సింగపూర్ పర్యటనతో సీఎం చంద్రబాబు సాధించింది ఏంటీ?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సింగపూర్ పర్యటనతో సీఎం చంద్రబాబు సాధించింది ఏంటీ?

ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన ఫలితమేంటి? ఏపీకి ఎంత పెట్టుబడి వస్తుంది? బ్రాండ్ ఇమేజ్ ఎంత పెరిగింది? బలహీనమైన సంబంధాలు మళ్లీ బలపడుతున్నాయా? పెట్టుబడుల అంచనాలు ఎంతవరకు వెళ్లాయి? దీన్ని రాజకీయంగా మాత్రమే కాకుండా దౌత్య, ఆర్ధిక వ్యూహంగా చూస్తే.. ముఖ్యమంత్రి పర్యటనతో రాష్ట్రానికి వచ్చే బెనిఫిట్…

భారత్‌తో ట్రేడ్‌ డిల్‌ ఇంకా కుదరలేదు… ఆగస్టు 1 లోపు ఒప్పందం కుదరకపోతే..
బిజినెస్ వార్తలు

భారత్‌తో ట్రేడ్‌ డిల్‌ ఇంకా కుదరలేదు… ఆగస్టు 1 లోపు ఒప్పందం కుదరకపోతే..

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సుంకాల విధింపులో బిజీగా ఉన్నారు. మిత్ర దేశం, శత్రు దేశం అని చూడకుండా అన్ని దేశాలపై సుంఖాలు బాదేస్తున్నారు. దారికి వచ్చారా ఒకే.. లేదంటే కాచుకోండి అంటూ హెచ్చరిస్తున్నారు. ట్రేడ్‌ డీల్‌ కుదరకపోతే దబిడి దిబిడి అంటున్నారు ట్రంప్‌. భారత్‌తో వాణిజ్య ఒప్పందం……

ఈ కూరగాయతో ఆ సమస్యలన్నీ హాంఫట్.. వారానికి ఓ సారి తింటే నా సామిరంగా..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఈ కూరగాయతో ఆ సమస్యలన్నీ హాంఫట్.. వారానికి ఓ సారి తింటే నా సామిరంగా..

బీరకాయ (Ridge Gourd) చాలా మంది సాధారణంగా తినే కూరగాయ.. బీరకాయలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి.. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. విటమిన్లు, ఖనిజాలు.. ఫైబర్ పుష్కలంగా ఉన్న బీరకాయను క్రమం తప్పకుండా తీసుకుంటే.. పలు సమస్యలను నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బీరకాయ (Ridge…

ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా.. ఇప్పుడు హాయిగా నిద్రపోయా.. ఇది తెలుగు ప్రజలు ఇచ్చిన ప్రేమ
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా.. ఇప్పుడు హాయిగా నిద్రపోయా.. ఇది తెలుగు ప్రజలు ఇచ్చిన ప్రేమ

విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. ఈ సినిమా జులై 31న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మళ్ళీ రావా, జెర్సీ మూవీ లాంటి క్లాసిక్ సినిమాలు తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండటంతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.…

ఛలో ఢిల్లీ.. ఎవరి పోరాటం వారిదే.. బీసీ మంత్రాన్ని జపిస్తున్న ప్రధాన పార్టీలు..
తెలంగాణ వార్తలు

ఛలో ఢిల్లీ.. ఎవరి పోరాటం వారిదే.. బీసీ మంత్రాన్ని జపిస్తున్న ప్రధాన పార్టీలు..

బీసీ.. బీసీ.. బీసీ.. తెలంగాణలో మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పడు ఇదే మంత్రాన్ని జపిస్తున్నాయి…! ఒకవర్గం కోసం అన్ని వర్గాలు పోరుబాటకు సిద్ధమయ్యాయి…! స్థానిక సంస్థల ఎన్నికలు.. చావో రేవోలా మారడంతో మూడు పార్టీలు బీసీ రిజర్వేషన్ల అంశాన్నే బ్రహ్మాస్త్రంగా భావిస్తున్నాయి…! ఎవరికి వారు గల్లీలోనే కాదు…

అమ్మలను బొమ్మలుగా చేసి.. వాళ్లే నమ్రత టార్గెట్‌.. ఛీ..ఛీ.. ఆమె మనిషి కాదు.. మనీ మెషీన్‌.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

అమ్మలను బొమ్మలుగా చేసి.. వాళ్లే నమ్రత టార్గెట్‌.. ఛీ..ఛీ.. ఆమె మనిషి కాదు.. మనీ మెషీన్‌.

