కలివి కోడి గురించి ఆసక్తికర విషయాలు.
ఆంధ్రప్రదేశ్ వార్తలు

కలివి కోడి గురించి ఆసక్తికర విషయాలు.

ఇది కంజు పిట్టలా కనిపించినా పరిమాణంలో దాని కన్నా పెద్దగా ఉంటుంది. కలివి కోళ్లు గులకరాళ్లను సేకరించి వాటి మధ్యలో గుడ్లు పెడతాయి.మెడలో వెండి గొలుసులు వేసుకున్నట్లుగా రెండు తెల్లటి చారలు ఉంటాయి. ఇవి ముదురు గోధుమ రంగు, పొడవాటి కాళ్లు కలిగి ఉంటాయి. వీటి ఆవాసం ముళ్ల…

అద్భుతం.. శేషాచలంలో కలివి కోడి జాడ దొరికిందోచ్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అద్భుతం.. శేషాచలంలో కలివి కోడి జాడ దొరికిందోచ్..

అత్యంత అరుదైన కలివి కోడి (జార్డన్స్‌ కోర్సర్‌) శేషాచలం అటవీ ప్రాంతంలో జీవిస్తున్నట్లు 'ఐసర్‌' పరిశోధన శాస్త్రవేత్త వీరల్‌ జోషి తెలిపారు. తిరుపతిలోని IISER (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌)లో నిర్వహించిన 'బర్డ్‌ అట్లాస్‌-2' వేడుకల్లో ఆయన మాట్లాడుతూ శేషాచలం ఫారెస్ట్ ఏరియాలో కలివి కోడి…

జనసేన నేత కిరణ్ రాయల్‌పై ఆరోపణల నేపథ్యంలో… పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు…
ఆంధ్రప్రదేశ్ వార్తలు

జనసేన నేత కిరణ్ రాయల్‌పై ఆరోపణల నేపథ్యంలో… పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు…

జనసేన తిరుపతి ఇన్‌ఛార్జ్‌ కిరణ్ రాయల్ ఎపిసోడ్‌ ఇప్పుడు పార్టీలో చర్చనీయ అంశంగా మారింది. ప్రస్తుతానికి కిరణ్‌ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అధిష్టానం ఆదేశించింది. మరోవైపు ఆయన తిరుపతి అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన ఫోన్ డేటాను తస్కరించి తనపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.…

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. నలుగురు అరెస్ట్..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. నలుగురు అరెస్ట్..?

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ సిట్ నలుగురు నెయ్యి సరఫరాదారులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. సిట్ అదుపులో ఉన్న వీరిని సోమవారం కోర్టులో హాజరుపరిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. AR డయిరీ ఏండీ రాజశేఖరన్‌తో పాటు ఉత్తర…

ఏపీలో ఇకపై స్మార్ట్‌ఫోన్‌లోనే అన్నీ.. ప్రజలకు ఇది కదా కావాల్సింది
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో ఇకపై స్మార్ట్‌ఫోన్‌లోనే అన్నీ.. ప్రజలకు ఇది కదా కావాల్సింది

ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.. వచ్చే కొద్దిరోజుల్లో అన్ని ప్రభుత్వ సర్టిఫికెట్లు.. 161 సర్వీసులు వాట్సాప్ ద్వారా ప్రజలకు అందనున్నాయి. అందుకు మెటాతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ వివరాలు ఎలా ఉన్నాయంటే.. సమీప భవిష్యత్‌లోనే ఆంధ్రప్రదేశ్ పౌరులకు భౌతిక…

లేడీస్ కంపార్ట్‌మెంట్‌లో గర్భిణీ.. అంతలోనే అజ్ఞాత వ్యక్తి ఎంట్రీ.. ఆ తర్వాత.!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

లేడీస్ కంపార్ట్‌మెంట్‌లో గర్భిణీ.. అంతలోనే అజ్ఞాత వ్యక్తి ఎంట్రీ.. ఆ తర్వాత.!

