ఇదేందయ్యా ఇదీ..! పరీక్ష రాసేందుకు ‘నీట్‌’గా వస్తే.. జడలు విప్పి పంపించారు!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఇదేందయ్యా ఇదీ..! పరీక్ష రాసేందుకు ‘నీట్‌’గా వస్తే.. జడలు విప్పి పంపించారు!

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌-యూజీ 2026) ఆదివారం (మే 3) ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా నేషనల్ టెస్టింట్ ఏజెన్సీ(ఎన్‌‌టిఎ) దేశవ్యాప్తంగా ఈ పరీక్షను…

తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని వార్త.. వాతావరణశాఖ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని వార్త.. వాతావరణశాఖ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు అందించింది. ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. రానున్న మూడ్రోజుల పాటు వర్షసూచన జారీ చేసింది. ఎండ ప్రభావంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది కాస్త ఉపశమనం కలిగించే వార్త అని చెప్పవచ్చు.…

మండే ఎండల్లో చల్లని కబురు.. వచ్చే 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

మండే ఎండల్లో చల్లని కబురు.. వచ్చే 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తీవ్రమైన ఎండల మధ్య వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు ఉంటాయని పేర్కొంది. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసినా.. ఉష్ణోగ్రతలు మాత్రం అలానే కొనసాగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో…

విద్యార్ధులకు అలర్ట్.. రేపే ఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2026 ఫలితాలు విడుదల! ఎన్ని గంటలకంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

విద్యార్ధులకు అలర్ట్.. రేపే ఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2026 ఫలితాలు విడుదల! ఎన్ని గంటలకంటే..

రాష్ట్ర పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలపై విద్యాశాఖ కీలక అప్‌డేట్‌ జారీ చేసింది. రేపు గురువారం (ఏప్రిల్ 30) టెన్త్‌ ఫలితాలు విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ వెల్లడించింది. ఫలితాల విడుదలకు సంబంధించిన ప్రాసెస్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం ఇప్పటికే పూర్తి…

ప్రపంచమంతా గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటే.. గూగుల్ ఏపీని ఎంచుకుంది: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రపంచమంతా గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటే.. గూగుల్ ఏపీని ఎంచుకుంది: సీఎం చంద్రబాబు

విశాఖపట్నం వేదికగా ఆంధ్రప్రదేశ్ ఐటీ ముఖచిత్రం సమూలంగా మారిపోనుంది. ఒకప్పుడు వలసలకు చిరునామాగా ఉన్న ఉత్తరాంధ్ర, ఇప్పుడు ప్రపంచానికి 'ఏఐ గేట్‌వే'గా అవతరించబోతోంది. ఈ మహాద్భుత ఘట్టానికి ఏప్రిల్ 28, 2026న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ శ్రీకారం చుట్టారు. విశాఖపట్నం వేదికగా…

కేవలం 70 నిమిషాల్లోనే అమరావతి నుంచి హైదరాబాద్‌కు.. కేంద్రం భారీ గుడ్ న్యూస్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

కేవలం 70 నిమిషాల్లోనే అమరావతి నుంచి హైదరాబాద్‌కు.. కేంద్రం భారీ గుడ్ న్యూస్..

ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఏపీ నుంచి వెళ్లనున్న బుల్లెట్ ట్రైన్లపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. ఏపీ మీదుగా బుల్లెట్ రైళ్ల కారిడార్లను ప్రకటించామని, దీని వల్ల అమరావతి నుంచి హైదరాబాద్‌కు 70 నిమిషాల్లోనే చేరుకోవచ్చని తెలిపారు. ఏపీకి రైల్వేశాఖ…

CRPF భారీ రిక్రూట్‌మెంట్: 9195 పోస్టులు.. ఎలా అప్లై చేయాలో చూడండి!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

CRPF భారీ రిక్రూట్‌మెంట్: 9195 పోస్టులు.. ఎలా అప్లై చేయాలో చూడండి!

నిరుద్యోగులకు మంచి అవకాశం. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి లేదా ఐటీఐ అర్హతతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. పోస్టుల సంఖ్య, పరీక్ష విధానం, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన…

ఉపాధి హామీ పనులకు ట్రాక్టర్‌లో బయలుదేరిన కూలీలు.. కాసేపటికే.. అయ్యో భగవంతుడా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఉపాధి హామీ పనులకు ట్రాక్టర్‌లో బయలుదేరిన కూలీలు.. కాసేపటికే.. అయ్యో భగవంతుడా..

రెక్కాడితే గాని డొక్కాడని ఆ కూలీలు, ఉపాధి పనుల కోసం ఆశగా బయలుదేరారు. కానీ విధి మరోలా తలచింది. అతివేగం రూపంలో వచ్చిన మృత్యువు ఒకరిని బలితీసుకోగా, మరెంతో మందిని ఆసుపత్రి పాలు చేసింది. తిరుపతి జిల్లా పెనగలూరు మండలంలో జరిగిన ఈ భయానక ట్రాక్టర్ ప్రమాదంలో ఏం…

మరో 4 రోజుల్లోనే జేఈఈ మెయిన్‌ తుది విడత ఫలితాలు.. ఆల్‌ ఇండియా ర్యాంకులు ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

మరో 4 రోజుల్లోనే జేఈఈ మెయిన్‌ తుది విడత ఫలితాలు.. ఆల్‌ ఇండియా ర్యాంకులు ఎప్పుడంటే?

జేఈఈ మెయిన్‌ 2026 సెషన్ 2 పరీక్షల ఫలితాలు మరో 4 రోజుల్లో విడుదలకానున్నాయి. ఇప్పటికే ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల చేసిన ఎన్టీయే తుది ఆన్సర్‌ కీ విడుదల చేసి, ఆపై వెనువెంటనే ఫలితాలను కూడా విడుదల చేయనుంది. షెడ్యూల్‌ ప్రకారం జేఈఈ మెయిన్ సెషన్ 2…

నేటి బంగారం, వెండి ధరలు.. ఏప్రిల్ 14న తెలుగు రాష్ట్రాల్లో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బిజినెస్ వార్తలు

నేటి బంగారం, వెండి ధరలు.. ఏప్రిల్ 14న తెలుగు రాష్ట్రాల్లో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే?

నేడు ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ​​​రూ. 1,52,450లు పలుకుతుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,39,740 పలుకుతోంది. ఇకపోతే, తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై వంటి…