సామాన్యులకు గుడ్‌న్యూస్‌.. ఈ పాల ధరలు తగ్గింపు.. ఎంతో తెలుసా?
బిజినెస్ వార్తలు

సామాన్యులకు గుడ్‌న్యూస్‌.. ఈ పాల ధరలు తగ్గింపు.. ఎంతో తెలుసా?

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు తర్వాత చాలా వస్తువులు చౌకగా మారనున్నాయి. తమ కంపెనీకి సంబంధించిన పాల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ తగ్గింపు ధరలు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తున్నట్లు సదరు కంపెనీ ప్రకటించింది.. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు తర్వాత చాలా వస్తువులు…

ఆరోగ్యానికి పంచ సూత్రం.. ఈ 5 చెట్లు మీ పెరట్లో ఉంటే ఇక నో వర్రీ..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఆరోగ్యానికి పంచ సూత్రం.. ఈ 5 చెట్లు మీ పెరట్లో ఉంటే ఇక నో వర్రీ..

ప్రస్తుత ఫాస్ట్‌లైఫ్‌, మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారు. కానీ దేశంలో కరోనా చేసిన కల్లోలం తర్వాత చాలా మంది ఆరోగ్యంపై దృష్టిపెట్టారు. రోజూ జిమ్‌కు వెళ్లడం, వ్యాయామం చేయడం, మంచి ఆహారాన్ని తీసుకోవడం వంటి అలవాట్లను అలవర్చుకుంటున్నారు.ముఖ్యంగా ఆరోగ్య ప్రయోజనాలు పెంచే…

మూసీలో బట్టలు లేకుండా మహిళ డెడ్‌ బాడీ.. అంతు చిక్కని మిస్టరీగా మర్డర్ కేసు!
తెలంగాణ వార్తలు

మూసీలో బట్టలు లేకుండా మహిళ డెడ్‌ బాడీ.. అంతు చిక్కని మిస్టరీగా మర్డర్ కేసు!

రాజేంద్రనగర్ కిస్మత్ పూర్‌లో మహిళ డెడ్ బాడీ కలకలం. గుర్తు తెలియని మహిళలను హత్య చేసిన దుండగులు. ఆత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు అనుమానం. మృత దేహంపై బట్టలు లేకపోవడంతో రేప్ అండ్ మర్డర్‌గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు, క్లూస్…

లిమిట్స్ దాటొద్దు.. అర్థమైందా.. ఇమాన్యుయేల్ పై హరీష్ ఫైర్.. నామినేషన్స్ లో రచ్చ రచ్చ..
వార్తలు సినిమా సినిమా వార్తలు

లిమిట్స్ దాటొద్దు.. అర్థమైందా.. ఇమాన్యుయేల్ పై హరీష్ ఫైర్.. నామినేషన్స్ లో రచ్చ రచ్చ..

బిగ్‏బాస్ సీజన్ 9 రెండో వారం నామినేషన్స్ హీటెక్కిస్తున్నాయి. ముఖ్యంగా మాస్క్ మ్యా్న్స్ హరీష్ వర్సెస్ హౌస్మేట్స్ అన్నట్లుగా సాగుతున్నాయి. తాజాగా విడుదలైన ప్రోమోలో సుమన్ శెట్టి తన కామెడీతో నవ్వులు పూయించాడు. ఇక హరీష్, ఇమాన్యుయేల్ అరుచుకుంటూ ఒకరి పైకి మరొకరు వెళ్లారు. బిగ్‏బాస్ సీజన్ 9…

ఏపీలోని ఈ జిల్లాలకు 3 రోజులు భారీ రెయిన్ అలెర్ట్.. మళ్లీ బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఏపీలోని ఈ జిల్లాలకు 3 రోజులు భారీ రెయిన్ అలెర్ట్.. మళ్లీ బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ

