ఉన్నట్లుండి తీవ్రమైన తలనొప్పి వస్తుందా? జాగ్రత్త.. ఇది కారణం కావచ్చు
లైఫ్ స్టైల్ వార్తలు

ఉన్నట్లుండి తీవ్రమైన తలనొప్పి వస్తుందా? జాగ్రత్త.. ఇది కారణం కావచ్చు

తలనొప్పి తీవ్రమైన మెదడు రుగ్మతకు సంకేతం కావచ్చు. సాధారణంగా ఇటువంటి లక్షణాలు అకస్మాత్తుగా కనిపిస్తాయి. దీనివల్ల వ్యక్తిలో ఆందోళన, గందరగోళం, భయం కలుగుతాయి. అయితే ఇలా వచ్చే అన్ని తలనొప్పులు మెదడు వ్యాధిని సూచించవు. అలాగని వాటిని విస్మరించడం కూడా అంత మంచిది కాదు. దీన్ని లక్షణాలు.. ఆందోళన…

రేషన్‌ కార్డుదారులకు బిగ్‌ అలర్ట్‌.. ఈ పని చేయకపోతే రేషన్‌ కట్‌!
బిజినెస్ వార్తలు

రేషన్‌ కార్డుదారులకు బిగ్‌ అలర్ట్‌.. ఈ పని చేయకపోతే రేషన్‌ కట్‌!

రేషన్‌ కార్డుదారులకు బిగ్‌ అలర్ట్‌. రేషన్‌ విషయంలో కేంద్రం కీలక చర్యలు చేపడుతోంది. బోగస్‌ కార్డులను ఏరివేతలో భాగంగా కఠిన నియమాలను అమలు చేస్తోంది. మీకు రేషన్‌ కార్డు ఉన్నట్లయితే ముందుగా ఈ పని చేయడం అత్యంత ముఖ్యమైన పని అని గుర్తించుకోండి. లేకుంటే రేషన్‌ కార్డు రద్దు…

ఆ మూవీపై వెంకటేష్ షాకింగ్ నిర్ణయం.. రీమేక్ నుంచి తప్పుకున్నారా..?
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఆ మూవీపై వెంకటేష్ షాకింగ్ నిర్ణయం.. రీమేక్ నుంచి తప్పుకున్నారా..?

‘దృశ్యం’ సిరీస్‌తో టాలీవుడ్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసిన విక్టరీ వెంకటేష్… ఇప్పుడు ‘దృశ్యం 3’ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. మొదటి రెండు భాగాల్లో రాంబాబుగా మెప్పించిన వెంకీ, మూడో భాగం తెలుగు రీమేక్ నుంచి తప్పుకున్నారన్న ప్రచారం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా…

ప్రజలకు ఇది కదా కావాల్సింది.. కొత్తగా 2.88 లక్షల ఇళ్లు మంజూరు.. ఎవరు అర్హులంటే..?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ప్రజలకు ఇది కదా కావాల్సింది.. కొత్తగా 2.88 లక్షల ఇళ్లు మంజూరు.. ఎవరు అర్హులంటే..?

సొంతిల్లు.. అనేది సగటు మనిషి జీవితకాల కల. ఆ కలని నిజం చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయమం తీసుకుంది. పట్టణ పేదల తలరాతను మారుస్తూ, అద్దె ఇళ్ల కష్టాల నుండి విముక్తి కల్పించే లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన - అర్బన్ 2.0 ఇప్పుడు సరికొత్త వేగంతో దూసుకుపోతోంది.…

చెరకు రసం vs కొబ్బరి నీళ్లు.. ఎండాకాలంలో ఏది బెస్ట్?
లైఫ్ స్టైల్ వార్తలు

చెరకు రసం vs కొబ్బరి నీళ్లు.. ఎండాకాలంలో ఏది బెస్ట్?

