రక్తం పెరగడానికి, శక్తికి, ఆరోగ్యానికి బెస్ట్ ఫుడ్ నల్ల కూర.. వండేటప్పుడు ఆ ఒక్క తప్పు మాత్రం చేయొద్దు..
లైఫ్ స్టైల్ వార్తలు

రక్తం పెరగడానికి, శక్తికి, ఆరోగ్యానికి బెస్ట్ ఫుడ్ నల్ల కూర.. వండేటప్పుడు ఆ ఒక్క తప్పు మాత్రం చేయొద్దు..

నల్ల కూర అంటే గోట్ బ్లడ్ కర్రీ.. రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఐరన్, ప్రోటీన్లు, విటమిన్ బి12 పుష్కలంగా ఉండే ఈ సంప్రదాయ వంటకం రక్తహీనతను తగ్గించడంలో, శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అయితే నల్లను తప్పనిసరిగా తాజాగా తీసుకుని, శుభ్రంగా కడిగి, పూర్తిగా…

ఏపీ చరిత్రలోనే సువర్ణ అధ్యాయం.. జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు!
బిజినెస్ వార్తలు

ఏపీ చరిత్రలోనే సువర్ణ అధ్యాయం.. జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనుల చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం మొదలైంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి ప్రాంతంలో ప్రతిష్టాత్మక బంగారు గని ఉత్పత్తి దశకు చేరుకుంది. బుధవారం (జూన్ 24) ఈ భారీ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…

సింపుల్‌గా రిజిస్టర్‌ మ్యారేజ్ పెళ్లి చేసుకున్న జబర్దస్త్ ఫైమా.. వరుడు ఎవరంటే? వీడియో ఇదిగో
వార్తలు సినిమా సినిమా వార్తలు

సింపుల్‌గా రిజిస్టర్‌ మ్యారేజ్ పెళ్లి చేసుకున్న జబర్దస్త్ ఫైమా.. వరుడు ఎవరంటే? వీడియో ఇదిగో

జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న లేడీ కమెడియన్లలో ఫైమా ఒకరు. తనదైన బాడీ లాంగ్వేజ్ తో ఆమె వేసే పంచులు , ప్రాసలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోనూ పాల్గొని మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ నటి సడెన్ సర్‌ప్రైజ్…

పొరపాటున చేప ముల్లు మింగితే ప్రమాదమా..? మింగాక ఏం జరుగుతుంది..?
తెలంగాణ వార్తలు

పొరపాటున చేప ముల్లు మింగితే ప్రమాదమా..? మింగాక ఏం జరుగుతుంది..?

చేపముల్లు మింగి ప్రాణాపాయం అంచున నిలిచిన రెండు నిజజీవిత సంఘటనలు, వాటికి వైద్యులు అందించిన చికిత్సను ఈ కథనం వివరిస్తుంది. చేపముల్లు గొంతులో చిక్కుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రయత్నించదగిన ఇంటి చిట్కాలు, ఎప్పుడు వైద్యులను సంప్రదించాలో వైద్యులు అందించిన విలువైన సూచనలను ఇక్కడ తెలుసుకోవచ్చు. చేపల కూర అనేకమందికి…

యాసిడ్ పురుగుల కలకలం.. చేతులతో నలిపితే మంటతోపాటు దురద.. ఏం చేయాలంటే
ఆంధ్రప్రదేశ్ వార్తలు

యాసిడ్ పురుగుల కలకలం.. చేతులతో నలిపితే మంటతోపాటు దురద.. ఏం చేయాలంటే

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామంలో రోవ్ బీటిల్స్‌ (యాసిడ్ పురుగులు) ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ పురుగులను చేతితో నలిపితే వాటి శరీరంలోని ‘పెడెరిన్’ అనే విషపదార్థం చర్మంపై పడి మంట, దురద, ఎర్రటి దద్దుర్లు, నీటి పొక్కులు వంటి సమస్యలు కలిగిస్తోంది. వర్షాకాలంలో తేమ…

