ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు తప్పదా..? కూటమి సర్కార్, వైసీపీ మధ్య కరెంట్ మంటలు..
విద్యుత్ ఛార్జీల పెంపు రూపంలో ఏపీ ప్రజలకు షాక్ తప్పేలా లేదు. అయితే ఈ పాపం వైసీపీదే అంటోంది టీడీపీ. కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామంటేనే తెలుగుదేశానికి ప్రజలు ఓటేశారని .. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట తప్పుతారా అని ప్రశ్నిస్తోంది వైసీపీ. ఛార్జీల పెంపు అమల్లోకి వస్తే ఉద్యమం…