విద్యార్ధులకు అలర్ట్.. రేపే ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు! ఎన్ని గంటలకంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

విద్యార్ధులకు అలర్ట్.. రేపే ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు! ఎన్ని గంటలకంటే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌, సెకండియర్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 12 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలను ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్ధులతోపాటు సబ్జెక్టుల్లో తమ స్కోర్‌ను మెరుగుపరచుకోవాలని భావించే విద్యార్ధులు కూడా రాశారు. అయితే ఈ పరీక్షల ఫలితాల విడుదలకు…

జగన్‌ తెనాలి పర్యటనపై పొలిటికల్ హీట్.. ఒకరిపై ఒకరు కౌంటర్!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

జగన్‌ తెనాలి పర్యటనపై పొలిటికల్ హీట్.. ఒకరిపై ఒకరు కౌంటర్!

ఇటు మరో టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల కూడా జగన్‌ తెనాలి పర్యటనపై ఫైర్ అయ్యారు. రఘురామకృష్ణంరాజుపై దాడి చేసిన వాళ్లను ఏం చేయాలన్నారు..? జగన్‌ తెనాలి వెళ్లి ఏం సందేశం ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు జనసేన నేతలు కూడా.. వైసీపీ అధినేత జగన్‌ తెనాలి పర్యటన…

రుతుపవనాల మందగమనం.. ఏపీ, తెలంగాణలో భిన్న వాతావరణం..!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

రుతుపవనాల మందగమనం.. ఏపీ, తెలంగాణలో భిన్న వాతావరణం..!

ఈ యేడు ముందుగానే వచ్చిన నైరుతి రుతుపవనాల రాకతో అటు ఏపీ, ఇటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశారు. ఎడతెరిపి లేకుండా రోజుల తరబడి భారీ వర్షాలు కురవడంతో ఇక ఎండాకాలం అయిపోయినట్టే అనుకున్నారు ప్రజలంతా. కానీ, అప్పుడే పూర్తవలేదన్నట్టుగా గత నాలుగైదు రోజులుగా భానుడు తన…

విజయవాడ, విశాఖ ప్రజలకు అద్దిరిపోయే శుభవార్త.. ఇది కదా కావాల్సింది
ఆంధ్రప్రదేశ్ వార్తలు

విజయవాడ, విశాఖ ప్రజలకు అద్దిరిపోయే శుభవార్త.. ఇది కదా కావాల్సింది

విజయవాడ, విశాఖ వాసులకు అద్దిరిపోయే గుడ్ న్యూస్ అందించనుంది ఏపీ ప్రభుత్వం. ఇది అందుబాటులోకి వస్తే రెండు నగరాలలో ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే. మరి ఆ స్టోరీ ఏంటో తెలియాలంటే ఇది మీరు చూడాల్సిందే. లేట్ ఎందుకు ఓ సారి లుక్కేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో…

మెడికల్ విద్యార్ధులకు అలర్ట్.. నీట్ పీజీ పరీక్ష వాయిదా…! కారణం ఇదే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

మెడికల్ విద్యార్ధులకు అలర్ట్.. నీట్ పీజీ పరీక్ష వాయిదా…! కారణం ఇదే

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వైద్య విద్యలో పీజీ ప్రవేశాల కోసం జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే నీట్ పీజీ పరీక్ష వాయిదా వేసింది. సింగిల్ షిఫ్ట్ లోనే పరీక్ష నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలే ఈ నిర్ణయానికి కారణమయ్యాయి. నీట్ పీజీ పరీక్ష జూన్ 15న జరగాల్సి ఉంది.…

వచ్చే 2 రోజులు వాతావరణం ఇలా.. తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

వచ్చే 2 రోజులు వాతావరణం ఇలా.. తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ ఇదిగో

ఈశాన్యంలో ఈడ్చికొడుతున్న వానలతో వాతావరణ శాఖ అప్రమత్తమైంది. ఆయా రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీచేయడం అక్కడి భీకర పరిస్థితులకు అద్దం పడుతోంది. మరి తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి.? ఇవాళ వాతావరణం ఎలా ఉండబోతోంది.! ఇప్పుడు తెలుసుకుందామా.. ఆ వివరాలు మండు వేసవిలో ముంచెత్తిన వానలు…

ఆ రాగి పాత్ర రూ. 25 లక్షలే.. లచ్చలు.. లచ్చలు తెచ్చిపెడుతుందన్నారు.. సీన్ కట్ చేస్తే
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆ రాగి పాత్ర రూ. 25 లక్షలే.. లచ్చలు.. లచ్చలు తెచ్చిపెడుతుందన్నారు.. సీన్ కట్ చేస్తే

మోసపోయేవాడు ఉన్నంతవరకు మోసం చేసేవాడు చేస్తూనే ఉంటాడు. రైస్ పుల్లింగ్ మోసాల విషయంలో ఇది అక్షరాలా నిజమనే చెప్పాలి. పోలిసులు ఎంతగా చెబుతున్న, ఎంత మందిని అరెస్ట్ చేస్తున్నా రైస్ పుల్లింగ్ పేరిట మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట మోసపోతూనే ఉన్నారు. తాజాగా…

నిరుద్యోగులకు అలర్ట్.. హైకోర్టులో 245 పోస్టుల భ‌ర్తీకి సర్కార్‌ ఉత్తర్వులు జారీ!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నిరుద్యోగులకు అలర్ట్.. హైకోర్టులో 245 పోస్టుల భ‌ర్తీకి సర్కార్‌ ఉత్తర్వులు జారీ!

ఏపి హైకోర్టులో 245 పోస్టుల భ‌ర్తీకి ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ కేట‌గిరిల‌లో రెగ్యుల‌ర్ పద్ధతి లో 242 పోస్టులు భ‌ర్తీ చేస్తారు. మిగిలిన 3 పోస్టులు కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో నియామ‌కం చేపట్టనున్నారు. ఈ మేరకు ఉత్తర్వులను న్యాయ‌శాఖ కార్యద‌ర్శి ప్రతిభాదేవి జారీ చేశారు.. నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్.…

వచ్చే 3 రోజులు ఏపీలో వాతావరణం ఇలా – వెదర్ రిపోర్ట్ మీ కోసం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వచ్చే 3 రోజులు ఏపీలో వాతావరణం ఇలా – వెదర్ రిపోర్ట్ మీ కోసం

రుతుపవనాల ప్రభావంతో, ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి. ఉత్తర, దక్షిణ కోస్తా… రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, భారీ వర్షాలు కూడా కురిసే అవకాశముంది. గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. రుతుపవనాల ఉత్తర పరిమితి 17.0°ఉత్తర అక్షాంశం…

స్కూల్‌ విద్యార్థులకు శుభవార్త.. రూ.15 వేలు జమపై కీలక అప్‌డేట్!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

స్కూల్‌ విద్యార్థులకు శుభవార్త.. రూ.15 వేలు జమపై కీలక అప్‌డేట్!

రాష్ట్ర విద్యార్థులకు కూటమి సర్కార్‌ శుభవార్త చెప్పింది. తల్లికి వందనం పథకం కింద కుటుంబం చదువుకుంటున్న పిల్లలందరికీ ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని కూటమి సర్కార్‌ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కూటమి సర్కార్‌ అధికారంలోకి.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యార్థులకు కూటమి…