తీర్థయాత్రలకు పోటెత్తుతున్న జెన్‌జీ.. తాజా సర్వేలో ఆసక్తికర వెల్లడి
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తీర్థయాత్రలకు పోటెత్తుతున్న జెన్‌జీ.. తాజా సర్వేలో ఆసక్తికర వెల్లడి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తీర్థయాత్రలు, వారాంతపు ప్రయాణాల కారణంగా బస్సు బుకింగ్‌లు 22% మేర పెరిగాయని రెడ్‌బస్ వెల్లడించింది. 18-30 ఏళ్ల వయస్సు గల ప్రయాణికులు అత్యధికంగా ప్రయాణిస్తుండగా, మహిళా బుకింగ్‌లలో 48% వాటాతో జెన్-జీ యువతులు ముందంజలో ఉన్నారు. తిరుపతి యాత్రల డిమాండ్ ఈ వృద్ధికి ప్రధాన…

విజయ్‌ను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసిన త్రిష.. బర్త్‌డే విషెస్ కూడా లేవ్! నెట్టింట జోరు చర్చ
వార్తలు సినిమా సినిమా వార్తలు

విజయ్‌ను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసిన త్రిష.. బర్త్‌డే విషెస్ కూడా లేవ్! నెట్టింట జోరు చర్చ

నటి త్రిష- సీఎం విజయ్ సంబంధంపై ఇప్పటికే పలు రూమర్లు వినిపిస్తున్న వేళ, త్రిష ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్‌ను అన్‌ఫాలో చేసినట్లు అభిమానులు గుర్తించారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయా అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. గతంలో ప్రతి ఏడాది విజయ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టులు చేసిన…

అన్నదాత సుఖీభవ డబ్బులు అకౌంట్లో పడలేదా..? ఈ మూడు పనులు చేస్తే మీ ప్రాబ్లం క్లియర్.. 10 రోజుల్లోగా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అన్నదాత సుఖీభవ డబ్బులు అకౌంట్లో పడలేదా..? ఈ మూడు పనులు చేస్తే మీ ప్రాబ్లం క్లియర్.. 10 రోజుల్లోగా..

అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీ ప్రభుత్వం ఇటీవల రూ.5 వేలు రైతుల అకౌంట్లలో జమ చేసింది. అయితే కొంతమందికి ఈ డబ్బులు పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తమను లబ్దిదారుల జాబితా నుంచి తొలగించారేమోనని టెన్షన్ పడుతున్నారు. కొన్ని కారణాల వల్ల నిధులు ఆగిపోవచ్చు. ఏపీలోని కూటమి ప్రభుత్వం…

ఓర్నాయనో.. కారులో వెళ్తుండగా అకస్మాత్తుగా కూలిన భారీ వృక్షం.. ఒళ్లు గగుర్పొడిచే సీన్..
తెలంగాణ వార్తలు

ఓర్నాయనో.. కారులో వెళ్తుండగా అకస్మాత్తుగా కూలిన భారీ వృక్షం.. ఒళ్లు గగుర్పొడిచే సీన్..

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి వివేకానంద నగర్‌లో తృటిలో భారీ ప్రమాదం తప్పింది. రోడ్డుపై వెళ్తున్న కారుపై ఒక్కసారిగా భారీ వృక్షం విరిగి పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చెట్టు బరువుకు కారు దెబ్బతిన్నప్పటికీ, అందులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడటం ఊరటనిచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని…

ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్.. 15,982 పోస్ట్‌లకు నోటిఫికేషన్!
తెలంగాణ వార్తలు

ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్.. 15,982 పోస్ట్‌లకు నోటిఫికేషన్!

రాష్ట్రంలో అంగన్‌వాడీ పోస్ట్‌ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇదో గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే జిల్లాల్లోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల వారీగా మొత్తం 15,982 ఖాళీలను గుర్తించిన శిశుసంక్షేమ శాఖ.. త్వరలోను ఈ ఖాళీల భర్తీని నోటీఫికేషన్…