రాయలసీమకు గుడ్ న్యూస్.. సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమకు రంగం సిద్దం..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రాయలసీమకు గుడ్ న్యూస్.. సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమకు రంగం సిద్దం..

ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిపిందే. సింగపూర్‌లో వివిధ ప్రముఖులతో భేటీ అవుతున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్తలతో భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో రాయలసీమలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు అవుతోందని అన్నారు. సెమీకండక్టర్ల తయారీకి ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ…

డియర్ జన్ జీ.. మీకు తెలియదు మా నైన్టీస్ కిడ్స్ లగ్జరీ..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

డియర్ జన్ జీ.. మీకు తెలియదు మా నైన్టీస్ కిడ్స్ లగ్జరీ..

పాత మట్టి ఇళ్లు, వర్షం కురిసే వేళ కాగితపు పడవ ఆటలు… 90ల నాటి పల్లె జీవితం, మన చిన్ననాటి జ్ఞాపకాలు. ఎండలో మట్టి ఇంటి సహజసిద్ధమైన చల్లదనం, వానలో మట్టి వాసన, అరుగులపై కబుర్లు, నేరేడు పండ్ల రుచి - ఇవన్నీ ఇప్పుడు ఎంత కోరుకున్నా దొరకని…

తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో మరో 3 రోజులు వర్షాలే.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో మరో 3 రోజులు వర్షాలే.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్!

తెలుగు రాష్ట్రాలకు మరోసారి వాతావరణ శాఖ వర్ష సూచనలు జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయని.. వీటి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఉష్ణోగ్రతల్లో…

గ్రామ, వార్డు సచివాలయానికి వెళుతున్నారా..? ఆ సర్టిఫికేట్ల జారీ రద్దు.. కొత్తగా మరో నిర్ణయం..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

గ్రామ, వార్డు సచివాలయానికి వెళుతున్నారా..? ఆ సర్టిఫికేట్ల జారీ రద్దు.. కొత్తగా మరో నిర్ణయం..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లో మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇక నుంచి కొత్త పేర్లతో ధ్రువీకరణ పత్రాలను జారీ చేయనున్నారు. పాత పత్రాలను ప్రభుత్వం రద్దు చేసి వాటి స్థానంలో కొత్త పత్రాలను ప్రవేశపెట్టింది. ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ బిగ్…

జాహ్నవి ఎక్కడ..? అడవిలో చిక్కుకుపోయిందా.. కిడ్నాప్ చేశారా..? 500 ఎకరాల్లో గాలింపు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

జాహ్నవి ఎక్కడ..? అడవిలో చిక్కుకుపోయిందా.. కిడ్నాప్ చేశారా..? 500 ఎకరాల్లో గాలింపు..

కాకినాడ జిల్లా తుని మండలంలో రెండేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమైన ఘటన రోజురోజుకూ మిస్టరీగా మారుతోంది. చిన్నారి కనిపించకుండా పోయి వారం రోజులు గడిచినా ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. చిన్నారి వెంట వెళ్లిన పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి…

ఎంతకు తెగించార్రా..? ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లేందుకు యత్నం.. బెడిసికొట్టిన ప్లాన్‌
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఎంతకు తెగించార్రా..? ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లేందుకు యత్నం.. బెడిసికొట్టిన ప్లాన్‌

రెండు నెలల క్రితం సరిగ్గా ఇలాగే ధర్మవరంలో కూడా కొంతమంది దుండగులు బొలెరో టెంపో వాహనంలో వచ్చి ఎస్బిఐ ఎటిఎం మెషిన్ ను తాడుతో కట్టి లాక్కెళ్ళి, రాప్తాడు సమీపంలో ఏటీఎం మెషిన్ పగలగొట్టి మెషిన్ అక్కడే వదిలేసి డబ్బులు ఎత్తుకెళ్లారు.. అనంతపురం జిల్లా గుంతకల్లులో దొంగలు బీభత్సం…

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్.. 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్.. 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ NHRC సీరియస్ అయింది. ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసిన NHRC రాష్ట్ర సీఎస్‌ జి సాయి ప్రసాదన్‌కు నోటీసులు జారీ చేసింది. ఘటనపై రెండు వారాల్లో పూర్తి నివేదికను సమర్పిచాలని ఆదేశించింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌…

తుని బాలిక మిస్సింగ్ కేసులో కీలక అప్ డేట్.. చిన్న పిల్ల ఏడుపు వినిపించిదని..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తుని బాలిక మిస్సింగ్ కేసులో కీలక అప్ డేట్.. చిన్న పిల్ల ఏడుపు వినిపించిదని..

నాలుగు రోజులయింది.. రెండేళ్ల చిన్నారి జాహ్నవి కనిపించకుండాపోయి. ఎక్కడ ఉందో.. ఎలా ఉందోనని.. తల్చుకుంటూ కన్నతల్లి గుండె చెరువవుతోంది. కళ్ల ముందు ఎప్పుడు కనిపిస్తుందోనని ఆశగా ఎదురుచూస్తోంది. మరోవైపు జాహ్నవి జాడ కోసం వందల మంది సెర్చ్ చేస్తూనే ఉన్నారు. కొండలు ఎక్కి దిగుతున్నారు.. తోటలు జల్లెడపడుతున్నారు. ఎక్కడా…

రైల్వే ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? మీ హాల్‌టికెట్ వచ్చిందో లేదో వెంటనే చెక్ చేయండి
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

రైల్వే ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? మీ హాల్‌టికెట్ వచ్చిందో లేదో వెంటనే చెక్ చేయండి

ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ సీబీటీ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. జూన్ 13 నుంచి 20, 2026 వరకు జరిగే ఫేజ్-2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో సంబంధిత ప్రాంతీయ ఆర్‌ఆర్‌బీ వెబ్‌సైట్‌ల…

అమరావతికి మోదీ మెగా గిఫ్ట్.. రూ. 2,534 కోట్ల రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అమరావతికి మోదీ మెగా గిఫ్ట్.. రూ. 2,534 కోట్ల రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్!

ప్రధానిగా 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకుని రికార్డు సృష్టించారు మోదీ. ఇదే రోజు అమరావతిపై మరోసారి వరాల జల్లు కురిపించారు. 2 వేల 500 కోట్ల వ్యయంతో అమరావతిలో చేపట్టిన రెండు కీలక ప్రాజెక్టులకు మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో…