పదేళ్లలో రూ. 8.5 లక్షలు సొంతం చేసుకునే అవకాశం.. నెలకు ఎంత పెట్టుబడి అంటే
బిజినెస్ వార్తలు

 పదేళ్లలో రూ. 8.5 లక్షలు సొంతం చేసుకునే అవకాశం.. నెలకు ఎంత పెట్టుబడి అంటే

సంపాదించిన సొమ్మును పొదుపు చేయాలనుకుంటున్నారా.? ఎలాంటి రిస్క్‌ లేకుండా మంచి రిటర్న్స్‌ వచ్చే ప్లాన్స్‌ కోసం వెతుకుతున్నారా.? మీలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వ సంస్థ పోస్టాఫీస్‌లో మంచి పథకం అందుబాటులో ఉంది. రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌ పేరుతో అందుబాటులో ఉన్న ఈ పథకంలో చేరడం వల్ల 10…

వారెవ్వా.. అదిరింది బాసూ.. మహేష్ న్యూలుక్ చూశారా.. ? రాజమౌళితో కలిసి సెలబ్రేషన్లలో..
వార్తలు సినిమా

వారెవ్వా.. అదిరింది బాసూ.. మహేష్ న్యూలుక్ చూశారా.. ? రాజమౌళితో కలిసి సెలబ్రేషన్లలో..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా లుక్ టెస్టులు, బాడీ పరంగా రెడీ అవుతున్నాడు. అయితే మహేష్ లుక్స్ ఫోటోస్ నెట్టింట నిత్యం వైరలవుతున్నాయి. ఇటీవల కొన్నాళ్లుగా లాంగ్ హెయిర్, పెద్ద గడ్డంతో కనిపించిన మహేష్.. ఇప్పుడు…

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈవీ వాహనాలు కొనే వారికి పండగే
తెలంగాణ వార్తలు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈవీ వాహనాలు కొనే వారికి పండగే

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈవీ వాహనాలు పెరిగే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో నేటి నుంచి నూతన పాలసీని అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో కొత్తగా ఈవీ వెహికిల్స్ కొనుగోలు చేసే వారికి లబ్ది చేకూరనుంది.. వాయు కాలుష్యాన్ని నియంత్రించే దిశగా ప్రభుత్వాలు…

ఫుడ్‌ క్వాలిటీ ఇండెక్స్‌లో అట్టడుగు స్థానంలో హైదరాబాద్‌.. బయట తింటే మీ బతుకు షెడ్డుకే..
తెలంగాణ వార్తలు

ఫుడ్‌ క్వాలిటీ ఇండెక్స్‌లో అట్టడుగు స్థానంలో హైదరాబాద్‌.. బయట తింటే మీ బతుకు షెడ్డుకే..

మళ్లీ మళ్లీ చెప్తున్నాం బయట తింటే మీ బతుకు షెడ్డుకే. బయట హోటళ్లు, రెస్టారెంట్స్, రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లలో నాణ్యత, శుభ్రత అస్సలు పాటించడం లేదు. ఆ ఫలితంగానే ఫుడ్‌ క్వాలిటీ ఇండెక్స్‌లో హైదరాబాద్‌ అట్టడుగు స్థానంలో నిలిచింది. నిజంగానే.. రెస్టారెంట్లో తింటే రెస్ట్‌ ఇన్‌ పీసేనా?…

ఏపీ విద్యార్థులకు అలర్ట్.. హైస్కూల్ టైమింగ్స్‌లో కీలక మార్పులు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ విద్యార్థులకు అలర్ట్.. హైస్కూల్ టైమింగ్స్‌లో కీలక మార్పులు

ఏపీ విద్యార్థులకు అలర్ట్.. హైస్కూల్ టైమింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ఉన్న ఉన్నత పాఠశాల సమయాన్ని 5 గంటల వరకు పెంచే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఉదయం 9 నుంచి సాయంత్రం 4…

