భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు.. యుద్దానికి తాము సిద్ధం అంటున్న యువత!
తెలంగాణ వార్తలు

భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు.. యుద్దానికి తాము సిద్ధం అంటున్న యువత!

భారత్‌-పాకిస్తాన్ ఉద్రిక్తతలను దేశ వ్యాప్తంగా ప్రజలు గమనిస్తున్నారు. భారత సరిహద్దుల్లో సైనికులు శత్రుదేశాలతో పోరాడుతున్న తీరును పరిశీలిస్తున్నారు. ఈ తరుణంతో ఆర్మీలో చేరేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు. దేశ రక్షణలో తాము భాగం అవుతామంటున్నారు. చదువుతో పాటు ఆర్మీలో చేరేందుకు ప్రత్యేక శిక్షణలు తీసుకుంటున్నారు. దేశ సేవ చేయడానికి…

తెలుగురాష్ట్రాల్లో భిన్న వాతావరణం.. ఆ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు.. వర్షాలు కరిసే ఛాన్స్‌!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగురాష్ట్రాల్లో భిన్న వాతావరణం.. ఆ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు.. వర్షాలు కరిసే ఛాన్స్‌!

తెలుగురాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు ఎండవేడి, ఉక్కబోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నారు. శనివారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. తెలుగురాష్ట్రాల్లో…

సమ్మర్‌ సీజన్‌ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారింది.. బీకేర్‌ఫుల్ అంటున్న వాతావరణ శాఖ
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

సమ్మర్‌ సీజన్‌ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారింది.. బీకేర్‌ఫుల్ అంటున్న వాతావరణ శాఖ

ఏపీ, తెలంగాణలో సమ్మర్‌ సీజన్‌ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు తెలుగు ప్రజలను భయపెడుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు మండుతున్న ఎండలతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతుండగా,…

తెలంగాణ సరిహద్దులో అలజడి.. IED పేలుడుతో ముగ్గురు పోలీసులు మృతి..!
తెలంగాణ వార్తలు

తెలంగాణ సరిహద్దులో అలజడి.. IED పేలుడుతో ముగ్గురు పోలీసులు మృతి..!

ఏప్రిల్ 22 నుండి కర్రెగుట్ట కొండలలో భద్రతా దళాలు ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. కర్రెగుట పర్వతం ఐదు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది.. అటువంటి పరిస్థితిలో, 20 వేలకు పైగా సైనికులు పర్వతంపై ఉన్న 2 వేలకు పైగా మావోయిస్టులను చుట్టుముట్టారు. ఇందులో హిడ్మా, దేవా వంటి మావోయిస్ట్ కీలక…

తెలంగాణ ఆర్ధిక పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..
తెలంగాణ వార్తలు

తెలంగాణ ఆర్ధిక పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..

తెలంగాణ పరువును రోడ్డున పడేద్దామా అంటూ ఉద్యోగులకు స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. పైసాపైసా కూడబెట్టి రాష్ట్రాన్ని నడిపిస్తున్నామ్‌. ఒకటో తేదీనే జీతాలిస్తున్నామ్‌. అయినా, సమ్మెలు, ధర్నాలు, ర్యాలీలు అంటూ రోడ్డెక్కితే.. ఎలా అంటూ ప్రశ్నించారు. ఆ వివరాలు ఇలాతెలంగాణ పరువును రోడ్డున పడేద్దామా అంటూ ఉద్యోగులకు…

ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో భూప్రకంపనలు.. భయంతో జనం పరుగులు..
తెలంగాణ వార్తలు

ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో భూప్రకంపనలు.. భయంతో జనం పరుగులు..

ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలను భూప్రకంపనలు భయపెట్టాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్ల నుంచి జనం పరుగులు తీశారు. కొద్దినెలల క్రితం నిపుణులు హెచ్చరించినట్లే భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి. తెలంగాణలోని పలు జిల్లాల్లో స్వల్ప భూప్రకంపనలు…

చల్లని కబురు.. తెలంగాణలో వర్షాలే వర్షాలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
తెలంగాణ వార్తలు

చల్లని కబురు.. తెలంగాణలో వర్షాలే వర్షాలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

ఉత్తర దక్షిణ ద్రోణి గ్యాంగ్టిక్ పశ్చిమబెంగాల్, ఉత్తర ప్రాంతంలోని ఉపరితల ఆవర్తనం నుండి ఒడిస్సా తీరం మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్ర తీరం వరకు సగటు సముద్రమట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన మరొక ద్రోణి.. ఆ వివరాలు ఇలా.. ఉత్తర దక్షిణ ద్రోణి గ్యాంగ్టిక్ పశ్చిమబెంగాల్,…

రాజీవ్ యువ వికాసం దరఖాస్తుదారులకు షాక్.. సిబిల్ లేకపోతే లోన్ రానట్టేనా..?
తెలంగాణ వార్తలు

రాజీవ్ యువ వికాసం దరఖాస్తుదారులకు షాక్.. సిబిల్ లేకపోతే లోన్ రానట్టేనా..?

రాజీవ్ యువ వికాసం స్కీమ్‌లో సిబిల్ స్కోర్ కీలకం కానుంది. పథకం ద్వారా ప్రభుత్వ సహాయంతో లోన్ పొందాలనుకునే యువతకు క్రెడిట్ స్కోర్‌ను ప్రధాన అర్హతగా నిర్ణయించనున్నారు. దరఖాస్తుదారుల సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే లేదా గతంలో రుణాలు తీసుకుని చెల్లించకపోతే వారి దరఖాస్తులను బ్యాంకులు తిరస్కరించే అవకాశం…

బీసీ గురుకులాల్లో ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.. నో ఎంట్రన్స్ టెస్ట్!
తెలంగాణ వార్తలు

బీసీ గురుకులాల్లో ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.. నో ఎంట్రన్స్ టెస్ట్!

తెలంగాణలోని బీసీ గురుకులాల్లో 2025-26 విద్యా సంవత్సరంలో జూనియర్ ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆసక్తి కలిగిన విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు ఐఎఫ్ఎస్ తెలిపారు. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు.. రాష్ట్ర వ్యాప్తంగా…

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. పాత కార్డుల్లో కొత్త సభ్యుల చేర్పునకు ఆమోదం!
తెలంగాణ వార్తలు

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. పాత కార్డుల్లో కొత్త సభ్యుల చేర్పునకు ఆమోదం!

రేషన్‌ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పింది. పాత రేషన్‌కార్డుల్లో కొత్త సభ్యుల పేర్లను చేర్చే ఆమోద ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. మీ సేవా కేంద్రాల్లో ఆన్‌లైన్‌ ప్రక్రియ ద్వారా కొత్త సభ్యుల చేర్పుల కోసం పౌర సరఫరాల శాఖ దరఖాస్తులను సేకరిస్తోంది. వాటిని పరిశీలించి…