భారత్‌పై ట్రంప్ ట్యాక్స్‌తో అమెరికన్లకు నష్టం.. భారీగా పెరగనున్న ఐఫోన్ ధరలు..? ఎలా అంటే..?
బిజినెస్ వార్తలు

భారత్‌పై ట్రంప్ ట్యాక్స్‌తో అమెరికన్లకు నష్టం.. భారీగా పెరగనున్న ఐఫోన్ ధరలు..? ఎలా అంటే..?

భారత్‌పై 25 శాతం సుంకం విధించాలనే డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ప్రధానంగా ఆపిల్ ఐఫోన్ ఉత్పత్తులపై దీన్ని ప్రభావం భారీగా పడనుంది. ప్రస్తుతం ఆపిల్ ముందు ఒకటే మార్గం ఉంది. పన్నులను భరించడం లేదా ఐఫోన్ల ధరలను పెంచడం. డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 25…

హీరోహీరోయిన్స్ లేరు.. 5 రోజుల్లోనే రూ.30 కోట్లు రాబట్టిన సినిమా.. బడ్జెట్ 4 కోట్లే..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

హీరోహీరోయిన్స్ లేరు.. 5 రోజుల్లోనే రూ.30 కోట్లు రాబట్టిన సినిమా.. బడ్జెట్ 4 కోట్లే..

ప్రస్తుత జనరేషన్‌లో ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 40 శాతానికిపైగా జనాలు షుగర్‌ వ్యాధి బారిన పడుతున్నారు. ఇందుకు కారణం మారుతున్న లైఫ్‌ స్ట్రైల్‌, మనం తీసుకునే ఆహారం. ముఖ్యంగా ఇండియాలో ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ పోతుంది. ఈ క్రమంలోనే ఈ వ్యాధిని లక్షనాలను ముందే గుర్తించి…

హీరోహీరోయిన్స్ లేరు.. 5 రోజుల్లోనే రూ.30 కోట్లు రాబట్టిన సినిమా.. బడ్జెట్ 4 కోట్లే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

హీరోహీరోయిన్స్ లేరు.. 5 రోజుల్లోనే రూ.30 కోట్లు రాబట్టిన సినిమా.. బడ్జెట్ 4 కోట్లే..

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన చిత్రాలు చాలా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఓ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ చేస్తుంది. ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.కేవలం ఐదు రోజుల్లోనే ఇది రూ. 30 కోట్ల భారీ వసూళ్లను…

సమతామూర్తి స్పూర్తి కేంద్రం మూడో వార్షికోత్సవం.. ప్రధాని మోదీకి ఆహ్వానం
తెలంగాణ వార్తలు

సమతామూర్తి స్పూర్తి కేంద్రం మూడో వార్షికోత్సవం.. ప్రధాని మోదీకి ఆహ్వానం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని త్రిదండి చిన్నజీయర్ స్వామి, మైహోమ్‌ గ్రూప్ చైర్మన్ డా.జూపల్లి రామేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్‌ వైస్ చైర్మన్ రామురావు మర్యాదపూర్వకంగా కలిశారు. ముచ్చింతల్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం 3 వార్షికోత్సవాల సందర్భంగా ఈ ఏడాది చివరలో నిర్వహించే ముగింపు వేడుకలకు విశిష్ట అతిథిగా రావాలని ఆహ్వానించారు. శ్రీశ్రీశ్రీ…

ఎవర్రా మీరంతా..! గణపయ్యతోనే గేమ్సా.. వీడియో చూస్తే కళ్లు తేలేస్తారు..
తెలంగాణ వార్తలు

ఎవర్రా మీరంతా..! గణపయ్యతోనే గేమ్సా.. వీడియో చూస్తే కళ్లు తేలేస్తారు..

