బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది.. పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి.. ఉదయం వేళ్లల్లో మాత్రమే చలి ఉంటోంది.. ఆ తర్వాత ఎండలు మండిపోతున్నాయి.. ఈ క్రమంలోనే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తమిళనాడు పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే.. తెలుగు…

జేఈఈ మెయిన్‌ తొలి విడతలో 15 తప్పిదాలు.. తీరు మార్చుకోని ఎన్టీయే! ఏటా ఇదే తంతు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

జేఈఈ మెయిన్‌ తొలి విడతలో 15 తప్పిదాలు.. తీరు మార్చుకోని ఎన్టీయే! ఏటా ఇదే తంతు

జేఈఈ మెయిన్‌ ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఇష్టారీతిగా వ్యవహరిస్తోంది. పరీక్షల నిర్వహణ నుంచి కీ, తుది ఫలితాల విడుతల వరకు విద్యార్థులను ముప్పుతిప్పలు పెడుతోంది. ప్రశ్నలు కఠినంగా ఇవ్వాలనే ప్రయత్నంలో తప్పుల తడకగా పరీక్ష నిర్వహిస్తోంది. ప్రశ్నాపత్రంలో తరచూ తప్పిదాలు చోటు చేసుకోవడమే…

మళ్లీ భారీగా పడిపోయిన వెండి ధర.. హైదరాబాద్‌లో కిలో ఎంతో తెలుసా?
బిజినెస్ వార్తలు

మళ్లీ భారీగా పడిపోయిన వెండి ధర.. హైదరాబాద్‌లో కిలో ఎంతో తెలుసా?

అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. డాలర్ బలహీనంగా ఉండటంతో గత సెషన్‌లో 2% పెరిగిన స్పాట్ గోల్డ్ ఈరోజు ఔన్సుకు 0.36% తగ్గి $5066.56కి చేరుకుంది. అంతకుముందు జనవరి 29న బంగారం.. వారంలో రెండవ ట్రేడింగ్ రోజు అయిన మంగళవారం బంగారం,…

ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్‏లో సంచలనంగా మారింది..
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్‏లో సంచలనంగా మారింది..

తెలంగాణ ఫోక్ సాంగ్స్.. ఇప్పుడు యూట్యూబ్ ప్రపంచాన్ని ఏలేస్తున్నాయి. కొన్నాళ్లుగా జానపద పాటలకు వచ్చే రెస్పాన్స్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే సినిమాల్లో వచ్చే రొమాంటిక్ లవ్ సాంగ్స్ ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు యూట్యూబ్ లో వైరలవుతున్న లవ్ సాంగ్స్, ఫెయిల్యూర్ సాంగ్స్ గురించి తెలిసిందే.…

ఈసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలోని ఆ వార్డుకు ఎన్నిక రద్దు.. ఎందుకంటే?
తెలంగాణ వార్తలు

ఈసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలోని ఆ వార్డుకు ఎన్నిక రద్దు.. ఎందుకంటే?

నారాయణపేట జిల్లా మక్తల్‌ మున్సిపాలిటీలో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. ఆరో వార్డు బీజేపీ అభ్యర్థిగా ఉన్న మహదేవ్‌ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనగంగా మారింది. అయితే ఇతర పార్టీ నేతల బెదిరింపుల కారణంగానే మహదేవ్ ఆత్మహత్య చేసుకున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ…

బాబోయ్ ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

బాబోయ్ ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గి.. ఎండ తీవ్రత పెరిగింది.. కేవలం ఉదయం వేళ మాత్రమే కొంచెం చలి ఉంటోంది.. పగటి వేళ ఎండ తీవ్రత బాగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గత రెండు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3…

చికెన్, మటన్ తింటే నిద్ర ఎందుకు వస్తుంది..? ఓర్నాయనో.. అసలు మ్యాటర్ తెలిస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే
లైఫ్ స్టైల్ వార్తలు

చికెన్, మటన్ తింటే నిద్ర ఎందుకు వస్తుంది..? ఓర్నాయనో.. అసలు మ్యాటర్ తెలిస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే

చికెన్, మటన్, చేపలు వంటి మాంసాహారం తీసుకున్నప్పుడు సాధారణంగా నిద్ర, మగత వస్తుంది.. మాంసాహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల శరీరంలోని శక్తి, ప్రాణవాయువు జీర్ణక్రియకే మళ్లిపోతాయి. ఇది నిద్ర, మగత, బద్ధకానికి దారితీస్తుందని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు.. చికెన్.. మటన్.. ఫిష్.. అబ్బ.. మాంసాహారులకు…

ఆర్బీఐ కొత్త రూల్.. రూ.20 లక్షల వరకు పూచీకత్తు లేకుండా రుణం.. వీరికి బంపర్ ఆఫర్
బిజినెస్ వార్తలు

ఆర్బీఐ కొత్త రూల్.. రూ.20 లక్షల వరకు పూచీకత్తు లేకుండా రుణం.. వీరికి బంపర్ ఆఫర్

చిన్న వ్యాపారులకు ఆర్బీఐ గుడ్‌న్యూస్ అందించింది. వీరికి ఇచ్చే రుణ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వీరికి రూ.10 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలను అందిస్తున్నారు. ఈ పరిమితిని పెంచాలని ఆర్బీఐ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ వివరాల్లోకి వెళితే.. చిన్న వ్యాపారాలు చేసుకునేవారికి రిజర్వ్…

జాగ్రత్త గురూ.. లక్కీ డ్రా గెలిచారంటూ మెసేజ్ చేస్తారు.. నమ్మి రిప్లే ఇచ్చారో..
తెలంగాణ వార్తలు

జాగ్రత్త గురూ.. లక్కీ డ్రా గెలిచారంటూ మెసేజ్ చేస్తారు.. నమ్మి రిప్లే ఇచ్చారో..

ఈజీ మనీ కోసం అలవాటు పడిన కొందరు కేటుగాళ్లు జనాల నుంచి డబ్బులు కాజేసేందుకు కొత్తకొత్త ఎత్తుగడలను వేస్తున్నారు. తాగాజా అలాంటి ఘటనే హైదరాబాద్‌లో వెలుగు చూసింది. నగరంలో లక్కీ డ్రా పేరుతో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 40 ఏళ బాధితురాలికి వాట్సాప్ ద్వారా పరిచమైన కేటుగాళ్లు…

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఫేజ్13 ఫలితాలు విడుదల.. 67,543 మంది ఎంపిక
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఫేజ్13 ఫలితాలు విడుదల.. 67,543 మంది ఎంపిక

ఎస్సెస్సీ ఫేజ్13 సెలక్షన్ పోస్ట్ 2025 సీబీటీ 1 ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. SSC ఫేజ్-13 సెలక్షన్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్‌ రాత పరీక్ష (CBT) ఫలితాలను ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మెట్రిక్యులేషన్, హయ్యర్ సెకండరీ (10+2), గ్రాడ్యుయేషన్ అన్ని.. స్టాఫ్‌ సెలక్షన్‌…