మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్పై సీఎం రేవంత్రెడ్డి ఫోకస్.. తొలి దశలో ఎక్కడి నుంచంటే..?
సీఎం రేవంత్ రెడ్డి వరుసగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ, మూసీ నది పునరుద్ధరణ కోసం ప్రణాళికలు ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని, హుస్సేన్ సాగర్ను శుద్ధి చేస్తామని, లండన్లోని థేమ్స్ను పోలి ఉండేలా మూసీ నదిని పునరుద్ధరిస్తామని రాజకీయ నాయకులు చాలా కాలంగా…