తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై అక్కడ కూడా దర్శనం టికెట్ల జారీ..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై అక్కడ కూడా దర్శనం టికెట్ల జారీ..

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రోజు వేలాదిమంది భక్తులు కొండపైకి చేరుకుంటారు. వివిధ దర్శనాలతో స్వామివారిని దర్శించుకుంటారు. టీటీడీ ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ టికెట్లను విడుదల చేస్తోంది. తాజాగా దేశ, విదేశాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చేవారికి ఎయిర్‌పోర్టుల్లోనే టికెట్లను విడుదల చేయనుంది. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో…

తిరుమల వెళ్లేవారికి రైల్వేశాఖ అదిరిపోయే న్యూస్.. మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. డీటైల్స్ ఇవే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమల వెళ్లేవారికి రైల్వేశాఖ అదిరిపోయే న్యూస్.. మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. డీటైల్స్ ఇవే..

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు భారీ శుభవార్త. రైల్వేశాఖ మరికొన్ని ప్రత్యేక రైలు సర్వీసులను ప్రకటించింది. ఏపీ, తెలంగాణ నుంచి తిరుమలకు వెళ్లే భక్తులకు ఈ రైళ్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. సమ్మర్ హాలీడేస్ క్రమంలో రైల్వేశాఖ రద్దీని దృష్టిలో పెట్టుకుని స్పెషల్ సర్వీసులను తిప్పుతోంది. తిరుమల శ్రీవారి…

గుడ్ న్యూస్.. లింక్ డాక్యుమెంట్లు అవసరం లేదు.. కేవలం పన్ను రశీదు ఆధారంగా రిజిస్ట్రేషన్..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

గుడ్ న్యూస్.. లింక్ డాక్యుమెంట్లు అవసరం లేదు.. కేవలం పన్ను రశీదు ఆధారంగా రిజిస్ట్రేషన్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా గ్రామకంఠం భూములకు సంబంధించి నెలకొన్న రిజిస్ట్రేషన్ల ఇబ్బందులకు ప్రభుత్వం ఎట్టకేలకు తెరదించింది. గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సులభతరం చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో…

రాజ్యలక్ష్మీ నేను నీతోనే.. భార్యపై ప్రేమతో పక్కనే సమాధి కట్టించుకున్న భర్త.. ఎక్కడంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రాజ్యలక్ష్మీ నేను నీతోనే.. భార్యపై ప్రేమతో పక్కనే సమాధి కట్టించుకున్న భర్త.. ఎక్కడంటే..

భార్యపై ఉన్న అపారమైన ప్రేమతో కడపకు చెందిన ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అరుదైన నిర్ణయం తీసుకున్నారు. క్యాన్సర్‌తో భార్య మరణించడంతో ఆమె సమాధి పక్కనే తనకు కూడా ముందుగానే సమాధి నిర్మించించుకున్నారు. మరణానంతరం తనను అదే ప్రదేశంలో ఖననం చేయాలని కుమార్తెలకు చెప్పడమే కాకుండా, అంత్యక్రియల కోసం…

నిరుద్యోగులకు అలర్ట్‌.. ఏపీ ఫారెస్ట్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నిరుద్యోగులకు అలర్ట్‌.. ఏపీ ఫారెస్ట్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

రాష్ట్ర నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న స్పోర్ట్స్ కోటా నియామకాల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఏపీ ఫారెస్ట్ శాఖలో మొత్తం 40 పోస్టులను క్రీడా కోటా కింద భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలను స్పోర్ట్స్ కోటా.. ఆంధ్రప్రదేశ్‌లో క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల…

రైతన్నలకు ఇక పండగే.. రుతుపవనాల ఎఫెక్ట్‌తో మారిన వెదర్.. ఇక వర్షాలే వర్షాలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రైతన్నలకు ఇక పండగే.. రుతుపవనాల ఎఫెక్ట్‌తో మారిన వెదర్.. ఇక వర్షాలే వర్షాలు..

ఆంధ్రప్రదేశ్ వాసులకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ మరోసారి కీలక హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాల రాక, ఉపరితల ఆవర్తల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ వర్షాల సమయంలో గంటకు 50-60…

దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా వెంటాడిన మృత్యువు.. పెళ్లైన 10 రోజులకే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా వెంటాడిన మృత్యువు.. పెళ్లైన 10 రోజులకే..

ఆ ఇంట్లో పది రోజుల క్రితమే పెళ్లి జరిగింది. ఇంట్లో ఇంకా పెళ్లి సందడి ముగియనే లేదు.. పెళ్లయ్యాక కొత్త జీవితంపై ఎన్నో ఆశలతో దైవదర్శనానికి వెళ్లిన ఆ నవవరుడిని తలంబ్రాల తడి ఆరకముందే విధి వెక్కిరించింది. స్వామివారి ఆశీస్సులు తీసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా మార్గమధ్యలోనే దారికాచిన…

నీట్‌ యూజీ కొత్త పరీక్ష తేదీ వచ్చేసిందోచ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

నీట్‌ యూజీ కొత్త పరీక్ష తేదీ వచ్చేసిందోచ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే

పేపర్‌ లీక్ కారణంగా నీట్‌ ఎగ్జాం రద్దు చేయడంతో దాదాపు 23 లక్షల మంది విద్యార్ధుల ఆశలు ఆవిరయ్యాయి. ఈ చర్య విద్యార్ధులతోపాటు వారి తల్లిదండ్రులకు దేశ వ్యాప్తంగా ఆగ్రహం కలిగించింది. ఈ క్రమంలో నీట్‌ యూజీ 2026 పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీయే)…

రైల్వేలో 11,127 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. పదో తరగతి పాసైతే చాలు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

రైల్వేలో 11,127 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. పదో తరగతి పాసైతే చాలు

కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని అన్ని రైల్వే రీజియన్లలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 11,127 ఏఎల్‌పీ పోస్టులను…

తెలంగాణ మొక్కజొన్నతో నిండిపోయిన ఏపీ గోడౌన్స్.. 14 రోజులుగా లారీల్లోనే డ్రైవర్ల జీవితం
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలంగాణ మొక్కజొన్నతో నిండిపోయిన ఏపీ గోడౌన్స్.. 14 రోజులుగా లారీల్లోనే డ్రైవర్ల జీవితం

తెలంగాణలో భారీగా పండిన మొక్కజొన్నను ఏపీ జగ్గయ్యపేట గోడౌన్స్‌కు తరలించడంతో నిల్వ కేంద్రాలు పూర్తిగా నిండిపోయాయి. రోజుకు కొద్ది లారీల సరుకే అన్‌లోడ్ చేస్తుండటంతో వందలాది లారీ డ్రైవర్లు 14 రోజులుగా గోడౌన్స్ వద్దే నిరీక్షిస్తున్నారు. ఇప్పుడు గోడౌన్స్ ఫుల్ అయ్యాయని చెప్పి వెనక్కి వెళ్లాలంటుండటంతో డ్రైవర్లు తీవ్ర…