1,2,3,4 ఇవి ర్యాంకులు అనుకునేరు.. పల్లెపోరులో సర్పంచ్ అభ్యర్థుల మెజార్టీలు.. ఎక్కడంటే!
తెలంగాణ వార్తలు

1,2,3,4 ఇవి ర్యాంకులు అనుకునేరు.. పల్లెపోరులో సర్పంచ్ అభ్యర్థుల మెజార్టీలు.. ఎక్కడంటే!

రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు ఆసక్తికరంగా వచ్చాయి. ఈ పల్లెపోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మద్దతుదారులతోపాటు స్వతంత్ర అభ్యర్థలు సైతం సత్తాచాటారు. కొన్ని చోట్ల ప్రజల తీర్పు సరిసమానంగా వచ్చిన పరిస్థితి ఉంటే.. మరికొన్ని చోట్ల కేవలం సింగిల్ డిజిట్ తేడాతో సర్పంచ్ పీఠాన్ని కైవసం…

అక్కడ వర్షాలు.. ఇక్కడ చలి.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

అక్కడ వర్షాలు.. ఇక్కడ చలి.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..

తెలుగు రాష్ట్రాల్లో చలి చంపేస్తోంది. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కు పడిపోయాయి. హైదరాబాద్‌ని కోల్డ్‌ వేవ్స్‌ వణికిస్తున్నాయి. తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. అటు ఏపీలోని మన్యం జిల్లాలో నీళ్లు గడ్డ కట్టే చలిగాలులు వీస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు…

తినేటప్పుడు ఈ తప్పులు చేస్తే ఎన్నో సమస్యలు వస్తాయ్.. బాబా రామ్‌దేవ్ ఏం చెప్పారంటే..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

తినేటప్పుడు ఈ తప్పులు చేస్తే ఎన్నో సమస్యలు వస్తాయ్.. బాబా రామ్‌దేవ్ ఏం చెప్పారంటే..

పతంజలి వ్యవస్థాపకుడు - యోగా గురువు బాబా రామ్‌దేవ్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, యూట్యూబ్ ద్వారా ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనం గురించి సమాచారాన్ని క్రమం తప్పకుండా అందిస్తారు. ఇప్పుడు, బాబా రామ్‌దేవ్ ఆరోగ్యంగా ఉండటానికి మీరు తినేటప్పుడు నివారించాల్సిన తప్పుల గురించి వెల్లడించారు. ఆయనేం చెప్పారో తెలుసుకోండి..…

43 ఏళ్ల అందానికి రహస్యం ఇదే.. ఫుడ్ కాదు.. రోజూ ఆ పని చేయడం ముఖ్యమంటున్న శ్రియ..
వార్తలు సినిమా సినిమా వార్తలు

43 ఏళ్ల అందానికి రహస్యం ఇదే.. ఫుడ్ కాదు.. రోజూ ఆ పని చేయడం ముఖ్యమంటున్న శ్రియ..

అందాల భామ శ్రియ శరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళంతోపాటు హిందీలోనూ తనదైన ముద్ర వేసింది. ఒకప్పుడు కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్ ఆమె. తక్కువ సమయంలోనే భారతీయ సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన ఈ అమ్మడు ఇప్పటికీ సినిమాల్లో బిజీగా ఉంటుంది. తాజాగా ఈ అందాల…

200 మంది సిబ్బందితో హైదరాబాద్‌కు లియోనెల్ మెస్సీ.. సీఎం రేవంత్‌తో ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌.. ఫుల్ షెడ్యూల్ ఇదే
తెలంగాణ వార్తలు

200 మంది సిబ్బందితో హైదరాబాద్‌కు లియోనెల్ మెస్సీ.. సీఎం రేవంత్‌తో ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌.. ఫుల్ షెడ్యూల్ ఇదే

హైదరాబాద్ నగరంలో మెస్సీ పర్యటన మొత్తం దాదాపు 2 గంటల పాటు మాత్రమే ఉండనున్నట్లు సమాచారం. ఇంత బిజీ షెడ్యూల్ లో ముగింపు కార్యక్రమంలో భాగంగా మెస్సీకి ప్రభుత్వం తరపున సన్మాన కార్యక్రమం ఉండనుంది. అన్ని కార్యక్రమాలు ముగిసిన తర్వాత మెస్సీ అదే రోజు రాత్రి తిరుగుప్రయాణమవుతారు. ప్రపంచ…

ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మీరూ పరీక్షలు రాశారా? ఫలితాలు ఎప్పుడంటే..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మీరూ పరీక్షలు రాశారా? ఫలితాలు ఎప్పుడంటే..

కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఎగ్జామినేషన్‌ 2025 టైర్‌ 1 పరీక్షల ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఏర్పాట్లు చేస్తుంది. సీబీటీ పరీక్షలు సెప్టెంబర్‌ 12 నుంచి 26 వరకు దేశవ్యాప్తంగా 129 నగరాల్లో 260 కేంద్రాలలో నిర్వహించిన సంగతి తెలిసిందే..…

జాగ్రత్త మావ.. శీతాకాలంలో సైలెంట్ కిల్లర్ ముప్పు.. కొలెస్ట్రాల్‌ పెరిగితే కనిపించే లక్షణాలు ఇవే..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

జాగ్రత్త మావ.. శీతాకాలంలో సైలెంట్ కిల్లర్ ముప్పు.. కొలెస్ట్రాల్‌ పెరిగితే కనిపించే లక్షణాలు ఇవే..

శీతాకాలంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీనిని తేలికగా తీసుకోకూడదు.. ఎందుకంటే ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శీతాకాలంలో అధిక కొలెస్ట్రాల్ ప్రమాదం ఎందుకు పెరుగుతుంది..? మీ ఆహారంలో ఎలాంటి ఆహారాలను చేర్చుకోవాలి..? డాక్టర్ అజిత్ జైన్ ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.. శీతాకాలం…

కేరళలోని ఎర్నాకుళం కోర్టులో నటుడు దిలీప్‌కు ఊరట..
వార్తలు సినిమా సినిమా వార్తలు

కేరళలోని ఎర్నాకుళం కోర్టులో నటుడు దిలీప్‌కు ఊరట..

కేరళలో సంచలనం సృష్టించిన 2017 నాటి నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు దిలీప్‌ను కోర్టు నిర్దోశిగా ప్రకటించింది. ఎర్నాకులం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు ఈ తీర్పును వెలువరించింది. కాగా తన ఇమేజ్‌ను, కెరీర్‌ను నాశనం చేయడానికే తన పేరును ఈ కేసులోకి లాగారని దిలీప్…

చైనా, జపాన్ లాంటి పెద్ద దేశాలతోనే మాకు పోటీ.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ వార్తలు

చైనా, జపాన్ లాంటి పెద్ద దేశాలతోనే మాకు పోటీ.. రేవంత్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న గ్లోబల్ సమ్మిట్ నేడు ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాలు, పెట్టుబడిదారులకు అందిస్తున్న సౌకర్యాల గురించి వివరించారు. తెలంగాణ అభివృద్ది దిశగా వెళ్తుందన్నారు. సోనియా, మన్మోహన్ సారథ్యంలో…

వరుస మరణాలతో వణుకు.. ఐదుకు చేరిన స్క్రబ్ టైఫస్ మృతులు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వరుస మరణాలతో వణుకు.. ఐదుకు చేరిన స్క్రబ్ టైఫస్ మృతులు

ఏపీని స్క్రబ్‌ టైఫస్‌ వణుకు పుట్టిస్తోంది. రోజురోజుకీ బాధితులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో స్క్రబ్‌ టైఫస్‌ కలకలం రేపగా.. ఇప్పుడు పల్నాడు జిల్లాలో ఏకంగా ఇద్దరు మరణించడం మరింత వణికిస్తోంది. ఇప్పటికే.. చిత్తూరు, కాకినాడ, విశాఖ, విజయనగరం జిల్లాల్లో కేసులు బయటపడ్డాయి. విశాఖలో…