ఈ హీరో స్పోర్ట్స్‌లోనూ తోపే.. అండర్ -19 లో అదరగొట్టాడు ఈ యంగ్ హీరో
వార్తలు సినిమా

ఈ హీరో స్పోర్ట్స్‌లోనూ తోపే.. అండర్ -19 లో అదరగొట్టాడు ఈ యంగ్ హీరో

కొంతమంది కుర్ర హీరోలు క్రికెట్ ఇరగదీస్తున్నారు. ఇప్పటికే సీసీఎల్ లో అదరగొడుతున్నారు. ఇక కొంతమంది నేషనల్ లెవల్ ల్లో స్పోర్ట్స్ లో తమ టాలెంట్ నిరూపించుకున్నారు. ఇక పైన కనిపిస్తున్న హీరో కూడా అంతే.. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఆ హీరో…

ఈ ఐదు ఆహారాలతో షుగర్‌ లెవల్స్‌ అదుపులో.. అద్భుతమైన ఫుడ్స్
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఈ ఐదు ఆహారాలతో షుగర్‌ లెవల్స్‌ అదుపులో.. అద్భుతమైన ఫుడ్స్

చిరాకు:నిపుణుల అభిప్రాయం ప్రకారం.. న్యూరోట్రాన్స్మిటర్ సెరోటోనిన్ మన మానసిక స్థితిని చాలా వరకు ప్రభావితం చేస్తుంది. ఇది మన అల్పాహారం ద్వారా ప్రభావితమవుతుంది. మనం ఒక నెలపాటు బ్రేక్‌ఫాస్ట్‌ని నిరంతరం తీసుకోకపోతే, సెరోటోనిన్ స్థాయిలు దెబ్బతింటాయి. దీని కారణంగా చిరాకు, ఆందోళన, నిరాశ లక్షణాలు కూడా పెరుగుతాయి. బరువు…

48 గంటల్లోనే రూ.80 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ
బిజినెస్ వార్తలు

48 గంటల్లోనే రూ.80 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారత స్టాక్ మార్కెట్ బాగా తిరోగమనాన్ని ఎదుర్కొన్నందున గణనీయమైన క్షీణతను చవిచూసింది. సెప్టెంబర్ 30న, సెన్సెక్స్ 1,100 పాయింట్లు పడిపోయింది. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో సహా ప్రధాన కంపెనీలను ప్రభావితం చేసింది. కంపెనీ షేర్లు బాగా పడిపోయాయి. దీని ఫలితంగా…

రాజన్న సిరిసిల్లలో విషాదం.. చిన్నారిని చిదిమేసిన స్కూల్ బస్సు.. ఏం జరిగిదంటే..
తెలంగాణ వార్తలు

రాజన్న సిరిసిల్లలో విషాదం.. చిన్నారిని చిదిమేసిన స్కూల్ బస్సు.. ఏం జరిగిదంటే..

విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇలాంటి స్కూల్ ని వెంటనే సీజ్ చేయాలని విద్యార్థి సంఘాలు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. న్యాయం చేయాలని వారు డిమాండ్ చేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న జిల్లా విద్యాధికారి రమేష్ వెంటనే స్పందించి స్కూల్ సీజ్ చేసినట్లు తెలిపారు. బతుకమ్మ పండగ…

ఏపీ, తెలంగాణలోని స్కూళ్లకు దసరా సెలవులు ఎన్ని రోజులంటే.? ఈసారి భారీగానే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఏపీ, తెలంగాణలోని స్కూళ్లకు దసరా సెలవులు ఎన్ని రోజులంటే.? ఈసారి భారీగానే

దసరా పండుగ వచ్చేసింది.. విద్యార్ధులకు ఎంజాయ్‌మెంట్ తెచ్చేసింది. ఏపీ, తెలంగాణలోని స్కూళ్లకు దసరా సెలవులు వచ్చేశాయ్. అనుకున్నట్టుగానే ఈసారి విద్యార్ధులకు భారీగా సెలవులు ఇస్తూ.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తియ్యని కబురు అందించాయి. ఏపీలో సెలవులు ఇలా..అక్టోబర్ 3 నుంచి దసరా సెలవులు ప్రకటించింది కూటమి సర్కార్. వాస్తవానికి…

