వానల కోసం ఎదురు చూసిన రైతులకు వరద కష్టాలు.. దెబ్బతిన్న వాణిజ్య పంటలు.. నీట మునిగిన వరి నారుమళ్లు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వానల కోసం ఎదురు చూసిన రైతులకు వరద కష్టాలు.. దెబ్బతిన్న వాణిజ్య పంటలు.. నీట మునిగిన వరి నారుమళ్లు

రెండు తెలుగు రాష్ట్రాల్లో నారుమడులను, నాట్లను భారీ వానలు, వరదలు ముంచెత్తుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతలకు ఆదిలోనే కష్టాలు తప్పడం లేదు. నాలుగు రోజుల క్రితం వర్షం కోసం ఎదురు చూసిన రైతులు… ఇప్పుడు ఏ క్షణం ఏ కట్ట తెగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఉప్పొంగుతున్న వరదలు…

వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు అతి భారీ వర్ష సూచన..!
Uncategorized ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు అతి భారీ వర్ష సూచన..!

నైరుతి రుతుపవనాల కారణంగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. అయితే ఇవాళ తెలుగురాష్ట్రాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం సముద్ర మట్టానికి 1.5 కి. మీ ఎత్తులో వాయుగుండం కొనసాగుతోంది. 20 డిగ్రీల ఉత్తర…

ఏపీలో 17 యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్‌ వీసీల నియామకం.. ఫుల్ లిస్ట్ ఇదే
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో 17 యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్‌ వీసీల నియామకం.. ఫుల్ లిస్ట్ ఇదే

ఆంధ్రప్రదేశ్‌లోని పలు యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్‌ వీసీలను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం (జులై 18) నియమించింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్‌ నజీర్‌ ఆమోదం తెలపడంతో దాదాపు 17 యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్‌ వీసీలను నియమించేందుకు మార్గం సుగమమైంది. ఈ సందర్భంగా ఆరోగ్య యూనివర్సిటీ వీసీ బాబ్జీ రాజీనామాను…

ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

ఏపీలో డ్వాక్రా మహిళలకు జీవనోపాధి కల్పనకు పెద్దపీట వేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది లక్షన్నర మందికి లోన్స్ అందించేలా ప్రణాళిక రూపొందిస్తుంది. ఈ రుణాలు ఒకే సమయంలో సంఘంలో గరిష్ఠంగా ముగ్గురికి అందించే వెసులుబాటు ఉంది. ఏపీలో డ్వాక్రా సంఘాలకు మరింత చేయూత ఇవ్వాలని ఏపీలోని…

నడిరోడ్డుపై 2 చేతులు తెగనరికి.. వామ్మో.. దారుణ హత్య..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నడిరోడ్డుపై 2 చేతులు తెగనరికి.. వామ్మో.. దారుణ హత్య..

వినుకొండలో దారుణ హత్య స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. షేక్‌ జిలాని అనే వ్యక్తి.. కొబ్బరి బొండాల కత్తితో రషీద్‌ అనే వ్యక్తిపై విచక్షణారహితంగా నరికాడు. దీంతో రషీద్ తీవ్ర గాయాలతో మరణించాడు. నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. దారుణం, ఘోరం, భయానకం… పల్నాడు జిల్లా వినుకొండలో…

అచ్చెన్నాయుడు అనుచరులకు షాక్‌
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అచ్చెన్నాయుడు అనుచరులకు షాక్‌

అచ్చెన్నాయుడు అనుచరులకు విశాఖ పోలీసులు షాక్ ఇచ్చారు. శ్రీకాకుళానికి చెందిన టీడీపీ నాయకులు అర్థరాత్రి విశాఖలో హల్ చల్ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుండగా పోలీసులపై దౌర్జన్యం చేశారు. టీడీపీ నాయకులపై చర్యలు లేవని ‘సాక్షి’లో కథనాలు ప్రసారం చేయడంతో యంత్రాంగం కదిలింది. నలుగురు టీడీపీ నాయకులపై…

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. ఏపీ, తెలంగాణాలో కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. ఏపీ, తెలంగాణాలో కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాగాల 24 గంటలలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అదే సమయంలో మరికొన్ని జిలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ చత్తీస్గడ్ పరిసర విదర్భ ప్రాంతంలో…

గాడిలో పెడతాం’.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సీఎం చంద్రబాబు భేటీ.. నేడు ప్రధాని మోదీతో..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

గాడిలో పెడతాం’.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సీఎం చంద్రబాబు భేటీ.. నేడు ప్రధాని మోదీతో..

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు. రెండువారాల వ్యవధిలో రెండోసారి ఆయన హస్తినబాట పట్టారు. ఢిల్లీకి వెళ్లడంతోనే కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు చంద్రబాబు. విభజన అంశాలతో పాటు ఇతర రాజకీయ అంశాలపైనా చర్చించారు. దాదాపు గంటపాటు అమిత్‌షాతో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు..…

టీడీపీ నేత తోట కంచెకు విద్యుత్‌ సరఫరా.. షాక్‌తో మహిళ మృతి
ఆంధ్రప్రదేశ్ వార్తలు

టీడీపీ నేత తోట కంచెకు విద్యుత్‌ సరఫరా.. షాక్‌తో మహిళ మృతి

చిత్తూరు జిల్లా కేపీ బండలో విషాదం టీడీపీ నాయ­కు­డి­కి చెందిన మామిడి తోటకు వేసిన కంచెకు విద్యుత్‌ సరఫరా కావడంతో షాక్‌కు గురై ఓ మహిళ మృతిచెందారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా వి.కోట మండలం కేపీ బండ గ్రామంలో సోమవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం… వి.కోట…

బాలినేని శ్రీనివాసులురెడ్డి అవినీతి వ్యవహారాలపై విచారణ జరిపిస్తాంః ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

బాలినేని శ్రీనివాసులురెడ్డి అవినీతి వ్యవహారాలపై విచారణ జరిపిస్తాంః ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్

మాజీ మంత్రి, వైసీపీ నేత బాలినేని శ్రీనివాసులురెడ్డి అవినీతి వ్యవహారాలపై విచారణ జరిపిస్తామని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌ ప్రకటించారు. తనపై అవాకులు, చవాకులు పేలితే కొవ్వు దించుతామని హెచ్చరించారు దామచర్ల. బాలినేని తనపై చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. కౌంటింగ్ జరుగుతుండగానే ఓడిపోతామని తెలుసుకుని తన…