ఏంటి భయ్యా.. అవి పొట్లకాయలనుకున్నావా?.. ఆ పాములతో అతను ఏం చేశాడంటే?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏంటి భయ్యా.. అవి పొట్లకాయలనుకున్నావా?.. ఆ పాములతో అతను ఏం చేశాడంటే?

పాము పేరు వింటేనే కొందరు భయపడుతారు.. ఎందుకంటే ఆవి ప్రాణాంతకమైనవి.. కానీ స్నేక్ క్యాచర్స్ మాత్రం వాటిని అవకోకగా పట్టేసి వాటి భారీ నుంచి జనాలను రక్షిస్తున్నారు. ఎక్కడ పాములు ఉన్న క్షాణాల్లో వచ్చిన వాటిని పట్టుకొని సురక్షిత ప్రాంతాల్లో వదిలేస్తారు. ఇలా రెండు రోజులు ఓ వ్యక్తి…

ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఆ రోజున ఒక్కొక్కరి ఖాతాలో రూ. 7 వేలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఆ రోజున ఒక్కొక్కరి ఖాతాలో రూ. 7 వేలు

ఏపీ రైతులకు శుభవార్త. ఈ నెల 19న అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. కడప జిల్లా కమలాపురంలో సీఎం చంద్రబాబు నిధులను జమ చేస్తారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి .. .. .. .. ఏపీ రైతులకు గుడ్ న్యూస్ వచ్చేసింది.…

చిన్న పొరపాటు.. బ్యాంకు అకౌంట్లో లక్ష కోట్లు బదిలీ.. తర్వాత ఏం జరిగిందంటే..
బిజినెస్ వార్తలు

చిన్న పొరపాటు.. బ్యాంకు అకౌంట్లో లక్ష కోట్లు బదిలీ.. తర్వాత ఏం జరిగిందంటే..

బ్యాంకు అంతర్గత వ్యవస్థ గురించి కూడా ఆర్‌బిఐ ఆందోళన చెందుతోంది. బ్యాంకు యాజమాన్యం ఈ సంఘటనకు నలుగురు లేదా ఐదుగురు సీనియర్ అధికారులను దోషులుగా గుర్తించి, వారిని తొలగించిందని చెబుతున్నారు. బ్యాంకులో జరిగిన తప్పును సరిదిద్దడంలో మూడు గంటల.. కర్ణాటక బ్యాంక్ ఈ ఉదయం నుండి ట్రెండ్ అవుతోంది.…

అస్సలు నిర్లక్ష్యం వద్దు! ఈ 8 సంకేతాలు గర్భిణులకు ఎంత ప్రమాదమో తెలుసా?
లైఫ్ స్టైల్ వార్తలు

అస్సలు నిర్లక్ష్యం వద్దు! ఈ 8 సంకేతాలు గర్భిణులకు ఎంత ప్రమాదమో తెలుసా?

మాతృత్వం ప్రతి స్త్రీ జీవితంలో ఒక అద్భుతమైన, జీవితాన్ని మార్చే అనుభవం. గర్భధారణ సమయంలో కలిగే ప్రతి అనుభూతి, శారీరక మార్పు ఒక కొత్త ప్రయాణానికి నాంది పలుకుతుంది. అయితే, ఈ సమయంలో తల్లి బిడ్డ ఇద్దరి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవగాహన, సరైన సంరక్షణ చాలా అవసరం. చిన్న…

నగరం నడిబొడ్డున ప్రత్యక్షమైన చెరువు.. బస్టాండ్ ప్రాంగణంలో పడవ ప్రయాణం..!
తెలంగాణ వార్తలు

నగరం నడిబొడ్డున ప్రత్యక్షమైన చెరువు.. బస్టాండ్ ప్రాంగణంలో పడవ ప్రయాణం..!

