వీళ్లిద్దరూ మామూళ్లో కాదు.. ఈ మైనర్ల నేర్పరితనం చూసి పోలీసులే షాక్..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వీళ్లిద్దరూ మామూళ్లో కాదు.. ఈ మైనర్ల నేర్పరితనం చూసి పోలీసులే షాక్..!

చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. సోదరీమణుల వద్ద పెరుగుతున్నాడు. గంజాయికి అలవాటు పడ్డాడు. మైనార్టీ కూడా తీరలేదు. ఇప్పటికే పలు చోరీలకు పాల్పడి 9 నెలల పాటు జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చాడు. అయినా ఆ మైనర్ మాయగాడి బుద్ధి మారలేదు. తన స్నేహితుడితో కలిసి చేసిన దొంగతనం…

చల్లని కబురు.. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఇదిగో 3రోజుల వెదర్ రిపోర్ట్..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

చల్లని కబురు.. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఇదిగో 3రోజుల వెదర్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. ఎండలు దంచికొడుతున్న వేళ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న తరుణంలో.. వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఇటు ఏపీలో.. అటు తెలంగాణలో…

రుద్దాల్సిన పని కూడా లేదు.. ఈ నీటిలో ముంచితే చాలు పూజా సామాగ్రి తళతళ
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రుద్దాల్సిన పని కూడా లేదు.. ఈ నీటిలో ముంచితే చాలు పూజా సామాగ్రి తళతళ

పండగలు, వ్రతాల సమయంలో పూజా సామాగ్రి, దేవుడి విగ్రహాలను శుభ్రం చేయడం చాలా మందికి సవాలుగా ఉంటుంది. రాగి, ఇత్తడి వస్తువులను రుద్ది రుద్ది చేతులు నొప్పి పెట్టకుండా, కేవలం నీటిలో ముంచి తేలికగా తల తల మెరిపించే సులభమైన పద్ధతిని ఇప్పుడు తెలుసుకుందాం. పసుపు, కుంకుమ మరకలను…

కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం.. సీటొస్తే అదృష్టమే! లింక్‌ ఇదే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం.. సీటొస్తే అదృష్టమే! లింక్‌ ఇదే

కేంద్రీయ విద్యాలయాల్లో (KV) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతితోపాటు బాల్‌వాటికల్లో ప్రవేశాలకు అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్ధులు తల్లిదండ్రులు మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఏప్రిల్ 2, 2026వ తేదీ వరకు దరఖాస్తు.. దేశ వ్యాప్తంగా…

ఓవైపు వర్షాలు, మరోవైపు ఎండలు.. తెలుగురాష్ట్రాలో వాతావరణం ఏరోజూ ఎలా ఉండబోతుంది!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఓవైపు వర్షాలు, మరోవైపు ఎండలు.. తెలుగురాష్ట్రాలో వాతావరణం ఏరోజూ ఎలా ఉండబోతుంది!

గత రెండు మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తు్న అకాల వర్షాలు వేసవి ఎండల నుంచి జనాలకు కాస్త ఉపశమనం కలిగించాయని అనుకునే లోపే భారత వాతవరణశాఖ మరో హెచ్చరికను జారీ చేసింది. తెలంగాణలో రాబోయే రెండ్రోజులు తేలికపాటు వర్షాలు కురుస్తాయని.. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు క్రమేపీ రెండు…

తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిపోతున్న కోడిగుడ్డు ధర.. డజన్‌ ఎంతో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బిజినెస్ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిపోతున్న కోడిగుడ్డు ధర.. డజన్‌ ఎంతో తెలుసా?

యుద్ధం కారణంగా భారతదేశం నుండి గల్ఫ్ దేశాలకు గుడ్ల ఎగుమతులు ఆగిపోయాయి. ఫలితంగా ధరలు గణనీయంగా తగ్గాయి. జాతీయ గుడ్డు సమన్వయ కమిటీ (NECC) అందించిన డేటా ప్రకారం, గత కొన్ని వారాలలో తెలుగు రాష్ట్రాలతో సహా చాలా రాష్ట్రాల్లో గుడ్ల ధరల.. పశ్చిమాసియాలో యుద్ధం పరోక్ష ప్రభావం…

వర్షాలు వచ్చేశాయ్ బుల్లోడా.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

వర్షాలు వచ్చేశాయ్ బుల్లోడా.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. మార్చిలోనే ఎండలు ఇలా ఉంటే.. మున్ముందు మరింత మండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు వాతావరణ నిపుణులు.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో…

యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఎన్ని పోస్టులున్నాయంటే?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఎన్ని పోస్టులున్నాయంటే?

దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ సంస్థల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1358 పోస్టులను భర్తీ చేయనుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్…

పదో తరగతి విద్యార్ధులకు ‘నిమిషం’ టెన్షన్ లేదు.. అరగంట ఆలస్యమైనా ఓకే!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పదో తరగతి విద్యార్ధులకు ‘నిమిషం’ టెన్షన్ లేదు.. అరగంట ఆలస్యమైనా ఓకే!

రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 మార్చి16 నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,40,916 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు మొత్తం 3,415 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ఈసారి పదో తరగతి పరీక్షల నిర్వహణలో..…

వెంటనే గ్యాస్ డెలివరీ అనగానే ఆర్డర్ చేస్తున్నారా..? ఒక్కసారి ఇది చదవండి
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వెంటనే గ్యాస్ డెలివరీ అనగానే ఆర్డర్ చేస్తున్నారా..? ఒక్కసారి ఇది చదవండి

వంట గ్యాస్ సిలిండర్ల కొరతపై వస్తున్న వార్తలను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తక్షణమే గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తామని, అదనపు సిలిండర్లు అందిస్తామని చెబుతూ నకిలీ ప్రకటనలు, ఫేక్ లింకులు పంపించి ప్రజలను మోసం చేస్తున్నారు. అధికారిక వెబ్‌సైట్లు లేదా అధీకృత గ్యాస్ ఏజెన్సీల ద్వారానే…