గణనాధుడికే తిప్పలు తప్పలేదు. మొదటి పూజ గణనాధుడికి చేస్తారు. కానీ ఇక్కడ ఈ కేటుగాళ్లు ఏకంగా వినాయకుడి విగ్రహాన్ని ఏం చేశారో తెలిస్తే.. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఓ సారి ఇక్కడ లుక్ వేయండి మరి. ఇలా ఉన్నాయి. గణనాథున్నే ఎత్తుకెళ్లారు దొంగలు. లంబదర అంటూ…

ఆగష్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఫ్రీ టికెట్‌ను మీరూ చూశారా.?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆగష్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఫ్రీ టికెట్‌ను మీరూ చూశారా.?

మరో ప్రతిష్టాత్మక పధకాన్ని అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పధకాన్ని ఆగష్టు 15 నుంచి ప్రారంభించనుంది. దానికి సంబంధించిన వివరాలు.. ఫ్రీ టికెట్ గురించి ఇప్పుడు తెలుసుకుందామా. ఈ స్టోరీ ఓసారి చూసేయండి మరి. సూపర్ సిక్స్‌లో భాగంగా ఒక కీలకమైన…

సింగపూర్ పర్యటనతో సీఎం చంద్రబాబు సాధించింది ఏంటీ?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సింగపూర్ పర్యటనతో సీఎం చంద్రబాబు సాధించింది ఏంటీ?

ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన ఫలితమేంటి? ఏపీకి ఎంత పెట్టుబడి వస్తుంది? బ్రాండ్ ఇమేజ్ ఎంత పెరిగింది? బలహీనమైన సంబంధాలు మళ్లీ బలపడుతున్నాయా? పెట్టుబడుల అంచనాలు ఎంతవరకు వెళ్లాయి? దీన్ని రాజకీయంగా మాత్రమే కాకుండా దౌత్య, ఆర్ధిక వ్యూహంగా చూస్తే.. ముఖ్యమంత్రి పర్యటనతో రాష్ట్రానికి వచ్చే బెనిఫిట్…

భారత్‌తో ట్రేడ్‌ డిల్‌ ఇంకా కుదరలేదు… ఆగస్టు 1 లోపు ఒప్పందం కుదరకపోతే..
బిజినెస్ వార్తలు

భారత్‌తో ట్రేడ్‌ డిల్‌ ఇంకా కుదరలేదు… ఆగస్టు 1 లోపు ఒప్పందం కుదరకపోతే..

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సుంకాల విధింపులో బిజీగా ఉన్నారు. మిత్ర దేశం, శత్రు దేశం అని చూడకుండా అన్ని దేశాలపై సుంఖాలు బాదేస్తున్నారు. దారికి వచ్చారా ఒకే.. లేదంటే కాచుకోండి అంటూ హెచ్చరిస్తున్నారు. ట్రేడ్‌ డీల్‌ కుదరకపోతే దబిడి దిబిడి అంటున్నారు ట్రంప్‌. భారత్‌తో వాణిజ్య ఒప్పందం……

ఈ కూరగాయతో ఆ సమస్యలన్నీ హాంఫట్.. వారానికి ఓ సారి తింటే నా సామిరంగా..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఈ కూరగాయతో ఆ సమస్యలన్నీ హాంఫట్.. వారానికి ఓ సారి తింటే నా సామిరంగా..

బీరకాయ (Ridge Gourd) చాలా మంది సాధారణంగా తినే కూరగాయ.. బీరకాయలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి.. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. విటమిన్లు, ఖనిజాలు.. ఫైబర్ పుష్కలంగా ఉన్న బీరకాయను క్రమం తప్పకుండా తీసుకుంటే.. పలు సమస్యలను నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బీరకాయ (Ridge…

ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా.. ఇప్పుడు హాయిగా నిద్రపోయా.. ఇది తెలుగు ప్రజలు ఇచ్చిన ప్రేమ
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా.. ఇప్పుడు హాయిగా నిద్రపోయా.. ఇది తెలుగు ప్రజలు ఇచ్చిన ప్రేమ

విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. ఈ సినిమా జులై 31న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మళ్ళీ రావా, జెర్సీ మూవీ లాంటి క్లాసిక్ సినిమాలు తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండటంతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.…