ఇది కషాయం కాదు.. అమృతం.. 30 రోజులు తాగితే శరీరంలో జరిగే మార్పులివే..
లైఫ్ స్టైల్ వార్తలు

ఇది కషాయం కాదు.. అమృతం.. 30 రోజులు తాగితే శరీరంలో జరిగే మార్పులివే..

మెంతుల నీరు ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. రాత్రంతా నానబెట్టిన మెంతుల నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా.. షుగర్ నియంత్రణ, బరువు తగ్గడం, కొలెస్ట్రాల్ తగ్గడం, గుండె ఆరోగ్యం మెరుగుపడటంలో అద్భుతంగా సహాయపడుతుందని.. ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మెంతులు భారతీయ వంటశాలలలో ఒక…

6 సంవత్సరాలు చైనాలో ఉన్నా.. బొద్దింకలు, తేలు తింటాను.. టాలీవుడ్ హీరోయిన్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

6 సంవత్సరాలు చైనాలో ఉన్నా.. బొద్దింకలు, తేలు తింటాను.. టాలీవుడ్ హీరోయిన్..

ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు రాణిస్తున్నారు. వరుస అవకాశాలు అందుకుంటూ తమ నటనతోపాటు గ్లామరస్ పాత్రలలోనూ మెప్పిస్తున్నారు. అయితే కథానాయికలుగా సినీరంగంలోకి అడుగుపెట్టకముందు వివిధ రంగాల్లో తమదైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ డాక్టర్ అని మీకు తెలుసా.? ఓ ఇంటర్వ్యూలో తన చదువు…

ఇంటిపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవాలా..? జూన్ 1 నుంచి కేంద్రం కొత్త రూల్స్..
బిజినెస్ వార్తలు

ఇంటిపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవాలా..? జూన్ 1 నుంచి కేంద్రం కొత్త రూల్స్..

ఇంటిపై సోలార్ పవర్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే. జూన్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు రానున్నాయి. దీంతో వీటి ధరలు పెరగనున్నాయి. కానీ కేంద్రం ఇచ్చే సబ్సిడీల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కరెంట్ బిల్లు తగ్గించుకునేందుకు ఇటీవల ఇంటిపై…

1997 సమయంలో హైటెక్ సిటీలో గజం భూమి ధర ఎంతో తెలుసా..?
తెలంగాణ వార్తలు

1997 సమయంలో హైటెక్ సిటీలో గజం భూమి ధర ఎంతో తెలుసా..?

ఒకప్పుడు హైదరాబాద్‌లో మధ్యతరగతి కుటుంబాలు సులభంగా స్థలం కొనగలిగేవి. కానీ ఇప్పుడు నగరంలో చిన్న ప్లాట్ కొనాలన్నా కోట్లు అవసరమయ్యే పరిస్థితి. గత 25–30 ఏళ్లలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఊహించని స్థాయిలో మారిపోయింది. ఒకప్పుడు గజం రూ.1800 మాత్రమే ఉన్న హైటెక్ సిటీ ప్రాంతం.. ఇప్పుడు…

నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి.. రాబోయే మూడ్రోజుల్లో.. వాతావరణశాఖ కీలక అప్డేట్.
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి.. రాబోయే మూడ్రోజుల్లో.. వాతావరణశాఖ కీలక అప్డేట్.

ఏపీ ప్రజలకు అలర్ట్. వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. గత కొద్ది రోజులుగా ఎండ తీవ్రత కొనసాగుతుండగా.. ఇప్పుడు వర్షాలతో కాస్త ఉపశమనం లభించింది. అటు నైరుతి రుతుపవనాలపై కూడా కీలక ప్రకటన చేశారు. రానున్న రోజుల్లో మరింతగా విస్తరించనున్నాయి. దక్షిణ బీహార్ నుండి ఉత్తర కోస్తా…

కాంతార సినిమాలో దైవాన్ని వెక్కించిన రణవీర్ సింగ్.. చాముండేశ్వరి ఆలయం మెట్లు ఎక్కించిన కోర్టు..
వార్తలు సినిమా

కాంతార సినిమాలో దైవాన్ని వెక్కించిన రణవీర్ సింగ్.. చాముండేశ్వరి ఆలయం మెట్లు ఎక్కించిన కోర్టు..

బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ మైసూర్ చాముండేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొన్నాళ్ల క్రితం ఓ అవార్డు వేడుకలో కాంతార చిత్రంలోని పంజుర్లి దైవం హావభావాలను ప్రదర్శిస్తూ వెక్కించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. కర్ణాటక హైకోర్ట్ ఆదేశాల నేపథ్యంలో ఇప్పటికే పశ్చాతాపం వ్యక్తం చేసిన ఆయన.. తాజాగా…

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై కేంద్రం కొత్త రూల్స్.. మరోసారి నిబంధనల్లో మార్పులు..
బిజినెస్ వార్తలు

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై కేంద్రం కొత్త రూల్స్.. మరోసారి నిబంధనల్లో మార్పులు..

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీఎన్‌జీ, ఎల్పీజీ మధ్య నెలకొన్న అవాంతరాలను తొలగించేందుకు పలు నిబంధనలను మార్చింది. ఇక నుంచి సులువుగా పీఎన్‌జీ నుంచి ఎల్పీజీ కనెక్షన్లకు వినియోగదారులు మారవచ్చు. ఈ మేరకు రూల్స్‌ను నోటిఫై చేసింది. ఎల్పీజీ, పీఎన్‌జీ…

డీజిల్ ధరల ఎఫెక్ట్.. ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు..? టీజీఎస్‌ఆర్టీసీ క్లారిటీ ఇదిగో..
తెలంగాణ వార్తలు

డీజిల్ ధరల ఎఫెక్ట్.. ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు..? టీజీఎస్‌ఆర్టీసీ క్లారిటీ ఇదిగో..

డీజిల్ ధరలు పెరగడంతో టీజీఎస్‌ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. డీజిల్ ధరలు పెరగడం వల్ల ఆర్టీసీపై అదనపు భారం పడుతుంది. దీని వల్ల బస్సు టికెట్ ధరలును పెంచనున్నారనే ప్రచారం సాగుతోంది. దీనిపై ఎట్టకేలకు ఆర్టీసీ వర్గాలు స్పందించాయి. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి.…

ఎండలు, వానలు.. ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఎండలు, వానలు.. ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?

ఆంధ్రప్రదేశ్‌లో మండిపోతున్న ఎండల మధ్య ప్రజలకు కాస్త ఊరటనిచ్చే వార్త వచ్చింది. రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, ఈదురుగాలులు వీచే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తుండటంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ…

చల్లని కబురు.. మరో 2 రోజుల్లో కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ
తెలంగాణ వార్తలు

చల్లని కబురు.. మరో 2 రోజుల్లో కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ

రాష్ట్రంలో ఎండ ప్రచండంగా ఉంది. భానుడు నిప్పులకుంపటిని తలపిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయికి చేరాయి. తెలంగాణలో ఆదివారం 21 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. కుమ్రం భీం…