర కోణాన్ని…

వెండి ధరలపై మరో బిగ్ బాంబ్.. బడ్జెట్‌లో షాకింగ్ న్యూస్..! ధరలు ఆగేదేలే..
బిజినెస్ వార్తలు

వెండి ధరలపై మరో బిగ్ బాంబ్.. బడ్జెట్‌లో షాకింగ్ న్యూస్..! ధరలు ఆగేదేలే..

వెండి ధరలపై మరో షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఇప్పటికే వెండి ధరలు చరిత్రలో గరిష్ట స్థాయి రికార్డును నమోదు చేశాయి. బుధవారం రూ.13 వేలు పెరిగి కేజీ వెండి 4 లక్షలకు చేరుకుంది. రానున్న రోజుల్లో మరింతగా పెరగనుంది. దీనికి కారణం సుంకాలే.. అంతర్జాతీయ స్ధాయిలో ఆర్ధిక, భౌగోళిక…

ఏం తాగి తీశావ్ భయ్యా.. సినిమా అంటే ఇది.. రూ. 6 కోట్లతో తీస్తే రూ.30 కోట్ల కలెక్షన్… థియేటర్లలో రచ్చ..
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఏం తాగి తీశావ్ భయ్యా.. సినిమా అంటే ఇది.. రూ. 6 కోట్లతో తీస్తే రూ.30 కోట్ల కలెక్షన్… థియేటర్లలో రచ్చ..

ఇటీవల బాక్సాఫీస్ వద్ద మన శంకరవరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. అలాగే పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ధురంధర్, బోర్డర్ 2 చిత్రాలు దూసుకుపోతున్నాయి. తాజాగా ఓ మూవీ థియేటర్లలో రచ్చ…

మేడారం జాతర.. బెల్లం ‘బంగారం’ ఎలా అయ్యిందో తెలుసా..?
తెలంగాణ వార్తలు

మేడారం జాతర.. బెల్లం ‘బంగారం’ ఎలా అయ్యిందో తెలుసా..?

జనవరి 28, బుధవారం రోజున మేడారం జాతర ప్రారంభమై జనవరి 31 వరకు జరగనుంది. తెలంగాణ కుంభమేళాగా పేరొందిన ఈ జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే, ఈ జాతరలో ఒక ప్రత్యేకమైన విశ్వాసం అందరినీ ఆకర్షిస్తుంది. ఇక్కడ బెల్లాన్ని “బంగారం”గా గిరిజన దేవతలకు భక్తులు సమర్పించుకుంటారు.…

అనుమానం.. ఆవేశం.. ఇద్దరు చిన్నారులను అనాథలను చేసింది.. భార్యను చంపి భర్త చేశాడంటే?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అనుమానం.. ఆవేశం.. ఇద్దరు చిన్నారులను అనాథలను చేసింది.. భార్యను చంపి భర్త చేశాడంటే?

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సాయిబాబా క్యాటరింగ్ పనులకు వెళ్తుంటాడు. సాయిబాబాకు నల్గొండకు చెందిన శిరీషతో 2015లో వివాహం అయింది. వీరికి ఇద్దరూ పిల్లలున్నారు. పెళ్లైనా తర్వాత హైదరాబాద్‌లో కొంతకాలం పాటు కాపురం పెట్టారు. సంసారం సాఫీగా సాగుతుండటంతో దంపతులు ఆరు నెలల క్రితమే తెనాలి వచ్చారు. గుంటూరు…

అనసూయ ఒప్పుకుంటే గుడి కడతా..! పర్మిషన్ ఇవ్వమంటున్న వీరాభిమాని
వార్తలు సినిమా సినిమా వార్తలు

అనసూయ ఒప్పుకుంటే గుడి కడతా..! పర్మిషన్ ఇవ్వమంటున్న వీరాభిమాని

న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రాంరంభించి ఆ తర్వాత యాంకర్‌గా మారింది ఈ ముద్దుగుమ్మ. యాంకర్‌గా ఎన్నో టీవీషోలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రముఖ టీవీ షో జబర్దస్త్ ద్వారా అనసూయ బాగా పాపులర్ అయ్యింది. ఇక అనసూయ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…

నల్ల బియ్యం ఎప్పుడైనా తిన్నారా.. ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు!
లైఫ్ స్టైల్ వార్తలు

నల్ల బియ్యం ఎప్పుడైనా తిన్నారా.. ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు!

ఏం తిన్నా, ఎంత తిన్నా.. అన్నం తింటేనే భోజనం చేసిన ఫీలింగ్ వస్తుంది. అందుకే మన దేశంలో చాలా మంది రోటీస్, ఇతర ఆహారాల కంటే అన్నానికే ఎక్కువ ప్రధాన్యత ఇస్తారు. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కవగా చాలా మంది తెల్ల బియ్యంతో వండి అన్నమే ఎక్కువగా…