వరంగల్ మహానగరం నడిబొడ్డున చెరువు ప్రత్యక్షమైంది. వేలాది వాహనాలు, ప్రయాణికులతో నిత్యం రద్దీగా రైల్వేస్టేషన్ ఎదురుగా చెరువును తలపిస్తున్న ఆ బస్టాండ్ ప్రాంగణంలో బీజేపీ శ్రేణులు వెరైటీ నిరసన తెలిపారు. అసంపూర్తిగా వదిలేసిన బస్టాండ్ ప్రాంగణంలో బోట్స్, తెప్పలతో నిరసన తెలిపి పూలు చల్లి ఆందోళన చేపట్టారు. ఇంతకీ…

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకు గణనీయంగా పెరుగుతోంది. పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉన్నప్పటికీ, రాత్రి మరియు తెల్లవారుజామున మాత్రం తీవ్రంగా పడిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో…

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 631 కి.మీ.. ఈ ఎలక్ట్రిక్‌ కారుపై రూ.7 లక్షలు తగ్గింపు
బిజినెస్ వార్తలు

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 631 కి.మీ.. ఈ ఎలక్ట్రిక్‌ కారుపై రూ.7 లక్షలు తగ్గింపు

ముఖ్యంగా ఎలక్ట్రిక్ SUVలు అత్యధిక ప్రయోజనాలను పొందవచ్చు. మీడియా నివేదికల ప్రకారం.. 2024 మోడల్ స్టాక్‌ను క్లియర్ చేయడానికి కంపెనీ Ioniq 5పై రూ.7.05 లక్షల వరకు గణనీయమైన తగ్గింపులను అందిస్తోంది. అయితే 2025 మోడల్ రూ.2.05 లక్షల.. హ్యుందాయ్ ఇండియా నవంబర్ 2025లో తన అనేక కార్లపై…

ఏంటీ.. శివ సినిమా బడ్జెట్ అంత తక్కువా..? నాగార్జున, ఆర్జీవీ రెమ్యునరేషన్ ఎంతంటే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఏంటీ.. శివ సినిమా బడ్జెట్ అంత తక్కువా..? నాగార్జున, ఆర్జీవీ రెమ్యునరేషన్ ఎంతంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎవర్ గ్రీన్ హిట్ మూవీ శివ. నాగార్జున హీరోగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇప్పటికీ యూత్ ఫేవరేట్ మూవీ ఇది. ఇందుసో నాగ్ మేనరిజం.. వర్మ డైరెక్షన్ జనాలను ఫిదా చేశాయి.…

ఇస్రో దూకుడు.. కీలక ప్రయోగాలకు సిద్ధం.. భారత్ నుంచే అమెరికా శాటిలైట్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇస్రో దూకుడు.. కీలక ప్రయోగాలకు సిద్ధం.. భారత్ నుంచే అమెరికా శాటిలైట్..

ఇస్రో స్వదేశీ అవసరాలు తీరుస్తూనే, ప్రపంచ దేశాలకు ఉపగ్రహ ప్రయోగాలలో కీలక భాగస్వామిగా మారింది. డిసెంబర్ 2025లో ఇస్రో అమెరికా బ్లూబార్డ్, ఓషన్ సాట్ 3A ఉపగ్రహాలను ప్రయోగించనుంది. అంతేకాకుండా మానవ సహిత గగన్‌యాన్ మిషన్ కోసం కీలక పరీక్షను కూడా నిర్వహించనుంది. తక్కువ ఖర్చుతో సాంకేతికత అందిస్తూ…

క్యాట్‌ పరీక్ష తేదీ వచ్చేసింది.. పరీక్ష రోజున ఇలా చేస్తే విజయం మీదే!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

క్యాట్‌ పరీక్ష తేదీ వచ్చేసింది.. పరీక్ష రోజున ఇలా చేస్తే విజయం మీదే!

దేశంలో అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షల్లో కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT 2025) ఒకటి. ఈ పరీక్షను ఈ ఏడాదికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కోజికోడ్ నిర్వహించనుంది. క్యాట్ పరీక్షను నవంబర్‌ 30వ తేదీన ఆన్‌లైన్‌ విధానంలో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు.. దేశంలో…