వేసవి వేడిని తట్టుకోవడానికి, డీహైడ్రేషన్‌ను ఎదుర్కోవడానికి, వేడి నుండి రక్షించుకోవడానికి ఇవి రెండు మనకు ఎంతో ఆరోగ్యకరమైనవి. కానీ, ఆరోగ్యకరమైన శరీరాన్ని కాపాడుకోవడానికి ఈ రెండింటిలో ఏది మంచిదో మీకు తెలుసా? మీరు కూడా ఇదే గందరగోళంలో ఉన్నారా..? అయితే, మీ కోసమే ఈ సమాచారం. చెరుకు రసం,…

బంగారాన్ని మించి.. ప్రపంచాన్ని శాసించనున్న రెడ్ గోల్డ్ .. ఉత్పత్తిలో టాప్ దేశాలు ఇవే..
బిజినెస్ వార్తలు

బంగారాన్ని మించి.. ప్రపంచాన్ని శాసించనున్న రెడ్ గోల్డ్ .. ఉత్పత్తిలో టాప్ దేశాలు ఇవే..

మన వంటింట్లో పూజా సామాగ్రిగా కనిపించే రాగి.. నేడు ప్రపంచ దేశాల మధ్య రసవత్తరమైన పోటీకి కేంద్రబిందువైంది. కేవలం విద్యుత్ వైర్లకే పరిమితం కాకుండా.. ఆకాశంలో ఎగిరే ఫైటర్ జెట్ల నుండి, పర్యావరణానికి మేలు చేసే సోలార్, విండ్ పవర్ ప్లాంట్ల వరకు ప్రతిచోటా ఇప్పుడు రాగి అనివార్యంగా…

యాదాద్రి కొండ గుహలో దాగి ఉన్న రహస్యాలివే..! నరసింహస్వామి దివ్య స్వరూపాల గురించి తెలుసా..?
తెలంగాణ వార్తలు

యాదాద్రి కొండ గుహలో దాగి ఉన్న రహస్యాలివే..! నరసింహస్వామి దివ్య స్వరూపాల గురించి తెలుసా..?

యాదగిరిగుట్ట (యాదాద్రి) పంచ నరసింహ క్షేత్రంగా ప్రసిద్ధి. యాదర్శి మహర్షి తపస్సుతో ఆవిర్భవించిన ఐదు నరసింహ స్వరూపాల రహస్యాలను, వాటి దర్శన విధానాలను ఇక్కడ వివరిస్తున్నాం. రోగాలను నయం చేసే వైద్య నారాయణస్వామిగా యాదాద్రి మహిమ, గిరి ప్రదక్షిణం ద్వారా ఉగ్ర నరసింహస్వామి శక్తిని అనుభవించవచ్చనే విశేషాలు భక్తులకు…

కొడవ సంప్రదాయంలో విజయ్, రష్మిక వివాహం..! ఈ పెళ్లి స్పెషాలిటీ ఏంటంటే..!!
వార్తలు సినిమా

కొడవ సంప్రదాయంలో విజయ్, రష్మిక వివాహం..! ఈ పెళ్లి స్పెషాలిటీ ఏంటంటే..!!

టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరికొద్ది రోజుల్లో వివాహబంధంతో ఒక్కటికాబోతున్నారు. ఇన్నాళ్లు ప్రేమలో మునిగి తేలిన ఈ ఇద్దరూ ఇప్పుడు పెళ్లిపీటలెక్కనున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం ఈనెల 26 న ఉదయపూర్‌‌‌లో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు . స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక…

కొనసాగుతున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

కొనసాగుతున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే రెండు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో…

ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. తగ్గనున్న ఈ రైళ్ల ఛార్జీలు!
బిజినెస్ వార్తలు

ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. తగ్గనున్న ఈ రైళ్ల ఛార్జీలు!

భారత రైల్వే ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. రైళ్ల ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఛార్జీలు దేశమంతటా అనుకుంటే పొరపాటే. కేవలం పది రైళ్ల ఛార్జీలను మాత్రమే తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఛార్జీల తగ్గింపు ఏప్రిల్ నెల నుంచి అమల్లోకి రానున్నాయి.. రైలు ప్రయాణికులకు శుభవార్త. ధరలు…