థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఓటీటీలో బ్లాక్ బస్టర్.. 20 నిమిషాల క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఓటీటీలో బ్లాక్ బస్టర్.. 20 నిమిషాల క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్..

ఈ ఏడాదిలో విడుదలైన ఓ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. కానీ ఓటీటీలో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఆ సినిమా దేశంలోని టాప్ 10 ట్రెండింగ్ జాబితాలో చోటు దక్కించుకుంది. ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతున్న ఈ సినిమా ఏంటీ.. ? ఇంతకీ ఆ…

మావోయిస్టులను అంతం చేయాలా.. వద్దా?.. ఆపరేషన్‌ కగార్‌పై అమిత్‌షా కీలక వ్యాఖ్యలు
తెలంగాణ వార్తలు

మావోయిస్టులను అంతం చేయాలా.. వద్దా?.. ఆపరేషన్‌ కగార్‌పై అమిత్‌షా కీలక వ్యాఖ్యలు

నిజామాబాద్‌లో జరిగిన కిసాన్ సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆపరేషన్ కగార్ అంశాన్ని ప్రస్తావించారు. ఆపరేషన్ కగార్ ఆపేది లేదని అన్నారు. మావోయిస్టులు హత్యాకాండ వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలన్నారు. లేదంటే మావోయిస్టుల నిర్మూలన కొనసాగిస్తూనే ఉంటామన్నారు. 2026 మార్చి 31 నాటికి మావోయిస్ట్…

ప్రయాణికులకు గుడ్‌ న్యూస్.. నాంపల్లి నుంచి కన్యాకుమారికి ప్రత్యేక రైళ్లు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రయాణికులకు గుడ్‌ న్యూస్.. నాంపల్లి నుంచి కన్యాకుమారికి ప్రత్యేక రైళ్లు!

తెలుగు రాష్ట్రాల నుంచి కన్యాకుమారి వెళ్లాలనుకనే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి కన్యాకుమారికి ప్రత్యేక రైళ్లను కేటాయించింది.ఇప్పటికే ఉన్న ట్రైన్‌లలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు పేర్కొంది. తెలుగు రాష్ట్రాల…

ఒకేసారి రెండు అల్పపీడనాలు.. వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలే.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఒకేసారి రెండు అల్పపీడనాలు.. వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలే.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించాయి.. దీంతో చాలా ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.. తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకట చేసింది.. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడిన అల్పపీడనం వ్యవస్థల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు…

ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్..! దీని ప్రత్యేకత ఏంటో తెలుసా..?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్..! దీని ప్రత్యేకత ఏంటో తెలుసా..?

తాజాగా శాస్త్రవేత్తలు ఒక అరుదైన బ్లడ్ గ్రూప్‌ ను గుర్తించారు. ఫ్రాన్స్‌ కు చెందిన ఓ మహిళలో కనిపించిన ఈ రక్త గుణానికి గ్వాడా నెగటివ్ అని పేరు పెట్టారు. ఇది ప్రపంచంలో 48వ బ్లడ్ గ్రూప్‌ వ్యవస్థ గా గుర్తించబడింది.రక్తం మన శరీరంలో ప్రాణం లాంటిది. ఇప్పటి…

తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు.. తులం ధర ఎంత ఉందో తెలుసా..?
బిజినెస్ వార్తలు

తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు.. తులం ధర ఎంత ఉందో తెలుసా..?

పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ధరలో వేగంగా హెచ్చుతగ్గులు ఉంటాయి. వాణిజ్య యుద్ధ కారణాల వల్ల బంగారం ధర హెచ్చుతగ్గులకు లోనవుతుందని నిపుణులు అంటున్నారు. అయితే, దేశీయ బులియన్ మార్కెట్లో ధరలు నిరంతరం తగ్గుతున్నాయి. ఇది కొనుగోలుదారులకు ఉపశమనం.. బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి.…

బిగ్‏బాస్ సీజన్ 9 ప్రోమో వచ్చేసింది.. ఈసారి మరింత కిక్కిచ్చేలా.. బజ్ హోస్ట్ ఎవరంటే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

బిగ్‏బాస్ సీజన్ 9 ప్రోమో వచ్చేసింది.. ఈసారి మరింత కిక్కిచ్చేలా.. బజ్ హోస్ట్ ఎవరంటే..

బుల్లితెరపై మోస్ట్ అవైటెడ్ రియాల్టీ షో బిగ్‏బాస్. ఇప్పటికే తెలుగులో 8 సీజన్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. త్వరలోనే ఈ షో 9 సీజన్ స్టార్ట్ కాబోతుంది. తాజాగా ఈ షో ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఎప్పటిలాగే ఈసారి సైతం నాగార్జున హోస్టింగ్ చేయనున్నారు. అలాగే ఈ షోలో…

బోనాల సంబరాలు షురూ.. గోల్కొండ జగదాంబికకి తొలి బోనం సమర్పణ..క్యూ కట్టిన రాజకీయ నేతలు, భక్తులు
తెలంగాణ వార్తలు

బోనాల సంబరాలు షురూ.. గోల్కొండ జగదాంబికకి తొలి బోనం సమర్పణ..క్యూ కట్టిన రాజకీయ నేతలు, భక్తులు

తెలంగాణలో బోనాల సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆషాఢ మాసంలో నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో గోల్కోండ కోటలోని జగదాంబిక అమ్మవారికి అర్చకులు తొలి బోనం సమర్పించారు. బోనాల పండుగ ప్రారంభంతో గోల్కొండ కోటకు రాజకీయ నేతలు, భక్తులు భారీగా క్యూ కట్టారు. తెలంగాణలో బోనాల పండుగను…

కొనిజర్లలో కంటైనర్ ఇల్లు – చాలా తక్కువ ఖర్చు – ఫోటోస్ చూసేయండి
తెలంగాణ వార్తలు

కొనిజర్లలో కంటైనర్ ఇల్లు – చాలా తక్కువ ఖర్చు – ఫోటోస్ చూసేయండి

ప్రతి కుటుంబానికి సొంత ఇంటిని నిర్మించకోవడం ఓ కల. అయితే ప్రస్తుత భవన నిర్మాణ ఖర్చులు పేద, మధ్యతరగతివారికి భారంగా మారాయి. మెటీరియల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్య కుటుంబాలు ఆలోచన మార్చుకుని కంటైనర్ ఇళ్ల వైపు ఆకర్షితులవుతున్నారు. తాజాగా అలాంటి ఓ ఇంటిని మీకు పరిచయం చేయబోతున్నాం..…

అంతరిక్షంలోకి వెళ్లనున్న తెలుగమ్మాయి..! కొత్త చరిత్ర లిఖించనున్న 23 ఏళ్ల జాహ్నవి
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అంతరిక్షంలోకి వెళ్లనున్న తెలుగమ్మాయి..! కొత్త చరిత్ర లిఖించనున్న 23 ఏళ్ల జాహ్నవి

23 ఏళ్ల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాహ్నవి దంగేటి 2029లో టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ ద్వారా అంతరిక్ష యాత్రకు ఎంపికయ్యారు. ఐదు గంటల ప్రయాణంలో రెండు సూర్యోదయాలు, రెండు సూర్యాస్తమయాలను చూడనున్నారు. NASA ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన తొలి భారతీయురాలు ఆమె. ఇటీవలె శుభాంశు…