‘వారిది ఓవర్ యాక్షన్.. క్షమాపణలు చెప్పాల్సిందే’.. తిరుపతి లడ్డూ పై వేణుస్వామి భార్య కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

‘వారిది ఓవర్ యాక్షన్.. క్షమాపణలు చెప్పాల్సిందే’.. తిరుపతి లడ్డూ పై వేణుస్వామి భార్య కామెంట్స్

తిరుమల లడ్డూ వివాదం పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీవారి లడ్డూను రాజకీయం చేయొద్దని, కనీసం దేవుళ్లనైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ ఏపీ ప్రభుత్వానికి సూచించింది. దీనిపై పలువురు ప్రముఖులు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. తిరుమల లడ్డూపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ…

వినియోగదారులకు అలర్ట్‌.. అక్టోబర్‌ 1 నుంచి మారనున్న మార్పులు ఇవే!
బిజినెస్ వార్తలు

వినియోగదారులకు అలర్ట్‌.. అక్టోబర్‌ 1 నుంచి మారనున్న మార్పులు ఇవే!

సెప్టెంబర్ నెల ముగియబోతోంది. అక్టోబర్ నెల ప్రారంభం కానుంది. అక్టోబర్ 1 నుండి, దేశంలో చాలా పెద్ద మార్పులు జరగనున్నాయి. ఇవి మీ జేబుపై నేరుగా ప్రభావితం చేయనున్నాయి. వీటిలో ఎల్‌పిజి సిలిండర్ ధర నుండి క్రెడిట్ కార్డ్‌లు, సుకన్య సమృద్ధి, పిపిఎఫ్ ఖాతాల నియమాలలో మార్పుల వరకు…

ఎన్నో సూపర్ హిట్ సినిమాలు.. మూడు పెళ్లిళ్లు.. కానీ ఇప్పటికీ అదే క్రేజ్
వార్తలు సినిమా

ఎన్నో సూపర్ హిట్ సినిమాలు.. మూడు పెళ్లిళ్లు.. కానీ ఇప్పటికీ అదే క్రేజ్

సినిమాల్లో ఆమె ఉంటే ఆ క్రేజే వేరు. ఆమె ఎనర్జీ, నటన , అందం అబ్బో ప్రేక్షకులను కట్టిపడేసేది ఆమె. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టరా.? తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించింది ఆమె.…

టీజీపీఎస్సీ గ్రూప్‌1 నోటిఫికేషన్‌పై మళ్లీ రగడ.. హైకోర్టులో పిటిషన్లు దాఖలు!
తెలంగాణ వార్తలు

టీజీపీఎస్సీ గ్రూప్‌1 నోటిఫికేషన్‌పై మళ్లీ రగడ.. హైకోర్టులో పిటిషన్లు దాఖలు!

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 29: తెలంగాణ రాష్ట్రంలో 2022లో జారీ చేసిన గ్రూప్‌1 పోస్టులకు నోటిఫికేషన్‌ను రద్దు చేయకుండా మరొకటి జారీ చేయడం చెల్లదని పేర్కొంటూ కొందరు అభ్యర్ధులు హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. జి దామోదర్‌రెడ్డితోపాటు వికారాబాద్, యాదాద్రి, హనుమకొండ, వరంగల్‌ జిల్లాలకు చెందిన మరో అయిదుగురు ఈ…

ఈ ప్రాంతాల్లో వర్షాలే.. వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు మళ్లీ రెయిన్ అలర్ట్.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలంగాణ వార్తలు

ఈ ప్రాంతాల్లో వర్షాలే.. వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు మళ్లీ రెయిన్ అలర్ట్.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో

ద్రోణి, రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు కీలక ప్రకటన జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు తిరోగమించటం ప్రారంభమైందని.. వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోు తేలికపాటి నుంచి ఓ మోస్తరు, భారీ వర్షాలు…