నేటి నుంచి పీజీ సెట్ ఆన్లైన్ రాత పరీక్షలు.. రోజుకు 3 సెషన్లు 32 సబ్జెక్టులు
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, వాటి అనుబంధ కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు పీజీ సెట్ 2025 పరీక్షలు సోమవారం (జూన్ 9) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సెట్ ఛైర్మన్ అప్పారావు, కన్వీనర్ పీసీ వెంకటేశ్వర్లు పరీక్షల వివరాలను వెల్లడించారు.. ఆంధ్రప్రదేశ్…