ఇవాళ టీటీడీ కొత్త పాలకమండలి తొలి సమావేశం.. శ్రీవాణి ట్రస్ట్‌ కొనసాగింపుపై ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇవాళ టీటీడీ కొత్త పాలకమండలి తొలి సమావేశం.. శ్రీవాణి ట్రస్ట్‌ కొనసాగింపుపై ఉత్కంఠ

శ్రీవాణి ట్రస్ట్‌ కొనసాగింపు విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడుతుందా?. శ్రీవాణి ట్రస్ట్ పై వచ్చిన ఆరోపణలతో టీటీడీ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది. శ్రీవాణి ట్రస్ట్‌ కొనసాగించలనే పలువురు భక్తుల అభిప్రాయాలను బోర్డు పరిగణనలోకి తీసుకుంటుందా?. కొత్త పాలక మండలి ఏర్పాడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి మీటింగ్‌లో ఎలాంటి…

గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతంటే
బిజినెస్ వార్తలు

గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతంటే

గత వారం రోజులుగా రికార్డు స్థాయిలో తగ్గుముఖం పట్టిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. వరుసగా నాలుగు రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. అటు వెండి ధరల్లో కూడా.. గత వారం రోజులుగా రికార్డు స్థాయిలో తగ్గుముఖం పట్టిన బంగారం ధరలకు కాస్త బ్రేక్…

ఎదురుగా డ్రంకన్‌ డ్రైవ్‌.. పోలీసులకు భయపడి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు..!
తెలంగాణ వార్తలు

ఎదురుగా డ్రంకన్‌ డ్రైవ్‌.. పోలీసులకు భయపడి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు..!

ఒక్కోసారి మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే పెద్ద ప్రమాదానికి దారి తీయొచ్చు. అసలు మద్యం తాగి వాహనం నడపడమే అతి పెద్ద తప్పు. ఊదమంటారనే భయమే ఊపిరి తీసింది.. పోలీసులకు భయపడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఓ యువకుడు. మద్యం తాగి వాహనం నడపడమే అతని నిండు నూరేళ్ల…

మూసీ యుద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్‌ను స్వీకరించిన కిషన్ రెడ్డి.. ప్లాన్ మామూలుగా లేదుగా..
తెలంగాణ వార్తలు

మూసీ యుద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్‌ను స్వీకరించిన కిషన్ రెడ్డి.. ప్లాన్ మామూలుగా లేదుగా..

తెలంగాణలో మూసీ కోసం యుద్ధం మరో లెవల్‌కు వెళ్లింది. కాషాయసేన కదం తొక్కుతోంది. సర్కార్‌కు ఛాలెంజ్‌ విసురుతోంది. మూసీ పునరుజ్జీవం అని ప్రభుత్వం అని ప్రభుత్వం అంటుంటే, ఆ పేరుతో ఇళ్లు కూల్చొద్దని బీజేపీ అంటోంది. ఈ క్రమంలో బీజేపీ ఇవాళ కొత్త కార్యాచరణ ప్రకటించింది. తెలంగాణ రాజకీయాల్లో…

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక పరిణామం.. ఐఐటీ మద్రాస్‌తో కుదిరిన ఒప్పందం!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక పరిణామం.. ఐఐటీ మద్రాస్‌తో కుదిరిన ఒప్పందం!

ఐఐటీ మద్రాస్‌ సహకారం, ఇటు ప్రాజెక్టులను వేగవంతం చేస్తుండడంతో అమరావతిలో నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని పట్టాలెక్కించే అభివృద్ధి పనులు చకచకా జరుగుతున్నాయి. దీనికోసం ఐఐటీ మద్రాస్‌తో కీలక ఒప్పందాలు చేసుకుంది ఏపీ సర్కార్‌. ఇక రాజధానిలో భూ కేటాయింపుల పునరుద్ధరణపై కేబినెట్‌ సబ్‌ కమిటీ…