తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల.. పూర్తి వివరాలివే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల.. పూర్తి వివరాలివే..

అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి కోసం ప్రత్యేక దర్శన టోకెన్లు విడుదల చేయనున్నారు. 24వ తేదీ ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుమల శ్రీవారి ఆర్జితసేవా…

శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం.. బంగారు రథంపై ఆది దంపతుల దర్శనం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం.. బంగారు రథంపై ఆది దంపతుల దర్శనం

బంగారు రథంలపై ఊరేగుతుండగా ఆలయ అర్చకులు, వేద పండితులు రథంపై కొలువైన శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు పుష్పార్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. ఆలయ మాడవీధుల్లో స్వర్ణ రథోత్సవం జరుగుతుండగా రథం ఎదుట మహిళల కోలాటాలు, చెక్కభజనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో కళాకారులు ఆకట్టుకున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో…

అప్పుడు అపహాస్యం చేశారు.. ఇప్పుడు సాయం కోసం చేయి చాస్తున్నారు.. ఇస్రోతో అట్లుంటది మరి.!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అప్పుడు అపహాస్యం చేశారు.. ఇప్పుడు సాయం కోసం చేయి చాస్తున్నారు.. ఇస్రోతో అట్లుంటది మరి.!

స్పేస్ టెక్నాలజిలో భారత్ సాయం యూరప్ దేశాలు కోరుతున్నాయి. యూరప్ కు చెందిన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో కూడా ఏర్పాట్లు చేసింది. అసలు స్టోరీ ఏంటంటే? అంతరిక్ష ప్రయోగాలకు శ్రీకారం చుట్టిన భారత ప్రభుత్వం 1969లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)ను ఏర్పాటు చేసింది. మొదట్లో తలపెట్టిన…

ఏపీ విద్యార్థులకు అలర్ట్.. హైస్కూల్ టైమింగ్స్‌లో కీలక మార్పులు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ విద్యార్థులకు అలర్ట్.. హైస్కూల్ టైమింగ్స్‌లో కీలక మార్పులు

ఏపీ విద్యార్థులకు అలర్ట్.. హైస్కూల్ టైమింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ఉన్న ఉన్నత పాఠశాల సమయాన్ని 5 గంటల వరకు పెంచే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఉదయం 9 నుంచి సాయంత్రం 4…

ఇవాళ టీటీడీ కొత్త పాలకమండలి తొలి సమావేశం.. శ్రీవాణి ట్రస్ట్‌ కొనసాగింపుపై ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇవాళ టీటీడీ కొత్త పాలకమండలి తొలి సమావేశం.. శ్రీవాణి ట్రస్ట్‌ కొనసాగింపుపై ఉత్కంఠ

శ్రీవాణి ట్రస్ట్‌ కొనసాగింపు విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడుతుందా?. శ్రీవాణి ట్రస్ట్ పై వచ్చిన ఆరోపణలతో టీటీడీ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది. శ్రీవాణి ట్రస్ట్‌ కొనసాగించలనే పలువురు భక్తుల అభిప్రాయాలను బోర్డు పరిగణనలోకి తీసుకుంటుందా?. కొత్త పాలక మండలి ఏర్పాడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి మీటింగ్‌లో ఎలాంటి…

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక పరిణామం.. ఐఐటీ మద్రాస్‌తో కుదిరిన ఒప్పందం!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక పరిణామం.. ఐఐటీ మద్రాస్‌తో కుదిరిన ఒప్పందం!

ఐఐటీ మద్రాస్‌ సహకారం, ఇటు ప్రాజెక్టులను వేగవంతం చేస్తుండడంతో అమరావతిలో నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని పట్టాలెక్కించే అభివృద్ధి పనులు చకచకా జరుగుతున్నాయి. దీనికోసం ఐఐటీ మద్రాస్‌తో కీలక ఒప్పందాలు చేసుకుంది ఏపీ సర్కార్‌. ఇక రాజధానిలో భూ కేటాయింపుల పునరుద్ధరణపై కేబినెట్‌ సబ్‌ కమిటీ…

సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి ఆరోగ్యం విషమం.. హుటాహుటీన పయనమైన లోకేశ్‌
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి ఆరోగ్యం విషమం.. హుటాహుటీన పయనమైన లోకేశ్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిన్నాన్న ఆరోగ్య…

అసెంబ్లీ సాక్షిగా ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అసెంబ్లీ సాక్షిగా ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు!

ఈ నెల 29న విశాఖపట్నం జిల్లా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజెన్ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు అప్పుడే ఫలితాలను ఇస్తున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా ఏపీ ప్రజలకు గుడ్…

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. కొత్త పెన్షన్‌ దరఖాస్తులు, ఎప్పటి నుంచంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. కొత్త పెన్షన్‌ దరఖాస్తులు, ఎప్పటి నుంచంటే..

ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కొత్త పెన్షన్‌దారుల కోసం కీలక ప్రకటన చేసింది. కొత్త పెన్షన్‌కోసం ఎదురు చూస్తున్న వారి నుంచి వచ్చే నెల మొదటి వారం నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్వరలోనే పూర్తి విదివిధానాలను ప్రభుత్వం ప్రకటించనుంది..…

మళ్లీనా.! బాబోయ్.. ఏపీకి వచ్చే 3 రోజులు నాన్‌స్టాప్ వర్షాలు.. ఈ ప్రాంతాలకు హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మళ్లీనా.! బాబోయ్.. ఏపీకి వచ్చే 3 రోజులు నాన్‌స్టాప్ వర్షాలు.. ఈ ప్రాంతాలకు హెచ్చరిక

ఏపీలో మళ్లీ వర్షాలు దంచికొట్టనున్నాయి. అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో వచ్చే 3 రోజులు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆ వివరాలు ఇలా.. ఏపీలో మళ్లీ భారీ వర్షాలు కురవనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం ప్రభావంతో మూడ్రోజులు పాటు ఏపీ‌లో…