ఈ ఒక్క ఆకు సర్వరోగ నివారిణి.. దీని రసం కొంచెం తాగితే డయాబెటిస్‌ సహా రోగాలన్నీ పరార్..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఈ ఒక్క ఆకు సర్వరోగ నివారిణి.. దీని రసం కొంచెం తాగితే డయాబెటిస్‌ సహా రోగాలన్నీ పరార్..

బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న విషయం అందరికీ తెలుసు.. కానీ బొప్పాయి ఆకులు కూడా అంతే మేలు చేస్తాయని మీకు తెలుసా?.. అవును.. ఆయర్వేదంలో ఈ ఆకులను సంజీవనిలా పేర్కొంటారు. బొప్పాయి ఆకుల్లో పోషకాలతోపాటు.. ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంతో…

విద్యార్థులకు శుభవార్త.. జూలై 23న పాఠశాలలు, కాలేజీలు బంద్‌.. కారణం ఏంటంటే..
బిజినెస్ వార్తలు

విద్యార్థులకు శుభవార్త.. జూలై 23న పాఠశాలలు, కాలేజీలు బంద్‌.. కారణం ఏంటంటే..

పెండింగ్‌లో ఉన్న స్కాలర్ షిప్‌లను వెంటనే చెల్లించాలని, దూర గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు ట్రాన్స్‌పోర్ట్ పెద్ద సమస్య నెలకొందని, వారికి ఉచిత బస్ పాస్ సౌకర్యం అవసరమని, అలాగే చాలా మంది విద్యార్థులు పేద కుటుంబాలవారని, వారి.. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల వర్షాలు, పండుగలు, విద్యార్థి ఆందోళనల…

ఎలాంటి రాత పరీక్షలేకుండానే సర్కార్ కొలువులు పొందే ఛాన్స్.. జులై 23న ఇంటర్వ్యూలు
తెలంగాణ వార్తలు

ఎలాంటి రాత పరీక్షలేకుండానే సర్కార్ కొలువులు పొందే ఛాన్స్.. జులై 23న ఇంటర్వ్యూలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం రాష్ట్ర అభ్యర్ధులకు మాత్రమే వీటిని పొందే అర్హత ఉంటుంది. ఈ కింది అర్హతలు ఉన్న వ్యక్తులు సంబంధిత సర్టిఫికెట్లతో జులై 23వ తేదీన ఈ కింది అడ్రస్ లో నిర్వహించే ఇంటర్వ్యూలకు నేరుగా హాజరుకావచ్చు.…

వందేభారత్‌ ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఆ రూట్‌లో స్టాప్‌లపై రైల్వే శాఖ కీలక నిర్ణయం!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

వందేభారత్‌ ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఆ రూట్‌లో స్టాప్‌లపై రైల్వే శాఖ కీలక నిర్ణయం!

తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ రైళ్లకు ప్రాధాన్యతతో పెరుగుతున్న నేపథ్యంలో రైళ్ల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వందేభారత్ రైళ్లకు పెరుగుతున్న డిమాండ్‌ కారణంగా ఇప్పటికే కోచ్‌ల సంఖ్యను పెంచేందుకు నిర్ణయం తీసుకున్న రైల్వే శాఖ.. తాజాగా సికింద్రాబాద్ - విశాఖ వందేభారత్‌ స్టాపేజీల విషయంలో మరో నిర్ణయం…

ఈ 5 రకాల చిట్కాలు చాలు.. తలపై చుండ్రు సమస్యకి చెక్..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఈ 5 రకాల చిట్కాలు చాలు.. తలపై చుండ్రు సమస్యకి చెక్..

