హైదరాబాద్‌లో మరో భారీ స్కామ్‌.. రూ.850 కోట్లు కోట్టేసిన కేటుగాళ్లు.. మామూలు ప్లాన్ కాదుగా..
తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌లో మరో భారీ స్కామ్‌.. రూ.850 కోట్లు కోట్టేసిన కేటుగాళ్లు.. మామూలు ప్లాన్ కాదుగా..

హైదరాబాద్‌లో మరో భారీ స్కామ్‌ వెలుగు చూసింది.. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయంటూ నమ్మించారు. ప్రముఖ కంపెనీలతో సంబంధాలు ఉన్నాయంటూ ప్రజలను బురిడీ కొట్టించారు. ఏకంగా రూ.850 కోట్లకు కుచ్చుటోపీ పెట్టారు.. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ స్కాంపై…

తెలుగు రాష్ట్రాల్లో దడపుట్టిస్తున్న జీబీఎస్.. కమలమ్మ మృతిపై డాక్టర్ ఏమన్నారంటే..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో దడపుట్టిస్తున్న జీబీఎస్.. కమలమ్మ మృతిపై డాక్టర్ ఏమన్నారంటే..

గులియన్ బారే సిండ్రోమ్ తెలుగు రాష్ట్రాల ప్రజలను వణికిస్తోంది. ఇప్పుటికే తెలంగాణలో ఒకరిని బలితీసుకున్న ఈ వ్యాధి.. తాజాగా ఏపీలోనూ ఒకరు చనిపోవడం టెన్షన్‌ పుట్టిస్తోంది. 13 రోజుల పాటు చికిత్స పొందిన బాధితురాలు.. పరిస్థితి విషమించడంతో ఆదివారం కన్నుమూసింది. అయితే, కమలమ్మ మృతిపై జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌…

 సడెన్‌గా స్పృహ తప్పి పడిపోయిన 10వ తరగతి బాలిక.. ఆస్పత్రికి తీసుకెళ్లగా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

 సడెన్‌గా స్పృహ తప్పి పడిపోయిన 10వ తరగతి బాలిక.. ఆస్పత్రికి తీసుకెళ్లగా..

చిత్తూరు జిల్లాలో టెన్త్ విద్యార్థిని ప్రసవం ఘటన సంచలనంగా మారింది. డెలివరీ టైమ్‌లో ఫిట్స్‌తో రావడంతో బాలిక మృతిచెందింది. ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. బాలికను ఏమార్చి గర్భవతిని చేసింది ఎవరో కనిపెట్టి.. కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాల్లోకి…

తమన్‏కు ప్రేమతో బాలయ్య గిఫ్ట్.. ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చిన నందమూరి హీరో..
వార్తలు సినిమా

తమన్‏కు ప్రేమతో బాలయ్య గిఫ్ట్.. ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చిన నందమూరి హీరో..

తెలుగు చిత్రపరిశ్రమలో నందమూరి హీరో బాలకృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాంబో గురించి చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ వరుస బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతుంది. బాలయ్య సినిమాలకు తమన్ అందించే మ్యూజిక్ కు థియేటర్లు దద్ధరిల్లాల్సిందే. తాజాగా తమన్ కు ప్రేమతో ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చాడు…

 హైదరాబాద్‌లో ఇల్లు కొనాలనుకుంటున్నారా..? అర్జెంటుగా ఇది చదివేయండి
తెలంగాణ వార్తలు

 హైదరాబాద్‌లో ఇల్లు కొనాలనుకుంటున్నారా..? అర్జెంటుగా ఇది చదివేయండి

హైదరాబాద్‌లో లగ్జరీ గృహాల ధరలు గత ఐదేళ్లలో గణనీయంగా పెరిగాయి. 2018లో చదరపు అడుగుకు సగటు ధర రూ.7,450గా ఉండగా, 2024 నాటికి ఇది రూ.10,580కి చేరుకుంది. మొత్తం 42 శాతం మేర పెరుగుదల నమోదైంది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ఈ స్థాయిలో వృద్ధి నమోదైన ఏకైక…

 ప్రధాని మోదీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ నేతల ఆగ్రహం
తెలంగాణ వార్తలు

 ప్రధాని మోదీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ నేతల ఆగ్రహం

ప్రధాని మోదీ బీసీ కాదా? ఆయన లీగల్ మార్గాల్లో బీసీ జాబితాలో చేరారా? ఔననే అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని తాను బీసీనని చెప్పుకుంటారని.. వాస్తవంగా ఆయన బీసీ వ్యతిరేకి అని తీవ్ర విమర్శలు చేశారు. దీంతో రేవంత్ ప్రధాని మోదీ కులంపై అవగాహన లేకుండా…

 ఆ బాలుడు బీజీఎస్ వ్యాధితోనే చనిపోయాడా..? ఆ జిల్లాలో టెన్షన్ టెన్షన్.. పాపం పుట్టెడు దుఃఖంలోనూ..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

 ఆ బాలుడు బీజీఎస్ వ్యాధితోనే చనిపోయాడా..? ఆ జిల్లాలో టెన్షన్ టెన్షన్.. పాపం పుట్టెడు దుఃఖంలోనూ..

అసలే కోళ్ళకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి దేశంతట వణికిపోతుంటే.. అవి చాలవన్నట్టు ఇప్పుడు మరిన్ని కొత్త వైరస్‌లు దేశాన్ని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాసులను మరింత తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఈ కోవలోనే ఇపుడు ఏపీలో గులియన్-బారే సిండ్రోమ్ (జి బి ఎస్)అనే ఓ వైరస్ తీవ్ర…

అలిపిరి నడకదారిలో మళ్లీ చిరుత హల్ చల్.. 7వ మైలు వద్ద మాటువేసి..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అలిపిరి నడకదారిలో మళ్లీ చిరుత హల్ చల్.. 7వ మైలు వద్ద మాటువేసి..

ఇప్పటికే చిరుతల సంచారంతో భక్తులను గుంపులు గుంపులుగానే నడక మార్గంలో అనుమతిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది నడక మార్గంలో తిరుమల యాత్ర చేసే భక్తులకు పలు ఆంక్షలను అమలు చేస్తోంది. అలిపిరి నడక మార్గంలో 2023 జూలై, ఆగస్టు నెలల్లో కౌశిక్, లక్షిత ల పై చిరుతల దాడి జరిగినప్పటి…

తగ్గేదిలే అంటున్న బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?
బిజినెస్ వార్తలు

తగ్గేదిలే అంటున్న బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

బడ్జెట్‌కు ముందు బంగారం, వెండి ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఇన్వెస్టర్లు, సాధారణ కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పెరగడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, వివాహాలు, పండుగ సీజన్ల.. మన దేశంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటాము.…

నోటి అల్సర్లను తక్కువగా అంచనావేయొద్దు.. ఇది ప్రమాదకర వ్యాధులకు ముందస్తు సంకేతం
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

నోటి అల్సర్లను తక్కువగా అంచనావేయొద్దు.. ఇది ప్రమాదకర వ్యాధులకు ముందస్తు సంకేతం

నోటి పూత అనేది ఒక సాధారణ సమస్య. అందుకే చాలా మంది దీనిని తీవ్రంగా పరిగణించరు. ఈ సమస్య ఏ వయసు వారికైనా రావచ్చు. కానీ తరచుగా నోట్లో పుండ్లు, గాయాలు కనిపించడాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఇది ఓ తీవ్రమైన అనారోగ్య సమస్యకు ముందస్తు సంకేతంగా సూచిస్తుంది. కాబట్టి…