మృత్యువుతో పోరాడుతూనే పంజా విసిరిన చిరుతపులి.. పాపం చివరకు..
తెలంగాణ వార్తలు

మృత్యువుతో పోరాడుతూనే పంజా విసిరిన చిరుతపులి.. పాపం చివరకు..

ఈ మధ్య క్రూరమృగాలు అభయారణ్యం నుంచి జనావాసాల్లోకి వస్తున్న ఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఓ చిరుత అడవిని వదిలి రహదారి వైపు దూసుకొచ్చింది. అనుకోకుండా ఓ వాహనం ఢీ కొట్టడంతో మృతి చెందింది. మృత్యువుతో పోరాడుతూ.. కూడా పంజా విసురుతూ.. చివరకు నప్రాణాలు వదిలింది. అదో…

అబ్బ ఏం రాజసం.. తిరుమలలో చిరుత కలకలం.. శ్రీవారి భక్తులకు అలర్ట్.. వీడియో చూశారా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అబ్బ ఏం రాజసం.. తిరుమలలో చిరుత కలకలం.. శ్రీవారి భక్తులకు అలర్ట్.. వీడియో చూశారా..

తిరుమలలో చిరుత కలకలం రేపింది. తిరుమల శిలాతోరణం దగ్గర గురువారం సాయంత్రం చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన భక్తులు.. టీటీడీ, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. శిలాతోరణం దగ్గర ఉన్న కొండపై రాజసం ఒలకబోస్తూ కూర్చున్న చిరుత ఫోటో వైరల్‌గా మారింది. ఇక చిరుత సంచారం నేపథ్యంలో భక్తులు…

ఏపీలో పెరగనున్న భూముల రిజిస్ట్రేషన్‌ చార్జీలు.. మొరాయిస్తున్న సర్వర్లు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో పెరగనున్న భూముల రిజిస్ట్రేషన్‌ చార్జీలు.. మొరాయిస్తున్న సర్వర్లు..

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూముల మార్కెట్ ధరలు పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు జనం క్యూ కట్టారు. కొత్త థరలు అమల్లోకి రాకముందే భూముల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని భావించారు. రద్దీ పెరగడంతో చాలా చోట్ల సీఎఫ్‌ఎంఎస్‌ సర్వర్లు మొరాయిస్తున్నాయి. ఏపీలోని రిజిస్ట్రేషన్…

గోల్డ్ లవర్స్‌కు గుండె గుభేల్.. ఒక్క రోజులోనే భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే.?
బిజినెస్ వార్తలు

గోల్డ్ లవర్స్‌కు గుండె గుభేల్.. ఒక్క రోజులోనే భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే.?

బంగారం భగ్గుమంటోంది. మగువలకు అందనంత ఎత్తుకు వెళ్లిపోతోంది. గత రెండు రోజులుగా భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్.. మళ్లీ ఒక్క రోజులోనే అమాంతం ఆకాశాన్ని తాకాయి. బంగారం ఇలా ఉంటే.. అటు వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. మరి ఇవాళ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. వరుసగా…

గుడ్డులోని పచ్చసొనను పక్కన పెట్టేస్తున్నారా?..అయితే మీరు చాలా నష్టపోతున్నట్లే
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

గుడ్డులోని పచ్చసొనను పక్కన పెట్టేస్తున్నారా?..అయితే మీరు చాలా నష్టపోతున్నట్లే

పోషకాల పవర్ హౌస్… కోడిగుడ్డు అంటారు పోషకాహార నిపుణులు. ప్రతిరోజూ ఒక గుడ్డు తింటే చాలు… మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు అందుతాయని చెబుతున్నారు. ఇది ప్రోటీన్, విటమిన్ B12, విటమిన్ D, ఇనుము, జింక్, సెలీనియం వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.పోషకాల పవర్ హౌస్……

రోజుకు 4 గంటలే చదువు.. నో ఫిక్స్‌డ్‌ టైం టేబుల్.. అయినా నీట్‌లో 1st ర్యాంకు కొట్టిన హైదరాబాద్ కుర్రోడు!
తెలంగాణ వార్తలు

రోజుకు 4 గంటలే చదువు.. నో ఫిక్స్‌డ్‌ టైం టేబుల్.. అయినా నీట్‌లో 1st ర్యాంకు కొట్టిన హైదరాబాద్ కుర్రోడు!