ఈ రోజుల్లో చాలామంది చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చుండ్రు కారణంగా తలపై దురద, చికాకు కలుగుతుంది. ఎన్ని రకాల సంపూలు వాడిన చుండ్రు సమస్య అస్సలు తగ్గదు. అయితే కొన్ని సహజ చిట్కాలతోనే ఈ సమస్యలు దూరం చేయవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటి.? ఎలా ఉపయోగపడతాయి.?…

6 నెలల్లో 26 శాతం పెరిగిన ధర..! బంగారం కొనాలన్నా? పెట్టుబడి పెట్టాలన్నా? ఇవి తెలుసుకోవాల్సిందే..
బిజినెస్ వార్తలు

6 నెలల్లో 26 శాతం పెరిగిన ధర..! బంగారం కొనాలన్నా? పెట్టుబడి పెట్టాలన్నా? ఇవి తెలుసుకోవాల్సిందే..

బంగారం ధరలు 26 శాతం పెరిగాయి. బలహీనమైన US డాలర్, ఆర్థిక అనిశ్చితి దీనికి కారణం. విశ్లేషణ ప్రకారం, రెండవ అర్ధభాగంలో మరో 0-5 శాతం పెరుగుదల ఉండవచ్చు. SGBలు, గోల్డ్ ఈటీఎఫ్‌లు, ఫిజికల్ గోల్డ్ పెట్టుబడి ఎంపికల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో…

భయపెడుతూ నవ్వులు పంచే ‘బకాసుర రెస్టారెంట్‌’.. రిలీజ్ ఎప్పుడంటే
వార్తలు సినిమా సినిమా వార్తలు

భయపెడుతూ నవ్వులు పంచే ‘బకాసుర రెస్టారెంట్‌’.. రిలీజ్ ఎప్పుడంటే

ఈ ఆగస్టు 8 న తెలుగు సినీ ప్రియులకు 'బకాసుర రెస్టారెంట్‌' పేరుతో ఓ విందుభోజనం రెడీ అవుతోంది. ఈ సినిమా చూసిన వాళ్లకు ఓ మంచి విందు భోజనం ఆరగించిన ఫీల్‌ కలగబోతుందని చెబుతోంది చిత్ర టీమ్‌. తన నటనతో, డైలాగ్‌ డెలివరితో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు…

నగరంలో భారీ వర్షం – అత్యవసరం అయితే తప్ప బయటకి రావొద్దు
తెలంగాణ వార్తలు

నగరంలో భారీ వర్షం – అత్యవసరం అయితే తప్ప బయటకి రావొద్దు

హైదరాబాద్‌ను వాన ముంచెత్తింది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లు నదుల్లా మారిపోయాయి. లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. GHMC రెస్క్యూ టీమ్‌లు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్‌ నగరంలో భారీ వర్షం…

మరో 3 రోజుల్లో యూజీసీ నెట్‌ 2025 ఫలితాలు విడుదల.. NTA ప్రకటన
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మరో 3 రోజుల్లో యూజీసీ నెట్‌ 2025 ఫలితాలు విడుదల.. NTA ప్రకటన

యూజీసీ నెట్‌ జూన్‌ సెషన్‌-2025 పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జూన్‌ 25 నుంచి 29 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రాథమిక సమాధానాల కీ జూలై 5న విడుదల చేయగా.. దీనిపై అభ్యంతరాల జూలై 6 నుంచి జూలై 8 వరకు…

దూసుకెళ్తున్న వెండి ధర.. కొన్ని రోజుల్లోనే డబుల్‌ అయ్యే ఛాన్స్‌..! 2026 నాటికి కిలో వెండి కొనాలంటే..
బిజినెస్ వార్తలు

దూసుకెళ్తున్న వెండి ధర.. కొన్ని రోజుల్లోనే డబుల్‌ అయ్యే ఛాన్స్‌..! 2026 నాటికి కిలో వెండి కొనాలంటే..

వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కిలో రూ.1,14,000లు ఉండగా, 2026 నాటికి రూ.2 లక్షలు దాటే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. డిమాండ్‌ పెరుగుదలతో సరఫరా తగ్గుతుండటం దీనికి కారణం. వెండి ఆభరణాలపై డిమాండ్‌ ఎక్కువగా ఉంది. భారతీయులు బంగారం తర్వాత అంతగా ఇష్టపడేది,…