తెలంగాణ మొక్కజొన్నతో నిండిపోయిన ఏపీ గోడౌన్స్.. 14 రోజులుగా లారీల్లోనే డ్రైవర్ల జీవితం
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలంగాణ మొక్కజొన్నతో నిండిపోయిన ఏపీ గోడౌన్స్.. 14 రోజులుగా లారీల్లోనే డ్రైవర్ల జీవితం

తెలంగాణలో భారీగా పండిన మొక్కజొన్నను ఏపీ జగ్గయ్యపేట గోడౌన్స్‌కు తరలించడంతో నిల్వ కేంద్రాలు పూర్తిగా నిండిపోయాయి. రోజుకు కొద్ది లారీల సరుకే అన్‌లోడ్ చేస్తుండటంతో వందలాది లారీ డ్రైవర్లు 14 రోజులుగా గోడౌన్స్ వద్దే నిరీక్షిస్తున్నారు. ఇప్పుడు గోడౌన్స్ ఫుల్ అయ్యాయని చెప్పి వెనక్కి వెళ్లాలంటుండటంతో డ్రైవర్లు తీవ్ర…

బ్రిటన్‌లో ఉచితంగా చదవాలనుకుంటున్నారా? UK స్కాలర్‌షిప్‌ల పూర్తి గైడ్ ఇక్కడే!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

బ్రిటన్‌లో ఉచితంగా చదవాలనుకుంటున్నారా? UK స్కాలర్‌షిప్‌ల పూర్తి గైడ్ ఇక్కడే!

బ్రిటిష్ ప్రభుత్వం భారతీయ విద్యార్థులకు యూకేలో చదువుకోడానికి చెవెనింగ్, కామన్వెల్త్ వంటి స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. ఇవి ట్యూషన్ ఫీజులు మరియు జీవన ఖర్చులను కవర్ చేస్తాయి. అర్హత, అవసరమైన పత్రాలు, దరఖాస్తు వివరాలు అందుబాటులో ఉన్నాయి. విదేశీ చదువు కలను సాకారం చేసుకోండి. బ్రిటిష్ ప్రభుత్వం, యూకేలోని వివిధ…

ఆ సినిమా నచ్చలేదని పూరి ముఖం మీదే చెప్పేశా.. తర్వాత ఆయన రియాక్షన్ ఇదే.. సీనియర్ ఎడిటర్ కామెంట్స్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఆ సినిమా నచ్చలేదని పూరి ముఖం మీదే చెప్పేశా.. తర్వాత ఆయన రియాక్షన్ ఇదే.. సీనియర్ ఎడిటర్ కామెంట్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ ఒకరు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆయన ట్రెండ్ సెట్టర్ దర్శకుడు. హీరో పాత్రలను రఫ్‌గా, మాస్‌గా, పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ఆవిష్కరించడం ఆయన ప్రత్యేక శైలి. 25 ఏళ్లకు పైగా సినీ రంగంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను…

బంగారం, వెండిపై పెరిగిన సుంకాలు.. సామాన్యుడిపై ప్రభావం ఎలా ఉండబోతుంది!
బిజినెస్ వార్తలు

బంగారం, వెండిపై పెరిగిన సుంకాలు.. సామాన్యుడిపై ప్రభావం ఎలా ఉండబోతుంది!

ఇటీవల హైదరాబాద్‌ సభలో బంగారం కొనొద్దు అని మోదీ ఎందుకు అన్నారని అందరూ తలలు పట్టుకున్నారు. కట్‌చేస్తే ఆ మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే తాజాగా వినియోగదారులకు షాక్‌ కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. బంగారం, వెండి, ప్లాటినమ్‌పై సుంకాన్ని పెంచుతున్నట్టు ప్రకటించింది.…

హైదరాబాద్‌ను వణికిస్తున్న నేపాల్‌ గ్యాంగ్.. వెలుగులోకి మరో ఉదంతం.. జాగ్రత్త పడకపోతే అంతే
తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌ను వణికిస్తున్న నేపాల్‌ గ్యాంగ్.. వెలుగులోకి మరో ఉదంతం.. జాగ్రత్త పడకపోతే అంతే

హైదరాబాద్‌ వాసులను నేపాలీ గ్యాంగ్‌ వణికిస్తుంది. ఇంట్లో పనిమనుషుగా చేరి కొన్నాలకు ఆ ఇళ్లకే కన్నాలు వేస్తున్న ఈ గ్యాండ్ ఓనర్ల గుండెల్లో గుబులు పెట్టిస్తుంది. ఇటీవల మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు మరువకముందే, మరోసారి నేపాలీ గ్యాంగ్‌ రెచ్చపోయింది. పనిమనుషుల రూపంలో ఇంట్లో అడగుపెట్టిన…

కాలేజీ అడ్మిషన్లు స్టార్ట్.. ఈ తప్పులు చేస్తే సీటు పోయే ప్రమాదం!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

కాలేజీ అడ్మిషన్లు స్టార్ట్.. ఈ తప్పులు చేస్తే సీటు పోయే ప్రమాదం!

కాలేజీ అడ్మిషన్లు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలను తప్పక పాటించాలి. ముందుగా, అన్ని అవసరమైన డాక్యుమెంట్లు సరిగా ఉన్నాయా లేదా అని పూర్తిగా చెక్ చేసుకోవాలి. అలాగే, కోర్సు ఎంపికలో తొందరపడకుండా భవిష్యత్ అవకాశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది. కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైన…

అలా చేసినందుకు క్షమించండి.. వివాదంపై స్పందించిన అలీ.. వీడియో రిలీజ్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

అలా చేసినందుకు క్షమించండి.. వివాదంపై స్పందించిన అలీ.. వీడియో రిలీజ్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో హాస్య నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కమెడియన్ అలీ. దశాబ్దాలుగా ఎన్నో హిట్ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి నటుడిగా తనదైన ముద్ర వేశారు. తాజాగా ఆయన ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవల అలీ నటించిన ఓ యాడ్ పై ఓ వర్గం ప్రజలు…

బంగారం దిగుమతులు పెరిగితే మన దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టమా? నిపుణులు ఏమంటున్నారంటే?
బిజినెస్ వార్తలు

బంగారం దిగుమతులు పెరిగితే మన దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టమా? నిపుణులు ఏమంటున్నారంటే?

భారత్‌లో పెరుగుతున్న బంగారం దిగుమతులపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు, ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అనవసర కొనుగోళ్లు వాయిదా వేయాలని కోరారు. ఇది దేశ విదేశీ మారక నిల్వలు, వాణిజ్య లోటు పై ఒత్తిడి పెంచుతోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్‌లో పెరుగుతున్న బంగారం దిగుమతులపై ప్రధాని…

బాసర ఆర్జీయూకేటీలో ఆరేళ్ల బీటెక్ అడ్మిషన్లకు దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే?
తెలంగాణ వార్తలు

బాసర ఆర్జీయూకేటీలో ఆరేళ్ల బీటెక్ అడ్మిషన్లకు దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే?

తెలంగాణ రాష్ట్రంలోని బాసర, మహబూబ్‌నగర్ క్యాంపస్‌లలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్ కోర్సులో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును పొడిగిస్తూ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) ప్రకటన విడుదల చేసింది.. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారం ఈ గడువు మే…

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో

తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండల మధ్య వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని…