యాదాద్రి నరసింహ స్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు ప్రారంభం.. బ్రహ్మోత్సవాలకు పూర్తి చేయాలనే లక్ష్యం..
తెలంగాణ వార్తలు

యాదాద్రి నరసింహ స్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు ప్రారంభం.. బ్రహ్మోత్సవాలకు పూర్తి చేయాలనే లక్ష్యం..

తెలంగాణాలో ప్రముఖ పుణ్య క్షేత్రం యాదగిరిగుట్ట. ఇక్కడ కొలువైన శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని దేదీప్యమానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విమాన గోపురానికి బంగారు తాపడం పనులను పూజారులు శాస్త్రోక్తంగా పూజలను నిర్వహించి ప్రారంభించారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం…

‘టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ రాసిన వారిలో 57.11% మంది బీసీ అభ్యర్థులున్నారు..’ సీఎం రేవంత్‌ వెల్లడి
తెలంగాణ వార్తలు

‘టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ రాసిన వారిలో 57.11% మంది బీసీ అభ్యర్థులున్నారు..’ సీఎం రేవంత్‌ వెల్లడి

వివాదాల నడుమ ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు పూర్తైన సంగతి తెలిసిందే. మొత్తం 7 పేపర్లకు ఈ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించారు. అయితే దీనిపై సీఎం రేవంత్ బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆసక్తి కర విషయాలు పంచుకున్నారు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా…

పిఠాపురం ప్రజలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పిఠాపురం ప్రజలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పిఠాపురం అభివృద్ధికి కృషి చేస్తానన్న పవన్‌ కల్యాణ్ మాటలకు అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. ఆదిశగా ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంపై పిఠాపురం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిథ్యం…

నటి కస్తూరి అరెస్ట్‌కు రంగం సిద్ధం.. యాక్షన్‌లోకి పోలీసులు
వార్తలు సినిమా

నటి కస్తూరి అరెస్ట్‌కు రంగం సిద్ధం.. యాక్షన్‌లోకి పోలీసులు

కయ్యమేల కస్తూరీ..! అని సున్నితంగా హెచ్చరిస్తోంది ఆమె అభిమాన గణం. ఇంటింటి గృహలక్ష్మిగా తెలుగు లోగిళ్లందరికీ పరిచయమున్న కస్తూరి శంకర్.. ఇప్పుడు నోటి దురుసు కారణంగా కాసేపు దోషిగా నిలబడాల్సి వచ్చింది. తర్వాత సంజాయిషీ ఇచ్చుకున్నా.. ఆ మాటతో జరిగిన డ్యామేజ్ మాత్రం తగ్గినట్టు లేదు. నటి కస్తూరి…

రైల్వేలో 18,799 అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టులు.. ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులు వచ్చేశాయ్‌
తెలంగాణ వార్తలు

రైల్వేలో 18,799 అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టులు.. ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులు వచ్చేశాయ్‌

రైల్వేలో ఉద్యోగం పొందాలనేది ఎందరికో కల. ఈ కలను నెరవేర్చుకోవడానికి ఏడాదంతా ఎంతో కష్టపడి ప్రిపేర్ అవుతుంటారు. తాజాగా విడుదలైన అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టులకు మరో 20 రోజులు రాత పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు ముందుగానే రైల్వే శాఖ ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులు అందుబాటులోకి తీసుకు వచ్చింది.…

నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం.. మధ్యాహ్నం నుంచి ఇంటికి!
తెలంగాణ వార్తలు

నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం.. మధ్యాహ్నం నుంచి ఇంటికి!

రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ రోజు నుంచి ఒంటి పూట బడులు ప్రారంభమయ్యాయి. మధ్యహ్నం ఒంటి గంట వరకు మాత్రమే పాఠశాలలు పనిచేస్తాయి. మధ్యాహ్న భోజనం అనంతరం విధ్యార్ధులందరినీ ఇంటికి పంపిస్తారు. ఇక ఆయా పాఠశాలల్లోని టీచర్లు మాత్రం ప్రతి ఇంటికి వెళ్లి కుల గణన సర్వే చేపడతారు.. తెలంగాణ…

వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.. పాము కూడా వచ్చిపోతుందట..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.. పాము కూడా వచ్చిపోతుందట..

ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇంటికి, ఇంటిలో ఉన్న పుట్టకు చాలా విశిష్టత ఉంది. మూడు దశాబ్దాల చరిత్ర ఉంది. ఈ పుట్ట ఉన్న ఈ ఇంట్లోనే రామారావు అనే వ్యక్తి తన కుటుంబంతో నివాసం ఉండేవారు. అయితే అదే ఇంట్లో వంటగది సిమెంటు దిమ్మపై మూడు దశాబ్దాల కిందట…

సూర్య జ్యోతికా కూతురిని చూశారా..? ఎంత క్యూట్‌గా ఉందో..! అందంలో అమ్మను మించిపోయింది
వార్తలు సినిమా

సూర్య జ్యోతికా కూతురిని చూశారా..? ఎంత క్యూట్‌గా ఉందో..! అందంలో అమ్మను మించిపోయింది

కంగువ సినిమాలో సూర్యతో పాటు దిశా పఠానీ,బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్ నిర్మించాయి. తమిళ్ స్టార్ హీరో సూర్య కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సిరుత్తై శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా…

నేడే తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. జనవరిలో పరీక్ష
తెలంగాణ వార్తలు

నేడే తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. జనవరిలో పరీక్ష

తెలంగాణలో రేవంత్ సర్కార్ మాట ఇచ్చిన మేరకు రెండో సారి టెట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సమాయత్త మవుతుంది. ఈ మేరకు సోమవారం టెట్ నవంబర్ 2024 నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇక ఈ టెట్ పరీక్షలు వచ్చే ఏడాది జనవరిలో జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.. :…

మళ్లీ అఘోరీమాత హల్చల్..కారులో అక్కడ ప్రత్యేక్షం..?
తెలంగాణ వార్తలు

మళ్లీ అఘోరీమాత హల్చల్..కారులో అక్కడ ప్రత్యేక్షం..?

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా మారుమోగిపోతున్న పేరు..అఘోరీమాత.. తాను సనాతనధర్మ రక్షణ కోసం వచ్చానని అఘోరీమాత చెప్పుకుంటూ అందరీ దృష్టిని ఆకర్షించింది.ఈ అఘోరీ అందరీ అఘోరీలా కాకుండా ఓ ఐఫోన్, ప్రత్యేకంగా ఓ స్పెషల్ కారు కూడా ఉంది. తాజాగా ఆమె గూర్చి ఓ ఆప్డేట్ వచ్చింది.…