చల్లని కబురు.. మరో 2 రోజుల్లో కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ
తెలంగాణ వార్తలు

చల్లని కబురు.. మరో 2 రోజుల్లో కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ

రాష్ట్రంలో ఎండ ప్రచండంగా ఉంది. భానుడు నిప్పులకుంపటిని తలపిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయికి చేరాయి. తెలంగాణలో ఆదివారం 21 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. కుమ్రం భీం…

తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం.. వారి రేషన్ కార్డు రద్దు..
తెలంగాణ వార్తలు

తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం.. వారి రేషన్ కార్డు రద్దు..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుల అనర్హులను గుర్తిస్తోంది. అర్హత లేకపోయినా తప్పుడు వివరాలతో పొందినవారిని గుర్తించి కార్డు రద్దు చేస్తోంది. వీరిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఎక్కువమంది ఉన్నారు. అలాగే రూ.6 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న వారిని కూడా గుర్తిస్తోంది.…

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై అక్కడ కూడా దర్శనం టికెట్ల జారీ..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై అక్కడ కూడా దర్శనం టికెట్ల జారీ..

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రోజు వేలాదిమంది భక్తులు కొండపైకి చేరుకుంటారు. వివిధ దర్శనాలతో స్వామివారిని దర్శించుకుంటారు. టీటీడీ ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ టికెట్లను విడుదల చేస్తోంది. తాజాగా దేశ, విదేశాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చేవారికి ఎయిర్‌పోర్టుల్లోనే టికెట్లను విడుదల చేయనుంది. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో…

ఆందోళన వద్దు.. ఎల్‌పీజీ, పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం కీలక ప్రకటన..!
బిజినెస్ వార్తలు

ఆందోళన వద్దు.. ఎల్‌పీజీ, పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం కీలక ప్రకటన..!

చమురు, గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని భరోసా ఇస్తూ, ప్రజలు భయాందోళనలకు గురై కొనుగోళ్లు చేయవద్దని, తమకు అవసరమైనంత ఇంధనాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పెట్రోల్, డీజిల్‌, ఎల్‌పిజి అందుబాటులో ఉన్నాయని, వాటిని.. గత వారం నాలుగేళ్ల తర్వాత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు…

భక్తికి కొత్త రూపం.. జెన్‌జీని ఆకట్టుకుంటున్న భజన క్లబ్బింగ్ ట్రెండ్.. ఇప్పుడు హైదరబాద్‌లో..
తెలంగాణ వార్తలు

భక్తికి కొత్త రూపం.. జెన్‌జీని ఆకట్టుకుంటున్న భజన క్లబ్బింగ్ ట్రెండ్.. ఇప్పుడు హైదరబాద్‌లో..

మారుతున్న ఫాస్ట్‌లైఫ్‌ కారణంగా చెడు అలవాట్లకు బానిసలవుతున్న యువతను అత్యాథ్మికం వైపు మళ్లిస్తూ.. వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్న భజన్ క్లబ్బింగ్ ట్రెండ్ ఇప్పుడు మన హైదరాబాద్‌కు కూడా వచ్చేసింది. సాంప్రదాయ భక్తి సంగీతానికి ఆధునిక బీట్స్‌ను జోడిస్తూ జెన్‌జీ యువత తెగ ఆకర్షిస్తున్న ఈ కొత్త ట్రెండ్…

గుడ్ న్యూస్.. లింక్ డాక్యుమెంట్లు అవసరం లేదు.. కేవలం పన్ను రశీదు ఆధారంగా రిజిస్ట్రేషన్..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

గుడ్ న్యూస్.. లింక్ డాక్యుమెంట్లు అవసరం లేదు.. కేవలం పన్ను రశీదు ఆధారంగా రిజిస్ట్రేషన్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా గ్రామకంఠం భూములకు సంబంధించి నెలకొన్న రిజిస్ట్రేషన్ల ఇబ్బందులకు ప్రభుత్వం ఎట్టకేలకు తెరదించింది. గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సులభతరం చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో…

రాజ్యలక్ష్మీ నేను నీతోనే.. భార్యపై ప్రేమతో పక్కనే సమాధి కట్టించుకున్న భర్త.. ఎక్కడంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రాజ్యలక్ష్మీ నేను నీతోనే.. భార్యపై ప్రేమతో పక్కనే సమాధి కట్టించుకున్న భర్త.. ఎక్కడంటే..

భార్యపై ఉన్న అపారమైన ప్రేమతో కడపకు చెందిన ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అరుదైన నిర్ణయం తీసుకున్నారు. క్యాన్సర్‌తో భార్య మరణించడంతో ఆమె సమాధి పక్కనే తనకు కూడా ముందుగానే సమాధి నిర్మించించుకున్నారు. మరణానంతరం తనను అదే ప్రదేశంలో ఖననం చేయాలని కుమార్తెలకు చెప్పడమే కాకుండా, అంత్యక్రియల కోసం…

ఎన్టీఆర్ ఎక్కువగా వినే పాట ఇది.. నిజంగా జీవితం మొత్తాన్ని కళ్లు ముందు చూపించే సాంగ్.. యూట్యూబ్‏లో ట్రెండింగ్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఎన్టీఆర్ ఎక్కువగా వినే పాట ఇది.. నిజంగా జీవితం మొత్తాన్ని కళ్లు ముందు చూపించే సాంగ్.. యూట్యూబ్‏లో ట్రెండింగ్..

జూనియర్ ఎన్టీఆర్ సినిమాల కోసం ఫ్యా్న్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే దేవర మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తారక్.. ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది.…

ప్రపంచంలో అత్యధిక వెండి నిల్వలు ఉన్న దేశాలు ఇవే! భారత్ స్థానం ఎంతంటే?
బిజినెస్ వార్తలు

ప్రపంచంలో అత్యధిక వెండి నిల్వలు ఉన్న దేశాలు ఇవే! భారత్ స్థానం ఎంతంటే?

భారత ప్రభుత్వం వెండి దిగుమతులపై ఆంక్షలు విధించింది. దేశంలో పెరుగుతున్న డిమాండ్, దిగుమతులపై అధిక ఆధారపడటంతో DGFT కొన్ని వెండి ఉత్పత్తులను 'లిమిటెడ్‌' కేటగిరీలోకి మార్చింది. ప్రపంచంలో పెరు అత్యధిక వెండి నిల్వలు కలిగి ఉండగా, భారత్ 10వ స్థానంలో ఉంది. అధిక వినియోగం, తక్కువ నిల్వల కారణంగా,…

రాత్రైనా ఇంటికి చేరుకోని ఆ ముగ్గురు పిల్లలు.. కాసేపటికే ఊరంతా పరుగులు! ఏం జరిగిందంటే
తెలంగాణ వార్తలు

రాత్రైనా ఇంటికి చేరుకోని ఆ ముగ్గురు పిల్లలు.. కాసేపటికే ఊరంతా పరుగులు! ఏం జరిగిందంటే

సంగారెడ్డి జిల్లా రైకోడ్ మండలం రామోజిపల్లి గ్రామంలో ఈతకు వెళ్లిన ముగ్గురు మైనర్ బాలురు చెరువులో మునిగి మృతి చెందారు. మృతులను నిరంజన్ (13), బసవరాజు (10), మరియు మణి (12) గా గుర్తించారు. వేసవి సెలవులు కావడంతో పిల్లలు ఈత కొట్టడానికి చెరువులోకి దిగారు. లోతు అంచనా…