వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ప్రమాదానికి అసలు కారణం? మృతుల పూర్తి వివరాలు ఇవే
విశాఖ స్టీల్ ప్లాంట్లోని SMS‑1 CCD విభాగంలో లాడిల్ పేలి ద్రవ ఉక్కు ఎగసిపడడంతో ఎనిమిది మంది మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలకు నేడు KGH మార్చురిలో పోస్ట్మార్టం నిర్వహించనున్నారు. ఘటనపై నిపుణుల కమిటీ విచారణ ప్రారంభిస్తోంది. వైజాగ్…










