ఉపాధి హామీ పథకంలో కొత్త రూల్స్‌..! అక్టోబర్‌ 1 నుంచి ఒకరి కార్డ్‌పై మరొకరు పనికి వస్తే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఉపాధి హామీ పథకంలో కొత్త రూల్స్‌..! అక్టోబర్‌ 1 నుంచి ఒకరి కార్డ్‌పై మరొకరు పనికి వస్తే..

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై ఉపాధి కూలీలు ఈకేవైసీ ద్వారా ఆధార్‌తో అనుసంధానం చేయబడతారు. ఒకరి బదులు మరొకరు పనిచేయడం నిరోధించబడుతుంది. అక్టోబర్ 1 నుండి ప్రయోగాత్మకంగా ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో అమలు చేయనున్నారు. పల్లెల్లో చాలా…

ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిట్‌ దూకుడు.. హైదరాబాద్, విశాఖలో ఏకకాలంలో సోదాలు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిట్‌ దూకుడు.. హైదరాబాద్, విశాఖలో ఏకకాలంలో సోదాలు!

ఆంధ్రప్రదేశ్ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిట్‌ దర్యాప్తు వేగవంతం చేసింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు అధికారులు. గ్రీన్‌టెల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కార్యాలయాల్లో తనిఖీలు చేసిన అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు నర్రెడ్డి సునీల్‌ రెడ్డికి చెందిన…

లిక్కర్ స్కాం కేసులో ఐదుగురికి బెయిల్.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో MP మిథున్‌రెడ్డి ఓటు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

లిక్కర్ స్కాం కేసులో ఐదుగురికి బెయిల్.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో MP మిథున్‌రెడ్డి ఓటు!

లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి ఏ30 పైలా దిలీప్, ఏ1 ధనుంజయ రెడ్డి, ఏ32కృష్ణ మోహన్ రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్ప, బెయిల్‌పై విడుదలయ్యారు. లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డికి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్.. లిక్కర్ స్కాం…

మరో పిడుగు లాంటి వార్త చెప్పిన వాతావరణ శాఖ.. ఈ వారాంతంలో మరో అల్పపీడనం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మరో పిడుగు లాంటి వార్త చెప్పిన వాతావరణ శాఖ.. ఈ వారాంతంలో మరో అల్పపీడనం

రాబోయే నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశంతో పలు జిల్లాల్లో భారీవానలు కురవొచ్చని తెలిపింది. కోనసీమలో ఇప్పటికే వర్షాల కారణంగా లంక గ్రామాల ప్రజలు వరద ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాల…

కృష్ణమ్మ పరుగులు.. జల సవ్వడి చూడాలనుకుంటే ఇప్పుడే చూసేయండి..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

కృష్ణమ్మ పరుగులు.. జల సవ్వడి చూడాలనుకుంటే ఇప్పుడే చూసేయండి..

కృష్ణా ప్రాజెక్టులకు వరద కొనసాగుతుంది. నదీ పరీవాహక ప్రాంతాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో శ్రీశైలం, నాగార్జున సాగ‌ర్ జలాశయాలకు వరద పొటెత్తుతుంది. కృష్ణమ్మ పరుగులతో.. శ్రీశైలం, నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టుకు భారీగా వ‌ర‌ద కొన‌సాగుతోంది.. దీంతో రెండు ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఎత్తారు.. ప్రాజెక్టుల గేట్లు…

ఏటేటా పెరుగుతున్న వెంకన్న ఆదాయం.. ఆగష్టు నెలలో శ్రీవారి హుండీ ఇన్కమ్ ఎంతో తెలుసా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏటేటా పెరుగుతున్న వెంకన్న ఆదాయం.. ఆగష్టు నెలలో శ్రీవారి హుండీ ఇన్కమ్ ఎంతో తెలుసా..

ఆపదమొక్కుల వాడికి మొక్కులు తీర్చుకునే భక్తులతో ఈ ఏడాది తిరుమల కొండ కిటికిట లాడింది. జూలై నెలలో సగటున 80వేల మంది దాకా భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఆగస్టు నెలలోనూ అదే రద్దీ కొనసాగింది. హుండీ ఆదాయం కూడా అనూహ్యంగా పెరిగింది. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు. కలియుగంలో అపరకుభేరుడు…

మరో వారంలోనే ఎస్‌బీఐ పీఓ ఆన్‌లైన్‌ రాత పరీక్ష.. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ లింక్‌ ఇదే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

మరో వారంలోనే ఎస్‌బీఐ పీఓ ఆన్‌లైన్‌ రాత పరీక్ష.. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ లింక్‌ ఇదే

ఎస్‌బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్‌ (పీవో) 2025 పోస్టుల భర్తీకి సంబంధించి కీలక అప్‌డేట్ జారీ చేసింది. ఇటీవల ప్రిలిమినరీ ఫలితాలు ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్‌ పరీక్షలు ఆగస్టు 4, 5 తేదీల్లో జరిగాయి. ఇక తదుపరి దశ అయిన మెయిన్స్‌ పరీక్షల నిర్వహణకు.. స్టేట్…

గీత దాటితే వేటు తప్పదు.. సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

గీత దాటితే వేటు తప్పదు.. సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం..!

సోషల్ మీడియాలో విచ్చలవిడిగా జరుగుతున్న దుష్ప్రచారంపై ఉక్కుపాదం మోపేందుకు సన్నద్ధమవుతోంది ఏపీ ప్రభుత్వం. ఇందుకోసం కఠిన చట్టాలు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఆ మేరకు ఇప్పటికే కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మంత్రి మండలి సమావేశంలో కూడా ఈ అంశంపై ప్రధానంగా చర్చించింది. సోషల్…

డిగ్రీ అర్హతతో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా? మరో 4 రోజులే గడువు..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

డిగ్రీ అర్హతతో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా? మరో 4 రోజులే గడువు..

దేశ వ్యాప్తంగా ఉన్న పలు LIC బ్రాంచుల్లో అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 841 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.…

ఉత్తరాంధ్ర వాసులకు గుడ్ న్యూస్.. కేరళ, రాజస్థాన్, చార్ ధామ్, అండమాన్ వెళ్లేందుకు స్పెషల్ టూర్ ప్యాకేజీ.. వివరాల్లోకి వెళ్తే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఉత్తరాంధ్ర వాసులకు గుడ్ న్యూస్.. కేరళ, రాజస్థాన్, చార్ ధామ్, అండమాన్ వెళ్లేందుకు స్పెషల్ టూర్ ప్యాకేజీ.. వివరాల్లోకి వెళ్తే..

దసరా సెలవులు రానున్నాయి. దీంతో చాలా మంది తమ ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా వెళ్ళాలని కోరుకుంటారు. అటువంటి పర్యాటకుల కోసం IRCTC రకరకాల టూర్ ప్యాకేజీలను తీసుకొస్తూ ఉంటుంది. తాజాగా ఉత్తరాంధ్ర వాసులతో పాటు కోనసీమ వాస్తులకు అందుబాటులో ఉండే విధంగా వైజాగ్ నుంచి నాలుగు గమ్యస్థానాలకు విమాన…