కాలేజీ అడ్మిషన్లు స్టార్ట్.. ఈ తప్పులు చేస్తే సీటు పోయే ప్రమాదం!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

కాలేజీ అడ్మిషన్లు స్టార్ట్.. ఈ తప్పులు చేస్తే సీటు పోయే ప్రమాదం!

కాలేజీ అడ్మిషన్లు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలను తప్పక పాటించాలి. ముందుగా, అన్ని అవసరమైన డాక్యుమెంట్లు సరిగా ఉన్నాయా లేదా అని పూర్తిగా చెక్ చేసుకోవాలి. అలాగే, కోర్సు ఎంపికలో తొందరపడకుండా భవిష్యత్ అవకాశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది. కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైన…

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో

తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండల మధ్య వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని…

అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ICAR AIEEA 2026 నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష తేదీ ఇదే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ICAR AIEEA 2026 నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష తేదీ ఇదే

2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ అగ్రికల్చర్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌- ఆలిండియా ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ ఫర్‌ అడ్మిషన్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌ (ఐకార్‌- ఏఐఈఈఏ పీజీ) 2026 పీజీ నోటిఫికేషన్‌ విడుదలైంది.. దేశ వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ…

త్రిష చేతిపై టాటూనే విజయ్ జీవితాన్ని మార్చేసిందా.. అసలు దాని రహస్యం ఏమిటంటే?
వార్తలు సినిమా సినిమా వార్తలు

త్రిష చేతిపై టాటూనే విజయ్ జీవితాన్ని మార్చేసిందా.. అసలు దాని రహస్యం ఏమిటంటే?

ప్రస్తుతం విజయ్, త్రిష పేర్లు సోషల్ మీడియానే షేక్ చేస్తున్నాయి. తమిళనాడు స్టార్ హీరో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో త్రిష స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అయితే అందరి కళ్లు ఈ ముద్దుగుమ్మ కంటే, ఈ చిన్నదాని టాటూపైనే పడ్డాయి. కొంత…

ఆహా.. ఏముంది సీన్..వేసవిలో మంచు విందు..పాల సముద్రాన్ని తలపిస్తున్న ప్రకృతి సోయగాలు..ఎక్కడో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆహా.. ఏముంది సీన్..వేసవిలో మంచు విందు..పాల సముద్రాన్ని తలపిస్తున్న ప్రకృతి సోయగాలు..ఎక్కడో తెలుసా?

పెరుగుతున్న ఎండలు.. భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు.. హాట్ సమ్మర్ లో కూల్ క్లైమేట్ పలకరిస్తే ఎలా ఉంటుంది..? ఎస్.. అటువంటి ఆహ్లాదకర వాతావరణమే అల్లూరి ఏజెన్సీలో కనిపించింది. శనివారం ఉదయం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆంధ్ర ఒకటి అరకు సహా పాడేరు పరిసర ప్రాంతాల్లో కూల్ క్లైమేట్ పలకరించింది.…

ఒక్కసారిగా మారిన వాతావరణం.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వానలు.. వెదర్ రిపోర్ట్ చూశారా..?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఒక్కసారిగా మారిన వాతావరణం.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వానలు.. వెదర్ రిపోర్ట్ చూశారా..?

తెలుగు రాష్ట్రాల్లో భగభగ మండే ఎండల నుంచి ఉపశమనం లభించింది.. చల్లని కబురు చెబుతూ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడనున్నాయి. శని, ఆదివారాల్లో వర్షాలు కురిస్తాయి.. ఆ తర్వాత తిరిగి…

గ్రామ స్వరాజ్యమే లక్ష్యం.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

గ్రామ స్వరాజ్యమే లక్ష్యం.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో వేగాన్ని పెంచడమే కాకుండా, రాజకీయంగానూ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. అమరావతిలో జరిగిన 7వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన చేసిన ప్రసంగం రాష్ట్ర భవిష్యత్తుకు ఒక దిశానిర్దేశంలా నిలిచింది. ప్రధానంగా త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నామనే…

బ్రహ్మం గారి మహిమేనా.. నరికినా లేచి నిలబడ్డ రావిచెట్టు.. ఎక్కడో తెలుసా..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

బ్రహ్మం గారి మహిమేనా.. నరికినా లేచి నిలబడ్డ రావిచెట్టు.. ఎక్కడో తెలుసా..?

ప్రకృతి వింతా? లేక దైవ మహిమా? నరికేసి, వేళ్లతో సహా పెకిలించిన రావిచెట్టు రాత్రికి రాత్రే తిరిగి నిలబడటం ఇప్పుడు ప్రకాశం జిల్లాలో సంచలనంగా మారింది. బ్రహ్మంగారి ఆలయ ప్రతిష్ఠా వేళ మారెళ్ల గ్రామంలో జరిగిన ఈ అద్భుత దృశ్యం భక్తులను పరవశింపజేస్తోంది. 101 బిందెల జలాభిషేకం.. మహిళల…

పదో తరగతి అర్హతతో రైల్వేలో 1644 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

పదో తరగతి అర్హతతో రైల్వేలో 1644 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక

కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే.. రాయ్‌పుర్‌ డివిజన్‌లో అప్రెంటిస్‌షిప్‌ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి అర్హత కలిగిన అభ్యర్ధులు ఎవరైనా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.. సౌత్ ఈస్ట్ సెంట్రల్…

ఇదేందయ్యా ఇదీ..! పరీక్ష రాసేందుకు ‘నీట్‌’గా వస్తే.. జడలు విప్పి పంపించారు!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఇదేందయ్యా ఇదీ..! పరీక్ష రాసేందుకు ‘నీట్‌’గా వస్తే.. జడలు విప్పి పంపించారు!

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌-యూజీ 2026) ఆదివారం (మే 3) ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా నేషనల్ టెస్టింట్ ఏజెన్సీ(ఎన్‌‌టిఎ) దేశవ్యాప్తంగా ఈ పరీక్షను…