ఆదమరిచి ఉన్న బెజవాడ మీద జల సర్పం.. అలసత్వమే కొంప ముంచిందా?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆదమరిచి ఉన్న బెజవాడ మీద జల సర్పం.. అలసత్వమే కొంప ముంచిందా?

చూడడానికి పెద్ద సైజు మురికి కాలువలా ఉంటుంది. ఏదో డ్రైనేజీలే అనుకుంటే.. కాలువలో కాలేసినట్లే! అదే బుడమేరు. ఇప్పుడు విజయవాడ ఊరును.. ఏరుగా మార్చేసి కన్నీరు పెట్టేలా చేసింది. సగం విజయవాడను ముంచెత్తింది. బెజవాడకు ఏంటీ బుడమేరు శాపం? శనివారం సాయంత్రం అసలేం జరిగింది? అధికారుల అలసత్వమే కొంప…

శ్రీశైలం రైట్ పవర్ హౌస్ లో భారీ పేలుడు శబ్దం.. నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శ్రీశైలం రైట్ పవర్ హౌస్ లో భారీ పేలుడు శబ్దం.. నిలిచిన విద్యుత్ ఉత్పత్తి

శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో ప్రమాదం చోటుచేసుకుంది. పవర్ హౌస్ లో భారీ పేలుడు శబ్దం వినిపించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. సాంకేతిక లోపం తలెత్తడంతో 7వ నంబర్ యూనిట్ లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. 7వ నంబర్ జనరేటర్…

శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. స్వామిని దర్శించుకుంటే చాలు.. భక్తులకు అడిగినన్నీ లడ్డూలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. స్వామిని దర్శించుకుంటే చాలు.. భక్తులకు అడిగినన్నీ లడ్డూలు

తిరుమల శ్రీవారి లడ్డూ జారీలో తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చింది. పవిత్రమైన లడ్డు ప్రసాదం భక్తుడికే అందేలా చర్యలు తీసుకుంది. ఆధార్ లింక్‌తో దుర్వినియోగం కాకుండా లడ్డుల పంపిణీలో మార్పులు తీసుకొచ్చింది. దర్శనం చేసుకునే భక్తుడు సంతృప్తి చెందేలా లడ్డూలను విక్రయిస్తున్న టీటీడీ దళారీల…

విపరీతమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చిన మహిళ.. స్కానింగ్ రిపోర్ట్ చూసి డాక్టర్లు స్టన్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

విపరీతమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చిన మహిళ.. స్కానింగ్ రిపోర్ట్ చూసి డాక్టర్లు స్టన్

అనకాపల్లి జిల్లాకు చెందిన ఓ మహిళ.. విపరీతమైన కడుపునొప్పి రావడంతో విశాఖపట్నం కేజీహెచ్‌కు వెళ్లారు. . అక్కడ స్కాన్ చేయించిన డాక్టర్లు కడుపులో కణితి వంటిది ఉన్నట్లు గుర్తించారు. ఎంఆర్ఐ స్కాన్‌ చేయించి చూసి.. వైద్యులు నిర్ఘాంతపోయారు. విశాఖపట్నంలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ మహిళ భరించలేని కడుపునొప్పితో…

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఆ ప్రాంతాల్లో వర్షాలే.. వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఆంధ్రప్రదేశ్ వార్తలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఆ ప్రాంతాల్లో వర్షాలే.. వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో

భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి.. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో అలర్ట్ జారీ చేసింది.. త్వరలోనే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం సోమవారం ప్రకటన…

జేసీబీపై సీఎం చంద్రబాబు.. విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటన
ఆంధ్రప్రదేశ్ వార్తలు

జేసీబీపై సీఎం చంద్రబాబు.. విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటన

జలవిలయంతో విజయవాడ గజగజ వణికిపోయింది. పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.విజయవాడలో ఎక్కడ చూసినా వరద నీరే కన్పిస్తోంది. చుట్టూ వరద నీరు ఉండడంతో ఇంకా వందలాది మంది ఇళ్లలోనే చిక్కుకుపోయారు. భారీవర్షాలతో విజయవాడ రూపురేఖలు మారిపోయాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది బోట్లలో సహాయక చర్యలు చేపట్టారు. ఆహారం , నిత్యావసర…

అన్నవరంలో నిలిచిపోయిన రెండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు.. 3 గంటల పాటూ హడావిడి, ఏమైందంటే
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అన్నవరంలో నిలిచిపోయిన రెండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు.. 3 గంటల పాటూ హడావిడి, ఏమైందంటే

అన్నవరంలో సికింద్రాబాద్ వెళుతున్న విశాఖ ఎక్స్‌ప్రెస్ లింగంపల్లి నుంచి విశాఖపట్నం వెళ్తున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లు ఆగిపోయింది. విశాఖ ఎక్స్‌ప్రెస్‌ సాంకేతిక సమస్యతో నిలిచిపోగా.. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను కూడా అక్కడే నిలిపివేశారు. జన్మభూమి రైలు ఇంజన్‌ను విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలుకు తగలించి అక్కడి నుంచి పంపించారు. ఆ తర్వాత విశాఖ…

అడుగు పెడితే అదే ఆఖరి రోజు.. దుంగల దొంగలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్‌
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అడుగు పెడితే అదే ఆఖరి రోజు.. దుంగల దొంగలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్‌

ఎర్రచందనం దుంగలను ఎత్తుకుపోతున్న అడవి దొంగలకు.. ఖబడ్దార్ అంటూ వార్నింగ్‌ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. శేషాచలం అడవిలో అడుగు పెడితే అదే మీకు ఆఖరి రోజు అంటూ హెచ్చరించారు. సరికొత్త ఆయుధంతో స్మగ్లర్లను వేటాడతామన్నారు బాబు.అడుగు పెడితే అదే ఆఖరి రోజు.. దుంగల దొంగలకు సీఎం చంద్రబాబు…

ముంబై నటి జిత్వాని కేసుపై స్పందించిన హోం మంత్రి.. ఏమన్నారో తెలుసా..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ముంబై నటి జిత్వాని కేసుపై స్పందించిన హోం మంత్రి.. ఏమన్నారో తెలుసా..?

ముంబై నటి ఎపిసోడ్.. ఇప్పుడు బెజవాడను షేక్ చేస్తోంది. వారం రోజులుగా రకరకాల కథనాలు.. అనేక ఆరోపణలు.. ఏకంగా సీనియర్ ఐపీఎస్‌లనే టచ్ చేసింది. దీంతో ఈ కేసుపై ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ కేసు రాజకీయంగానూ దుమారం రేపుతోంది. ఈ కేసు విచారణకు విచారణ…

APకి కేంద్రం నుంచి నిధుల వరద.. ఫండ్స్ రాకతో సీఎం చంద్రబాబు దూకుడు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

APకి కేంద్రం నుంచి నిధుల వరద.. ఫండ్స్ రాకతో సీఎం చంద్రబాబు దూకుడు

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి నిధుల వరద పారుతోంది. కేంద్రం సహకారంతో కీలక ప్రాజెక్టులు పట్టాలెక్కుతున్నాయి. అమరావతికి 15 వేల కోట్లు, పోలవరానికి 12 వేల కోట్లు, విశాఖ, విజయవాడ మెట్రోలకు 40వేల కోట్లు నిధులు వచ్చేందుకు గ్రౌండ్ వర్క్‌ పూర్తయ్యింది. ఇవికాక.. మౌలిక సదుపాయాల కల్పన, ఇండస్ట్రియల్ కారిడార్లు,…