కష్టించి సాధించిన విజయాలు కొవ్వొత్తి వెలుగు లాంటివి. ఇవి భవిష్యత్తు తరాలకు మార్గనిర్దేశం చేయడంలో దారి చూపుతాయి. చీకట్లను పారద్రోలడమే కాకుండా కలలు కనేవారి మనస్సులో సంకల్పం, ప్రేరణ జ్వాలని రేకెత్తిస్తాయి. అలాంటిదే మృణాల్ కుట్టేరి అనే హైదరాబాద్‌ కుర్రాడి విజయగాథ. దేశంలోనే అత్యంత కఠినమైన నేషనల్ ఎలిజిబిలిటీ…

ఉస్మానియా కొత్త బిల్డింగ్ నిర్మాణంలో ఎస్టీపి ప్లాంట్..హెలిప్యాడ్ సదుపాయం కూడా..
తెలంగాణ వార్తలు

ఉస్మానియా కొత్త బిల్డింగ్ నిర్మాణంలో ఎస్టీపి ప్లాంట్..హెలిప్యాడ్ సదుపాయం కూడా..

ఎన్నో రోజుల వైద్యుల కళ నెరవేరబోతుంది.రేపు సీఎం చేతులమీదుగా కొత్త ఉస్మానియా జనరల్ ఆసుపత్రి శంకుస్థాపన జరగనుంది.అత్యాధునిక వైద్య,నిర్మాణ సదుపాయాలతో ఆసుపత్రి నిర్మాణం కాబోతుంది.గోషామహల్ పోలీస్ గ్రౌండ్ లో 27 ఎకరాల్లో దాదాపు 2వేల కోట్ల అంచనా వ్యయం తో ఈ కొత్త ఆస్పత్రి నిర్మాణం జరగనుంది. హైదరాబాద్…

విజయవాడ, విశాఖ మెట్రోపై బిగ్ అప్‌డేట్.. ఎగిరి గంతేసే వార్త.. వివరాలు ఇవిగో
ఆంధ్రప్రదేశ్ వార్తలు

విజయవాడ, విశాఖ మెట్రోపై బిగ్ అప్‌డేట్.. ఎగిరి గంతేసే వార్త.. వివరాలు ఇవిగో

ఏపీ ప్రజలకు పండుగ లాంటి వార్త.. విజయవాడ, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టులపై కీలక అప్ డేట్ వచ్చేసింది. విజయవాడలో 101 ఎకరాలు, విశాఖలో 98 ఎకరాలు కలిపి మొత్తం 199 ఎకరాల భూసేకరణకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ, విశాఖపట్నం మెట్రో…

చంద్రబాబు విజన్.. లోకేశ్ డైరెక్షన్.. రాష్ట్రంలో వాట్సాప్‌ ద్వారా 161 రకాల సర్వీసులు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

చంద్రబాబు విజన్.. లోకేశ్ డైరెక్షన్.. రాష్ట్రంలో వాట్సాప్‌ ద్వారా 161 రకాల సర్వీసులు

ప్రజల వద్దకే పాలన అన్నట్లు… దేశంలోనే ఫస్ట్‌ టైమ్‌ వాట్సాప్‌ గవర్నెన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. పౌర సేవలను మరింత సులభతరం చేస్తూ.. 161 రకాల సేవలను వాట్సాప్‌ ద్వారా ప్రభుత్వం అందిస్తోంది. ఈ సేవలను ప్రారంభించారు మంత్రి లోకేష్. దేశంలోనే మొదటిసారిగా వాట్సాప్ ద్వారా పౌర…

ఆదాయపు పన్ను నకిలీ నోటీసు వచ్చిందా? గుర్తించడం ఎలా?
బిజినెస్ వార్తలు

ఆదాయపు పన్ను నకిలీ నోటీసు వచ్చిందా? గుర్తించడం ఎలా?

నకిలీ పన్ను నోటీసులు పంపి ప్రజలను మోసగించిన అనేక ఉదంతాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. స్క్రూటినీ సర్వే ట్యాక్స్ డిమాండ్ పేరుతో పన్ను నోటీసులు పంపి ప్రజలను లక్షల రూపాయలు మోసం చేస్తున్నారు. తప్పుడు ఐటీఆర్ దాఖలు చేసినందుకు ఆదాయపు పన్ను శాఖ ప్రజలకు ఆదాయపు పన్ను.. ఆదాయపు…