అమ్మతనాన్ని అంగడి సరుకుగా మార్చింది. చిన్నారి శిశువులను అడ్డుపెట్టుకుని పశువులా బిజినెస్‌ చేసింది. అంగడి బొమ్మల్లా…పసికందులను అమ్మకానికి పెట్టింది. పిల్లలను షాపులో చాక్లెట్లు, బిస్కెట్లలా ట్రీట్‌ చేసింది. పైకి IVF, సరోగసీ అంటూ కవరింగ్‌ కలరింగ్‌ ఇచ్చి…అమ్మ కావాలనే ఆశలతో వచ్చినవాళ్ల జీవితాలతో నిర్దాక్షిణ్యంగా ఆడుకుంది. సంతలో సరుకుల…

రూ.400కోట్లతో ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ పార్క్‌.. క్యాపిటాల్యాండ్ CEOతో మంత్రి లోకేష్‌ చర్చలు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రూ.400కోట్లతో ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ పార్క్‌.. క్యాపిటాల్యాండ్ CEOతో మంత్రి లోకేష్‌ చర్చలు!

సింగపూర్‌ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్‌ పలు కంపెనీల సీఈవోలతో భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం క్యాపిటాల్యాండ్ CEO సంజీవ్ దాస్ గుప్తాతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రంలోని కీలకమైన పారిశ్రామిక కారిడార్‌లలో పారిశ్రామిక గిడ్డంగులు, పారిశ్రామిక పార్కుల ఏర్పాటు చేయాలని సంజీవ్‌ దాస్‌…

చిట్టి కారు వచ్చేస్తుంది.. 30 మినట్స్ ఛార్జ్‌తో 245 కి.మీ రేంజ్.. అదిరిపోయే లుక్‌లో..
బిజినెస్ వార్తలు

చిట్టి కారు వచ్చేస్తుంది.. 30 మినట్స్ ఛార్జ్‌తో 245 కి.మీ రేంజ్.. అదిరిపోయే లుక్‌లో..

ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచంలోకి ఒక చిన్న కారు ప్రవేశించబోతోంది. ఈ కారు చాలా చిన్నగా ఉంటుంది. ట్రాఫిక్ ఉండే సిటీల్లో ఇది బాగా ఉపయోగపడుతుంది . ఈ కారు ఒకసారి ఛార్జ్ చేస్తే 245 కి.మీ. వరకు వెళ్లొచ్చు. 30 నిమిషాల్లో ఛార్జ్ అయిపోతుంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల…

నానబెట్టిన గుమ్మడి గింజల నీరు తాగితే..అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..! తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

నానబెట్టిన గుమ్మడి గింజల నీరు తాగితే..అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..! తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

గుమ్మడి గింజలు ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు ముఖ్యంగావిటమిన్ కె, ఈలు సమృద్ధిగా ఉన్నాయి. ఖనిజాలు (మెగ్నీషియం,జింక్వంటివి)తో నిండి ఉంటాయి. ఈ గుమ్మడి గింజలను రాత్రి నీళ్లలో నానాబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగటం వల్ల అంతే ప్రయోజనం ఉందంటున్నారు నిపుణులు. గుమ్మడి గింజలను నానపెట్టిన నీరు…

రఘువరన్ తనయుడు ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా..? అచ్చం తండ్రిలానే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

రఘువరన్ తనయుడు ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా..? అచ్చం తండ్రిలానే..

విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రఘువరన్ తనయుడి గురించి వార్తలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అచ్చం తండ్రి మాదిరిగా ఫీచర్స్ ఉండటంతో అతను యాక్టింగ్ కెరీర్ ఆరంభించాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. అయితే అతను మాత్రం సంగీతం ప్రపంచంలో రాణించాలని ఆరాటపడుతున్నాడు. తెలుగు, తమిళ సినిమాల్లో తన…