హర్మూజ్‌పై కొత్త మెలిక పెట్టిన ఇరాన్.. టోల్ ఛార్జీలు లేవంటూనే..
బిజినెస్ వార్తలు

హర్మూజ్‌పై కొత్త మెలిక పెట్టిన ఇరాన్.. టోల్ ఛార్జీలు లేవంటూనే..

హర్మూజ్ జలసంధిలో ప్రయాణించే నౌకలపై ట్రాన్సిట్ టోల్ విధించబోమని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే నావిగేషన్, పర్యావరణ పరిరక్షణ, బీమా, సముద్రయాన సేవలకు సంబంధించిన ఛార్జీలు కొనసాగుతాయని వెల్లడించింది. అమెరికాతో ఒప్పందం కుదిరినా పూర్తి స్థాయిలో విశ్వాసం లేదని ఇరాన్ పేర్కొంది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన…

CM విజయ్‌ను కలిసిన నటుడు విశాల్.. బొకేకు బదులు ఏమిచ్చారో తెలుసా?
వార్తలు సినిమా సినిమా వార్తలు

CM విజయ్‌ను కలిసిన నటుడు విశాల్.. బొకేకు బదులు ఏమిచ్చారో తెలుసా?

ఇటీవలే ఎన్నిలకల్లో విజయం సాధించిన తమిళనాడు సీఎంగా బాధ్యలు చేపట్టిన టీవీకే చీఫ్, నటుడు విజయ్‌ను సినీ నటుడు విశాల్ కలిశాడు. ఈ సందర్భంగా ఆయనతో కాసేపు ముచ్చటించారు. తాను సీఎం విజయ్‌ను కలిసినట్టు నటుడు విశాత్ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లో…

సన్న వడ్ల రైతులకు సర్కార్ గుడ్‌న్యూస్.. వ్యవసాయ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
తెలంగాణ వార్తలు

సన్న వడ్ల రైతులకు సర్కార్ గుడ్‌న్యూస్.. వ్యవసాయ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో రైతులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు సాంకేతికత వినియోగాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం దిగుబడులపై వ్యవసాయ శాఖకు సంపూర్ణ అవగాహన ఉండాలని పేర్కొన్నారు.…

రాయలసీమకు గుడ్ న్యూస్.. సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమకు రంగం సిద్దం..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రాయలసీమకు గుడ్ న్యూస్.. సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమకు రంగం సిద్దం..

ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిపిందే. సింగపూర్‌లో వివిధ ప్రముఖులతో భేటీ అవుతున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్తలతో భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో రాయలసీమలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు అవుతోందని అన్నారు. సెమీకండక్టర్ల తయారీకి ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ…

డియర్ జన్ జీ.. మీకు తెలియదు మా నైన్టీస్ కిడ్స్ లగ్జరీ..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

డియర్ జన్ జీ.. మీకు తెలియదు మా నైన్టీస్ కిడ్స్ లగ్జరీ..

పాత మట్టి ఇళ్లు, వర్షం కురిసే వేళ కాగితపు పడవ ఆటలు… 90ల నాటి పల్లె జీవితం, మన చిన్ననాటి జ్ఞాపకాలు. ఎండలో మట్టి ఇంటి సహజసిద్ధమైన చల్లదనం, వానలో మట్టి వాసన, అరుగులపై కబుర్లు, నేరేడు పండ్ల రుచి - ఇవన్నీ ఇప్పుడు ఎంత కోరుకున్నా దొరకని…

చుక్క నూనె లేకుండా.. బరువు తగ్గాలనుకునేవారికి పోషకాలతో నిండిన హెల్తీ బ్రేక్‌ఫాస్ట్!
లైఫ్ స్టైల్ వార్తలు

చుక్క నూనె లేకుండా.. బరువు తగ్గాలనుకునేవారికి పోషకాలతో నిండిన హెల్తీ బ్రేక్‌ఫాస్ట్!

బరువు తగ్గాలనుకునేవారికి ఇది సూపర్ ఫుడ్ ఎందుకంటే దీనిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి, మీరు దీనిని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే మంచిది. ఇంకా ఇది ఆరోగ్యానికి కూడా హెల్తీ అని చెప్పొచ్చు. ఇంకా దీనిలో నూనె ఒక్క చుక్క కూడా వాడాల్సిన అవసరం లేదు. మరి, దీనికి…

గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే ఫైనల్ డెడ్ లైన్.. ఇది చేయకపోతే డబ్బులు కట్..
బిజినెస్ వార్తలు

గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే ఫైనల్ డెడ్ లైన్.. ఇది చేయకపోతే డబ్బులు కట్..

మీరు గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌పై ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందుతున్నారా.. అయితే మీకు అలర్ట్. జూన్ 30వ తేదీ వరకు మాత్రమే గడువు ఉంది. ఆలోపు ఈ పని చేయకపోతే సబ్సిడీ నగదు ఆగిపోతుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం…

అతని టాలెంట్ చూసి ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి.. కట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్‌లో ఉన్నాడు
వార్తలు సినిమా సినిమా వార్తలు

అతని టాలెంట్ చూసి ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి.. కట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్‌లో ఉన్నాడు

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటుడిగా టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్న చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. అలాగే ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. అంతే కాదు ఎంతో మంది నటీనటులను, టెక్నీషియన్స్ ను ఎంకరేజ్ చేశారు. ప్రముఖ…

మెట్రో విస్తరణపై కేంద్రం వివక్ష చూపుతోంది.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు!
తెలంగాణ వార్తలు

మెట్రో విస్తరణపై కేంద్రం వివక్ష చూపుతోంది.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు!

హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జంట నగరాల ప్రజలు, మెట్రో కారిడార్ పరిధిలోని ప్రజలకు కీలక విషయాలను వెల్లడించారు. విశ్వ నగరంగా…

తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో మరో 3 రోజులు వర్షాలే.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో మరో 3 రోజులు వర్షాలే.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్!

తెలుగు రాష్ట్రాలకు మరోసారి వాతావరణ శాఖ వర్ష సూచనలు జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయని.. వీటి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఉష్ణోగ్రతల్లో…