మెగాస్టార్‌కు భార్యగా, సిస్టర్‌గా నటించిన యంగ్ బ్యూటీ ఎవరో తెలుసా.?
వార్తలు సినిమా

మెగాస్టార్‌కు భార్యగా, సిస్టర్‌గా నటించిన యంగ్ బ్యూటీ ఎవరో తెలుసా.?

తెలుగు సినిమా ప్రపంచంలో తిరుగులేని హీరోగా మారారు చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి అంటే డాన్స్‌కు పెట్టింది పేరు. నటనలో ఆయనది ఓ సపరేట్ స్టైల్.. తక్కువ సమయంలోనే సుప్రీమ్ హీరోగా.. ఆతర్వాత స్టార్ హీరోగా.. ఆ పై మెగాస్టార్ గా మారారు చిరంజీవి. నట ప్రస్థానంలో ఎన్నో విజయాలు,…

లాభాలను తెచ్చిపెట్టే బెస్ట్ స్టాక్ లు ఇవే.. వీటిలో డబ్బులు పెడితే రాబడి పరుగులే..!
బిజినెస్ వార్తలు

లాభాలను తెచ్చిపెట్టే బెస్ట్ స్టాక్ లు ఇవే.. వీటిలో డబ్బులు పెడితే రాబడి పరుగులే..!

ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ రాబడి పొందటానికి అవకాశం ఉండడంతో రిస్క్ ఉన్నప్పటికీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. వివిధ కంపెనీల స్టాక్ లు అమ్మడం, కొనడంలో బిజీ అవుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్ లో కూడా పెట్టుబడులు…

యాదాద్రి నరసింహ స్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు ప్రారంభం.. బ్రహ్మోత్సవాలకు పూర్తి చేయాలనే లక్ష్యం..
తెలంగాణ వార్తలు

యాదాద్రి నరసింహ స్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు ప్రారంభం.. బ్రహ్మోత్సవాలకు పూర్తి చేయాలనే లక్ష్యం..

తెలంగాణాలో ప్రముఖ పుణ్య క్షేత్రం యాదగిరిగుట్ట. ఇక్కడ కొలువైన శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని దేదీప్యమానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విమాన గోపురానికి బంగారు తాపడం పనులను పూజారులు శాస్త్రోక్తంగా పూజలను నిర్వహించి ప్రారంభించారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం…

‘టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ రాసిన వారిలో 57.11% మంది బీసీ అభ్యర్థులున్నారు..’ సీఎం రేవంత్‌ వెల్లడి
తెలంగాణ వార్తలు

‘టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ రాసిన వారిలో 57.11% మంది బీసీ అభ్యర్థులున్నారు..’ సీఎం రేవంత్‌ వెల్లడి

వివాదాల నడుమ ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు పూర్తైన సంగతి తెలిసిందే. మొత్తం 7 పేపర్లకు ఈ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించారు. అయితే దీనిపై సీఎం రేవంత్ బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆసక్తి కర విషయాలు పంచుకున్నారు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా…

బోరుగడ్డ అనిల్‌‌కు రాచమర్యాదలు.. పసందైన విందు.. ఏడుగురు పోలీసులు సస్పెండ్‌
ఆంధ్రప్రదేశ్ వార్తలు

బోరుగడ్డ అనిల్‌‌కు రాచమర్యాదలు.. పసందైన విందు.. ఏడుగురు పోలీసులు సస్పెండ్‌

రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్‌కు వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చారు ఎస్కార్ట్ పోలీసులు. ఓ మంచి హోటల్‌కు తీసుకెళ్లి.. చికెన్, మటన్‌తో మంచి నాన్ వెజ్ మీల్స్ పెట్టించారు. ఈ వ్యవహారం పోలీస్ పెద్దల దృష్టికి వెళ్లడంతో యాక్షన్‌లోకి దిగారు. అతనో రౌడీషీటర్.. నోటికి అడ్డూ అదుపు ఉండేది కాదు.…

పిఠాపురం ప్రజలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పిఠాపురం ప్రజలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పిఠాపురం అభివృద్ధికి కృషి చేస్తానన్న పవన్‌ కల్యాణ్ మాటలకు అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. ఆదిశగా ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంపై పిఠాపురం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిథ్యం…

నటి కస్తూరి అరెస్ట్‌కు రంగం సిద్ధం.. యాక్షన్‌లోకి పోలీసులు
వార్తలు సినిమా

నటి కస్తూరి అరెస్ట్‌కు రంగం సిద్ధం.. యాక్షన్‌లోకి పోలీసులు

కయ్యమేల కస్తూరీ..! అని సున్నితంగా హెచ్చరిస్తోంది ఆమె అభిమాన గణం. ఇంటింటి గృహలక్ష్మిగా తెలుగు లోగిళ్లందరికీ పరిచయమున్న కస్తూరి శంకర్.. ఇప్పుడు నోటి దురుసు కారణంగా కాసేపు దోషిగా నిలబడాల్సి వచ్చింది. తర్వాత సంజాయిషీ ఇచ్చుకున్నా.. ఆ మాటతో జరిగిన డ్యామేజ్ మాత్రం తగ్గినట్టు లేదు. నటి కస్తూరి…

రైల్వేలో 18,799 అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టులు.. ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులు వచ్చేశాయ్‌
తెలంగాణ వార్తలు

రైల్వేలో 18,799 అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టులు.. ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులు వచ్చేశాయ్‌

రైల్వేలో ఉద్యోగం పొందాలనేది ఎందరికో కల. ఈ కలను నెరవేర్చుకోవడానికి ఏడాదంతా ఎంతో కష్టపడి ప్రిపేర్ అవుతుంటారు. తాజాగా విడుదలైన అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టులకు మరో 20 రోజులు రాత పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు ముందుగానే రైల్వే శాఖ ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులు అందుబాటులోకి తీసుకు వచ్చింది.…

నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం.. మధ్యాహ్నం నుంచి ఇంటికి!
తెలంగాణ వార్తలు

నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం.. మధ్యాహ్నం నుంచి ఇంటికి!

రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ రోజు నుంచి ఒంటి పూట బడులు ప్రారంభమయ్యాయి. మధ్యహ్నం ఒంటి గంట వరకు మాత్రమే పాఠశాలలు పనిచేస్తాయి. మధ్యాహ్న భోజనం అనంతరం విధ్యార్ధులందరినీ ఇంటికి పంపిస్తారు. ఇక ఆయా పాఠశాలల్లోని టీచర్లు మాత్రం ప్రతి ఇంటికి వెళ్లి కుల గణన సర్వే చేపడతారు.. తెలంగాణ…

వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.. పాము కూడా వచ్చిపోతుందట..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.. పాము కూడా వచ్చిపోతుందట..

ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇంటికి, ఇంటిలో ఉన్న పుట్టకు చాలా విశిష్టత ఉంది. మూడు దశాబ్దాల చరిత్ర ఉంది. ఈ పుట్ట ఉన్న ఈ ఇంట్లోనే రామారావు అనే వ్యక్తి తన కుటుంబంతో నివాసం ఉండేవారు. అయితే అదే ఇంట్లో వంటగది సిమెంటు దిమ్మపై మూడు దశాబ్దాల కిందట…