డ్వాక్రాలో డబ్బు కట్టేందుకు చిత్తూరు ప్రయాణిస్తున్న మహిళ.. రాత్రి సమయంలో ట్రైన్‌లోని లేడిస్ కంపార్ట్‌మెంట్‌ సదరు మహిళ ఒకరే ఉంటే.. అప్పుడే ఒక మృగాడు ఎంటర్ అయ్యాడు. ఆ తర్వాత ఏం జరిగింది.? ఈ స్టోరీలో చూసేద్దామా మరి.. ఓ లుక్కేయండి చిత్తూరుకు చెందిన నిండు గర్భిణీపై ట్రైన్‌లో…

MRI స్కాన్ చేస్తుండగా మహిళ గిలగిలా కొట్టుకుంది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే
ఆంధ్రప్రదేశ్ వార్తలు

MRI స్కాన్ చేస్తుండగా మహిళ గిలగిలా కొట్టుకుంది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే

ఓ మహిళ MRI స్కాన్ తీసుకునేందుకు స్థానిక డయాగ్నోస్టిక్స్ సెంటర్ దగ్గరకు వచ్చింది. ఇలా వచ్చిందో లేదో.. కాసేపటికి గిలగిలా కొట్టుకుంటూ చనిపోయింది. ఇంతకీ అసలేం జరిగిందంటే.. ఆ వివరాలు ఈ స్టోరీలో ఇప్పుడు తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి ఆరోగ్యమే మహాభాగ్యంగా కాపాడుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుత…

మంత్రులకు సీఎం చంద్రబాబు ర్యాంకులు.. డిప్యూటీ సీఎం పవన్‌కు ఏ స్థానమంటే
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మంత్రులకు సీఎం చంద్రబాబు ర్యాంకులు.. డిప్యూటీ సీఎం పవన్‌కు ఏ స్థానమంటే

ఒకటి, ఒకటి, ఒకటి.. రెండు, మూడు, నాలుగు. ఇవీ కాలేజీలు ప్రకటించే ర్యాంకులు కాదు.. ఏపీ మినిస్టర్స్‌కి ఫైళ్ల క్లియరెన్స్‌లో వచ్చిన ర్యాంకులు. ఇంతకు ఫస్ట్‌ ఎవరు..? లాస్ట్‌ ఎవరు..? సీఎం, డిప్యూటీ సీఎం ర్యాంకులేంటి..? ఆ వివరాలు ఇలా ఉన్నాయి ఏపీలో ఫైళ్ల క్లియరెన్స్‌ ఎలా జరుగుతోంది.?…

శ్రీశైలం శివరాత్రి ఏర్పాట్లలో అపశృతి.. అధికారుల నిర్లక్ష్యానికి గాలిలోకి కార్మికుడి ప్రాణాలు..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శ్రీశైలం శివరాత్రి ఏర్పాట్లలో అపశృతి.. అధికారుల నిర్లక్ష్యానికి గాలిలోకి కార్మికుడి ప్రాణాలు..!

శివరాత్రి ఏర్పాట్లలో అపశృతి దొర్లింది. విద్యుత్ కార్మికుడిని కాపాడేందుకు దేవస్థాన వైద్యశాల వైద్యులు అన్నిరకాలుగా ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో విద్యుత్ కార్మికుడు మృతి చెందాడు. దేవస్థానం అధికారులు విద్యుత్ శాఖ అధికారుల సమన్వయ లోపంతో కార్మికుడు మృతి చెందినట్లుగా స్థానికులు మండిపడుతున్నారు. శ్రీశైలం శివరాత్రి ఏర్పాట్లలో అపశృతి…

రైతు పొలం దున్నుతుండగా బయపడింది చూసి ఆశ్చర్యం..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

రైతు పొలం దున్నుతుండగా బయపడింది చూసి ఆశ్చర్యం..

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో.. ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. ఓ రైతు పొలం దున్నతుండగా పురాతన కరవాలం బయటపడింది. అయితే గతంలో కూడా ఈ గ్రామ శివార్లోని పొలాల్లో చారిత్రక ఆనవాళ్లకు సంబంధించిన అవశేషాలు బయపడినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రతిరోజూ లాగానే ఆ రైతు తన…