మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు భరోసా!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు భరోసా!

కాసేపట్లో గమ్యానికి చేరుకుంటామనేలోపే, అగ్నికీలల రూపంలో కబళించిన మృత్యువుకు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర ఈ ఘోర దుర్ఘటన ఎన్నో కుటుంబాలను విషాదంలో నింపింది. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నిర్లక్ష్యానికి 13మంది ప్రాణాలు కోల్పోయారు. నిద్రలో ఉన్నవాళ్లు నిద్రలో ఉన్నట్టే సజీవ దహనమైపోయారు. ప్రాణాలు…

తెలుగు ప్రజలకు చల్లని కబురు.. వర్షాలపై వాతావరణశాఖ కీలక ప్రకటన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు ప్రజలకు చల్లని కబురు.. వర్షాలపై వాతావరణశాఖ కీలక ప్రకటన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు వారం రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, యానాంపై దిగువ…

తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త.. అదనంగా ఈ రైళ్లు కూడా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త.. అదనంగా ఈ రైళ్లు కూడా..

తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ అందించింది. విశాఖ నుంచి తిరుపతి, బెంగళూరు వెళ్తున్న ప్రత్యేక రైళ్లను వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చింది. ఏప్రిల్ 1 నుంచి ఇవి రెగ్యూలర్ సర్వీసులుగా మారనున్నాయి. ప్రయాణికు రద్దీ దృష్టా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు…

ఈ మర్రిచెట్టు కథే వేరు.. చూడటానికి ఎగబడుతున్న జనం.. పరవశించిపోతున్న ప్రకృతి ప్రేమికులు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఈ మర్రిచెట్టు కథే వేరు.. చూడటానికి ఎగబడుతున్న జనం.. పరవశించిపోతున్న ప్రకృతి ప్రేమికులు

మర్రి చెట్టుకు ఉన్న విశిష్టత గురించి అందరికీ తెలిసిందే. ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేకత ఉంది. దీని ఆకులను ఆయుర్వేద మందుల్లో ఉపయోగిస్తారు. అయితే పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఓ మర్రిచెట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అసలు దీని ప్రత్యేకతలు ఏంటి..? అనే విషయం తెలుసుకుందాం. చెట్లను అందరూ ప్రేమిస్తారు.…

వీళ్లిద్దరూ మామూళ్లో కాదు.. ఈ మైనర్ల నేర్పరితనం చూసి పోలీసులే షాక్..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వీళ్లిద్దరూ మామూళ్లో కాదు.. ఈ మైనర్ల నేర్పరితనం చూసి పోలీసులే షాక్..!

చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. సోదరీమణుల వద్ద పెరుగుతున్నాడు. గంజాయికి అలవాటు పడ్డాడు. మైనార్టీ కూడా తీరలేదు. ఇప్పటికే పలు చోరీలకు పాల్పడి 9 నెలల పాటు జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చాడు. అయినా ఆ మైనర్ మాయగాడి బుద్ధి మారలేదు. తన స్నేహితుడితో కలిసి చేసిన దొంగతనం…

చల్లని కబురు.. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఇదిగో 3రోజుల వెదర్ రిపోర్ట్..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

చల్లని కబురు.. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఇదిగో 3రోజుల వెదర్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. ఎండలు దంచికొడుతున్న వేళ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న తరుణంలో.. వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఇటు ఏపీలో.. అటు తెలంగాణలో…

రుద్దాల్సిన పని కూడా లేదు.. ఈ నీటిలో ముంచితే చాలు పూజా సామాగ్రి తళతళ
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రుద్దాల్సిన పని కూడా లేదు.. ఈ నీటిలో ముంచితే చాలు పూజా సామాగ్రి తళతళ

పండగలు, వ్రతాల సమయంలో పూజా సామాగ్రి, దేవుడి విగ్రహాలను శుభ్రం చేయడం చాలా మందికి సవాలుగా ఉంటుంది. రాగి, ఇత్తడి వస్తువులను రుద్ది రుద్ది చేతులు నొప్పి పెట్టకుండా, కేవలం నీటిలో ముంచి తేలికగా తల తల మెరిపించే సులభమైన పద్ధతిని ఇప్పుడు తెలుసుకుందాం. పసుపు, కుంకుమ మరకలను…

కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం.. సీటొస్తే అదృష్టమే! లింక్‌ ఇదే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం.. సీటొస్తే అదృష్టమే! లింక్‌ ఇదే

కేంద్రీయ విద్యాలయాల్లో (KV) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతితోపాటు బాల్‌వాటికల్లో ప్రవేశాలకు అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్ధులు తల్లిదండ్రులు మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఏప్రిల్ 2, 2026వ తేదీ వరకు దరఖాస్తు.. దేశ వ్యాప్తంగా…

ఓవైపు వర్షాలు, మరోవైపు ఎండలు.. తెలుగురాష్ట్రాలో వాతావరణం ఏరోజూ ఎలా ఉండబోతుంది!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఓవైపు వర్షాలు, మరోవైపు ఎండలు.. తెలుగురాష్ట్రాలో వాతావరణం ఏరోజూ ఎలా ఉండబోతుంది!

గత రెండు మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తు్న అకాల వర్షాలు వేసవి ఎండల నుంచి జనాలకు కాస్త ఉపశమనం కలిగించాయని అనుకునే లోపే భారత వాతవరణశాఖ మరో హెచ్చరికను జారీ చేసింది. తెలంగాణలో రాబోయే రెండ్రోజులు తేలికపాటు వర్షాలు కురుస్తాయని.. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు క్రమేపీ రెండు…

తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిపోతున్న కోడిగుడ్డు ధర.. డజన్‌ ఎంతో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బిజినెస్ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిపోతున్న కోడిగుడ్డు ధర.. డజన్‌ ఎంతో తెలుసా?

యుద్ధం కారణంగా భారతదేశం నుండి గల్ఫ్ దేశాలకు గుడ్ల ఎగుమతులు ఆగిపోయాయి. ఫలితంగా ధరలు గణనీయంగా తగ్గాయి. జాతీయ గుడ్డు సమన్వయ కమిటీ (NECC) అందించిన డేటా ప్రకారం, గత కొన్ని వారాలలో తెలుగు రాష్ట్రాలతో సహా చాలా రాష్ట్రాల్లో గుడ్ల ధరల.. పశ్చిమాసియాలో యుద్ధం పరోక్ష ప్రభావం…