శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్న్యూస్.. ఇకపై ఆన్లైన్లోనూ అందుబాటులో స్పర్శ దర్శన టోకెన్లు!.. వెబ్ సైట్లు ఇవే!
శ్రీశైల మల్లన్నను దర్శించుకోవాలనుకునే భక్తులకు ఆలయ అధికారులకు శుభవార్త చెప్పారు. ఇటీవలే స్వామివారి ఉచిత స్పర్శ దర్శనాన్ని పునఃప్రారంభించిన అధికారులు తాజాగా ఈ దర్శనానికి టోకెన్ పద్దతిని ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. అది కూడా ఆన్లైన్ ద్వారా టోకెన్లు జారీ చేయనున్నట్టు తెలిపారు. ఇటీవల ప్రారంభించిన దర్శనానికి భక్తుల…