అనుమానం.. ఆవేశం.. ఇద్దరు చిన్నారులను అనాథలను చేసింది.. భార్యను చంపి భర్త చేశాడంటే?
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సాయిబాబా క్యాటరింగ్ పనులకు వెళ్తుంటాడు. సాయిబాబాకు నల్గొండకు చెందిన శిరీషతో 2015లో వివాహం అయింది. వీరికి ఇద్దరూ పిల్లలున్నారు. పెళ్లైనా తర్వాత హైదరాబాద్లో కొంతకాలం పాటు కాపురం పెట్టారు. సంసారం సాఫీగా సాగుతుండటంతో దంపతులు ఆరు నెలల క్రితమే తెనాలి వచ్చారు. గుంటూరు…










