జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు

ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. దీంతో జనసేన వంద శాతం ఫలితాలను నమోదు చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇందులో ప్రస్తుతం జనసేన అధినేన అధినేత పవన్‌ కల్యాన్‌ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు.. జనసేన పార్టీకి కేంద్ర…

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇకపై బర్త్, డెత్ సర్టిఫికెట్లు ఈజీగా పొందొచ్చు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇకపై బర్త్, డెత్ సర్టిఫికెట్లు ఈజీగా పొందొచ్చు..

ఏపీలో కీలక మార్పులు చేపట్టబోతుంది కూటమి సర్కార్. టెక్నాలజీ ద్వారా ప్రజలకు మరింత చేరువ అవ్వాలని చూస్తుంది. వాట్సప్ ద్వారా పౌర సేవలు అందించాలని ఏర్పాట్లు చేస్తుంది. ఇంతకీ వాట్సప్‌తో ఏమేం సేవలు అందించనున్నారు?. వాట్సప్ గవర్నెన్స్ ఎలా ఉండబోతుంది? ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీ ప్రజలకు…

లోకేష్ డిప్యూటీ సీఎం ప్రతిపాదనలు.. హైకమాండ్ సీరియస్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

లోకేష్ డిప్యూటీ సీఎం ప్రతిపాదనలు.. హైకమాండ్ సీరియస్..

మంత్రి లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలనేది టీడీపీ నేతల మన్ కీ బాత్. దీనిపై సొంత పార్టీ నేతల కామెంట్స్, ఇతర పార్టీల నుంచి వచ్చిన రియాక్షన్స్‌తో టీడీపీ నాయకత్వం అలర్ట్ అయ్యింది. వ్యక్తిగత అభిప్రాయాలు పార్టీపై రుద్దవద్దంటూ నేతలకు సూచించింది. దీంతో ఈ ఎపిసోడ్‌కి ఇక ఫుల్…

పవన్‌ను సీఎంగా చూడాలని 10 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం.. జనసేన నేత కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పవన్‌ను సీఎంగా చూడాలని 10 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం.. జనసేన నేత కీలక వ్యాఖ్యలు

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని ఆ పార్టీ నేతలు కొందరు కోరడంతో కొత్త చర్చ మొదలయ్యింది. దీనిపై జనసేన నేతలు కూడా స్పందిస్తున్నారు. పవన్ కల్యాణ్‌ను కొన్నేళ్లైనా రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాలని కోరుతున్నారు. మొత్తానికి ఇరు పార్టీల నేతల…

దావోస్‌లో తెలుగు రాష్ట్రాల పెట్టుబడుల రేస్.. జ్యూరిక్‌లో చంద్రబాబు, రేవంత్ భేటీ
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

దావోస్‌లో తెలుగు రాష్ట్రాల పెట్టుబడుల రేస్.. జ్యూరిక్‌లో చంద్రబాబు, రేవంత్ భేటీ

దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జ్యూరక్ విమానాశ్రయంలో చంద్రబాబును రేవంత్ రెడ్డి కలిశారు. ఈ భేటీకి తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు, ఏపీ మంత్రి నారా లోకేష్‌, కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు…

ఇస్రోకి బాహుబలి లాంచ్ ప్యాడ్.. మ్యాన్ మిషన్ గగన్యాన్ ప్రాజెక్టు కోసం భారీ ఏర్పాట్లు!
తెలంగాణ వార్తలు

ఇస్రోకి బాహుబలి లాంచ్ ప్యాడ్.. మ్యాన్ మిషన్ గగన్యాన్ ప్రాజెక్టు కోసం భారీ ఏర్పాట్లు!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మ్యాన్ మిషన్ గగన్యాన్ ప్రాజెక్టు కోసం భారీ ఏర్పాట్లు చేస్తుంది. 2040 నాటికి భారత వ్యోమగాములు చంద్రుడిపై అడుగు పెట్టాలనే లక్ష్యంతో వడివడిగా అడుగులు వేస్తుంది. ఈక్రమంలో ఇస్రోకి బాహుబలి లాంచ్ ప్యాడ్ నిర్మించేందుకు కేంద్రం పూనుకుంది. ఇప్పటికే బడ్జెట్ కేటాయింపులు…

తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు..!

తిరుమలలో ఉత్తర ద్వార దర్శనంతో మోక్షం పొందాలన్న భక్తుల కోరిక ప్రాణాల మీదికి తెచ్చింది. చిన్న పొరపాటే ఈ ఘోరానికి కారణమైంది. అధికారి అనాలోచిత చర్య ఆరు నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం జుడీషియల్‌ ఎంక్వైరీకి ఆదేశించింది. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పిల్…

‘మరిన్ని సెంచరీలు కొట్టాలి’.. నితీశ్‌కు రూ. 25 లక్షల చెక్ అందజేసిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

‘మరిన్ని సెంచరీలు కొట్టాలి’.. నితీశ్‌కు రూ. 25 లక్షల చెక్ అందజేసిన సీఎం చంద్రబాబు

ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టిన టీమిండియా క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. భవిష్యత్ లో అతను మరిన్ని సెంచరీలు కొట్టాలని సీఎం ఆకాంక్షించారు. నితీశ్ కుమార్ రెడ్డి వెంట అతని తండ్రి ముత్యాల రెడ్డి కూడా ఉన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో అంచనాలకు మించి…

పిల్లలు లేకపోతే ఎన్నికల్లో పోటీకి అర్హతే లేదు.. జనాభా పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పిల్లలు లేకపోతే ఎన్నికల్లో పోటీకి అర్హతే లేదు.. జనాభా పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఏపీ వృద్ధి రేటు అంచనాలపై ప్రజెంటేషన్ ఇచ్చిన సీఎం.. జనాభా వృద్ధి అంచనాలు ఎలా ఉండబోతున్నాయనే అంశాలను వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి కనీసం ఇద్దరు పిల్లలు ఉండడం తప్పనిసరి చేయాలనే ఆలోచనలో ఉన్నాం.. గతంలో ఇద్దరికంటే ఎక్కువ.. ఒకప్పుడు జనాభా నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పిన…

రాజధానిలో అభివృద్ధి పనులకు టెండర్లు.. ప్రపంచ బ్యాంక్‌, ఏడీబీ రుణంతో..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రాజధానిలో అభివృద్ధి పనులకు టెండర్లు.. ప్రపంచ బ్యాంక్‌, ఏడీబీ రుణంతో..

ఏపీ రాజధాని అమరావతిని అత్యున్నత ప్రమాణాలతో నిర్మించాలన్న లక్ష్యంతో దూసుకెళ్తోంది కూటమి ప్రభుత్వం. రాజధాని పనులను వేగవంతం చేస్తూ.. టెండర్లు పిలిచింది సీఆర్డీఏ. ఆ వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.? ఓసారి లుక్కేయండి ఈ ఆర్టికల్ అమరావతిలో నిలిచిన పనులను స్పీడ్‌ అప్…