తెలుగు రాష్ట్రాల్లో కొన్నిరోజులుగా కామ్‌గా ఉన్న వరుణుడు మళ్లీ విరుచుకుపడుతున్నాడు. పలు జిల్లాల్లో మళ్లీ కుండపోత మొదలైంది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరి వచ్చే ౩ రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో వర్షపాతం ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. దక్షిణ అంతర కర్ణాటక…

ఫ్యాటీ లివర్‌‌కు పవర్‌ఫుల్ ఛూమంత్రం.. ఇలా చేస్తే కాలేయానికి పట్టిన మురికంతా మటాషే..
Lifestyle లైఫ్ స్టైల్

ఫ్యాటీ లివర్‌‌కు పవర్‌ఫుల్ ఛూమంత్రం.. ఇలా చేస్తే కాలేయానికి పట్టిన మురికంతా మటాషే..

శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కాలేయం (లివర్) ఒకటి.. ఆరోగ్యకరమైన శరీరానికి కాలేయం ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో, చెడు ఆహారపు అలవాట్లు - ఒత్తిడి కారణంగా.. చాలా మంది కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. కొవ్వు కాలేయం కారణంగా కాలేయంపై కొవ్వు పేరుకుపోతుంది. సకాలంలో…

నన్ను గుర్తుపెట్టుకోండి.. మర్చిపోవద్దు.. అనుష్క బాటలోనే మరో హీరోయిన్.. సంచలన నిర్ణయం..
వార్తలు సినిమా సినిమా వార్తలు

నన్ను గుర్తుపెట్టుకోండి.. మర్చిపోవద్దు.. అనుష్క బాటలోనే మరో హీరోయిన్.. సంచలన నిర్ణయం..

ఇటీవలే ఘాటి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది అనుష్క శెట్టి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ అనుకున్నంతగా జనాలను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే తాజాగా తాను సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్లు ట్వీట్ చేసింది. ఇప్పుడు మరో హీరోయిన్ సైతం షాకింగ్ డెసిషన్ తీసుకుంది. అనుష్క…

క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం.. పోలీసు అదుపులో మాజీ కార్పొరేటర్..!
తెలంగాణ వార్తలు

క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం.. పోలీసు అదుపులో మాజీ కార్పొరేటర్..!

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే మూడింతలు లాభాలు వస్తాయని నమ్మబలికి ప్రజలను మోసం చేసిన ముఠా పై పోలీసులు నిఘా పెట్టారు.. గత కొన్ని రోజులుగా ఈ అక్రమ దందా కొనసాగింది. కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఇప్పుడు.. ఇప్పుడే బాధితులు బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో కేసు…

ఉపాధి హామీ పథకంలో కొత్త రూల్స్‌..! అక్టోబర్‌ 1 నుంచి ఒకరి కార్డ్‌పై మరొకరు పనికి వస్తే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఉపాధి హామీ పథకంలో కొత్త రూల్స్‌..! అక్టోబర్‌ 1 నుంచి ఒకరి కార్డ్‌పై మరొకరు పనికి వస్తే..

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై ఉపాధి కూలీలు ఈకేవైసీ ద్వారా ఆధార్‌తో అనుసంధానం చేయబడతారు. ఒకరి బదులు మరొకరు పనిచేయడం నిరోధించబడుతుంది. అక్టోబర్ 1 నుండి ప్రయోగాత్మకంగా ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో అమలు చేయనున్నారు. పల్లెల్లో చాలా…

6072 గంటల్లో రూ.34,050 పెరిగిన బంగారం ధర.. దీపావళికి ఎంత ఉంటుందో తెలుసా..?
బిజినెస్ వార్తలు

6072 గంటల్లో రూ.34,050 పెరిగిన బంగారం ధర.. దీపావళికి ఎంత ఉంటుందో తెలుసా..?

దేశంలో బంగారం ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాదిలో బంగారం ధరలు రూ.34 వేలకు పైగా పెరిగాయి. ఈ దీపావళి నాటికి బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు పెరగడానికి కారణాలు ఏంటీ..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.. బంగారం…