వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.. పాము కూడా వచ్చిపోతుందట..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.. పాము కూడా వచ్చిపోతుందట..

ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇంటికి, ఇంటిలో ఉన్న పుట్టకు చాలా విశిష్టత ఉంది. మూడు దశాబ్దాల చరిత్ర ఉంది. ఈ పుట్ట ఉన్న ఈ ఇంట్లోనే రామారావు అనే వ్యక్తి తన కుటుంబంతో నివాసం ఉండేవారు. అయితే అదే ఇంట్లో వంటగది సిమెంటు దిమ్మపై మూడు దశాబ్దాల కిందట…

ఎలాంటి రాత పరీక్ష లేకుండా RTCలో 606 కొలువులకు నోటిఫికేషన్‌.. అకడమిక్‌ మార్కుల ఆధారంగా ఎంపిక
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఎలాంటి రాత పరీక్ష లేకుండా RTCలో 606 కొలువులకు నోటిఫికేషన్‌.. అకడమిక్‌ మార్కుల ఆధారంగా ఎంపిక

ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో ఎలాంటి రాత పరీక్ష లేకుండా APSRTC కొలువుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అకడమిక్ మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన వారు బుధవారం నుంచి ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ…

మరికాసేపట్లో టెట్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మరికాసేపట్లో టెట్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే

ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ ఫలితాలు మరికాసేపట్లో మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా విడుదల కానున్నాయి. దీంతో దాదాపు 4 లక్షల మంది అభ్యర్ధులు టెట్ ఫలితాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఫలితాల విడుదల అనంతరం మార్కులను ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా నేరుగా…

రన్నింగ్ ట్రైన్‌ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రన్నింగ్ ట్రైన్‌ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

విజయవాడలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రన్నింగ్ ట్రైన్ లో నుంచి ఓ మహిళ రాత్రి సమయంలో కాలువలోకి దూకేసింది. అనంతరం కాలువలోని నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి ఓ చెట్టుకు చిక్కుకుంది. చెట్టు కొమ్మల సాయంతో ఆమె దాదాపు 10 గంటలపాటు నీళ్లలోనే నరకయాతన అనుభవించింది.. ఓ మహిళ…

దీపం 2.0 పథకానికి శ్రీకారం.. స్వయంగా టీ కాచిన సీఎం చంద్రబాబు.. బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

దీపం 2.0 పథకానికి శ్రీకారం.. స్వయంగా టీ కాచిన సీఎం చంద్రబాబు.. బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళంలో దీపం 2.0 పథకాన్ని ప్రారంభించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టి, లబ్ధిదారులతో మాట్లాడారు. రూ. 2684 కోట్లతో ప్రారంభమైన ఈ పథకం, కోట్లాది మందికి ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. సాయంత్రం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు…

టీటీడీ పాలకమండలిలో బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డికి చోటు.. మొత్తం 29 మందితో జీవో విడుదల
ఆంధ్రప్రదేశ్ వార్తలు

టీటీడీ పాలకమండలిలో బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డికి చోటు.. మొత్తం 29 మందితో జీవో విడుదల

ఇటీవల కొత్తగా ఏర్పాటైన టీటీడీ పాలకమండలిని మరింత విస్తరించింది. బీజేపీ సీనియర్‌ నేత భాను ప్రకాష్‌రెడ్డికి చాన్స్‌ ఇవ్వడంతోపాటు.. నలుగురిని ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా చేర్చింది ఏపీ ప్రభుత్వం. టీడీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు పలువురు నాయకులకు, జనసేన కోటాలో ముగ్గురికి స్థానం దక్కింది. తిరుమల తిరుపతి…

స్పీడ్ బ్రేకర్ దాటుతున్న ఆర్టీసీ బస్సు..కట్ చేస్తే.. వేగంగా వెనుక నుంచి వచ్చి..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

స్పీడ్ బ్రేకర్ దాటుతున్న ఆర్టీసీ బస్సు..కట్ చేస్తే.. వేగంగా వెనుక నుంచి వచ్చి..

విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయనగరంలోని పూల్ బాగ్ అయ్యప్పనగర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. స్పీడ్ బ్రేకర్స్ దాటుతున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. విజయనగరంలోని పూల్ బాగ్ అయ్యప్పనగర్ వద్ద భారీ రోడ్డు ప్రమాదం జరిగింది.…

ఏపీలో వర్షాలు ఇంకా కొనసాగుతాయా..? ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో వర్షాలు ఇంకా కొనసాగుతాయా..? ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్

ఏపీని వర్షాలు వదలట్లేదు.. మరో ఉపరితల ఆవర్తనం బంగాళాఖాతంలో ఏర్పడిన కారణంగా రాష్ట్రమంతటా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం చెప్పింది. ఆ వివరాలు ఇలా.. సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుండి 5.8 కిలోమీటర్లు మధ్య విస్తరించి, నైరుతి బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్…

టెంపుల్ సిటీ తిరుపతిలో టెన్షన్.. ఆలయాలకు బెదిరింపు మెయిల్స్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

టెంపుల్ సిటీ తిరుపతిలో టెన్షన్.. ఆలయాలకు బెదిరింపు మెయిల్స్..

ఆగని బెదిరింపు మెయిల్స్ తో ఆధ్యాత్మిక నగరంలో ఆందోళన మొదలైంది. మొన్న ఎయిర్ పోర్ట్ కు నిన్న హోటల్స్ కు ఇప్పుడు ఏకంగా ఆలయాలకు వస్తున్నాయి బెదిరింపు మెయిల్స్. VPN టెక్నాలజీతో IP అడ్రస్ లను కూడా సైబర్ ఎక్స్ పర్ట్స్ కనుగొనలేక పోతున్నారు. ఈ ఫేక్ మెయిల్స్…

ఏపీలో విద్యుత్‌ ఛార్జీల పెంపు తప్పదా..? కూటమి సర్కార్, వైసీపీ మధ్య కరెంట్ మంటలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో విద్యుత్‌ ఛార్జీల పెంపు తప్పదా..? కూటమి సర్కార్, వైసీపీ మధ్య కరెంట్ మంటలు..

విద్యుత్ ఛార్జీల పెంపు రూపంలో ఏపీ ప్రజలకు షాక్ తప్పేలా లేదు. అయితే ఈ పాపం వైసీపీదే అంటోంది టీడీపీ. కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామంటేనే తెలుగుదేశానికి ప్రజలు ఓటేశారని .. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట తప్పుతారా అని ప్రశ్నిస్తోంది వైసీపీ. ఛార్జీల పెంపు అమల్లోకి వస్తే ఉద్యమం…