ప్రపంచంలోనే అతిపెద్ద LNG ప్లాంట్‌లో భారీ పేలుడు.. 18 మంది గల్లంతు!
బిజినెస్ వార్తలు

ప్రపంచంలోనే అతిపెద్ద LNG ప్లాంట్‌లో భారీ పేలుడు.. 18 మంది గల్లంతు!

ఖతార్‌లోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో ఉన్న బర్జాన్ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో కనీసం 54 మంది గాయపడగా, మరో 18 మంది గల్లంతైనట్లు ఖతార్ అధికారులు వెల్లడించారు. దేశంలోని కీలక ఇంధన మౌలిక…

సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఈ 5 సూత్రాలు పాటించాల్సిందే
లైఫ్ స్టైల్ వార్తలు

సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఈ 5 సూత్రాలు పాటించాల్సిందే

ప్రజంట్ రెయినీ సీజన్ స్టార్ట్ అయింది. దీంతో సీజనల్ వ్యాధులు తీవ్రం అయ్యాయి. జనాలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో జాగ్రత్తులు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందులో ప్రధానమైనవి 5. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం .. .. .. .. వాతావరణంలో మార్పులు వచ్చాయంటే చాలు.. చాలామంది…

హెవీ రెయిన్ అలర్ట్.. త్వరగా ఇంటికి వెళ్లండి.. పోలీసుల కీలక సూచనలు..!
తెలంగాణ వార్తలు

హెవీ రెయిన్ అలర్ట్.. త్వరగా ఇంటికి వెళ్లండి.. పోలీసుల కీలక సూచనలు..!

హైదరాబాద్ మహానగరంలో ఈరోజు సోమవారం (జూన్ 22) సాయంత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలు, అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఐటీ కంపెనీలు, విద్యాసంస్థలు,…

కోస్తా జిల్లాలపై కన్నేసిన కంత్రీ గ్యాంగ్.. సర్కార్ ఎక్స్‌ప్రెస్ కేసులో షాకింగ్ ట్విస్ట్!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

కోస్తా జిల్లాలపై కన్నేసిన కంత్రీ గ్యాంగ్.. సర్కార్ ఎక్స్‌ప్రెస్ కేసులో షాకింగ్ ట్విస్ట్!

బాపట్ల జిల్లాలో సంచలనం సృష్టించిన సర్కార్ ఎక్స్‌ప్రెస్ చోరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. జూన్ 15వ తేదీ అర్ధరాత్రి సమయంలో అప్పికట్ల సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఒక నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, చోరీకి పాల్పడిన ముఠా బయటపెట్టిన షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.…

అతి తక్కువ వడ్డీకే హెమ్ లోన్స్ ఇచ్చే బ్యాంకులు ఇవే.. అప్లై చేసే ముందు ఇవి తెలుసుకోండి..
బిజినెస్ వార్తలు

అతి తక్కువ వడ్డీకే హెమ్ లోన్స్ ఇచ్చే బ్యాంకులు ఇవే.. అప్లై చేసే ముందు ఇవి తెలుసుకోండి..

సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి జీవిత కల. కానీ ఇప్పుడున్న కాలంలో ఇల్లు కట్టాలంటే లక్షలు కావాల్సిందే. దీంతో చాలా మంది హోమ్ లోన్స్ తీసుకుని ఆ కలను నిజం చేసుకుంటున్నారు. అయితే హోమ్ లోన్ తీసుకునే ముందు ఏ బ్యాంకులో వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయో…

కూతురు క్లింకార ఫేస్ రివీల్ చేసిన రామ్ చరణ్.. ఎంత ముద్దుగా ఉందో..
వార్తలు సినిమా

కూతురు క్లింకార ఫేస్ రివీల్ చేసిన రామ్ చరణ్.. ఎంత ముద్దుగా ఉందో..

రామ్ చరణ్, ఉపాసన గారాల పట్టి క్లింకార కొణిదెల పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా తమ ముద్దుల కూతురు ఫేస్ రివీల్ చేశారు చెర్రీ దంపతులు. ప్రస్తుతం క్లింకార ఫోటో నెట్టింట వైరలవుతుండగా.. మెగా ప్రిన్సెస్ ఎంత ముద్దుగా ఉందో అంటూ మురిసిపోతున్నారు మెగా ఫ్యాన్స్. మెగా…

భూమి కొలతలు: అంగుళం నుండి హెక్టార్ వరకు పూర్తి వివరాలు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

భూమి కొలతలు: అంగుళం నుండి హెక్టార్ వరకు పూర్తి వివరాలు

భూమి కొలతలను అర్థం చేసుకోవడం ఆస్తి కొనుగోలుకు చాలా అవసరం. ఈ గైడ్ అంగుళం, అడుగు, గజం, గుంట, సెంట్, ఎకరం, హెక్టార్ వంటి ప్రాథమిక యూనిట్లను.. వాటి మధ్య మార్పిడులను వివరిస్తుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన ఈ సమాచారంతో మీ భూమి వైశాల్యాన్ని సరిగ్గా లెక్కించండి.…

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మళ్ళీ కలకలం.. ఫైర్ బాల్ ఒక్కసారిగా ఎగసిపడటంతో భయం భయం..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మళ్ళీ కలకలం.. ఫైర్ బాల్ ఒక్కసారిగా ఎగసిపడటంతో భయం భయం..

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో మరోసారి ప్రమాద భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నెల 8న జరిగిన ఘోర ప్రమాదంలో 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన నుంచి ఇంకా కోలుకోకముందే, తాజాగా ఎస్‌ఎమ్‌ఎస్-1 యూనిట్‌లో ల్యాడిల్ నుంచి ఫైర్‌బాల్ ఎగసిపడటంతో కలకలం రేగింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.…

పన్నీర్ కొంటున్నారా..? ఒక్కసారి ఆలోచించండి.. అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు!
తెలంగాణ వార్తలు

పన్నీర్ కొంటున్నారా..? ఒక్కసారి ఆలోచించండి.. అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు!

హైదరాబాద్‌ మహానగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో పనీర్ వ్యాపారంలో జరుగుతున్న భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు కల్తీ నూనెలు, పాలు, మసాలా దినుసులు, స్వీట్లపై దృష్టి సారించిన అధికారులు తాజాగా పనీర్ పేరుతో వినియోగదారులను మోసం చేస్తున్న ముఠాలపై ప్రత్యేకంగా దాడులు నిర్వహించారు.…

అన్నదాతలకు శుభవార్త.. సుఖీభవ నిధుల విడుదల.. రైతుల ఖాతాల్లో రూ.3,125 కోట్ల జమ!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అన్నదాతలకు శుభవార్త.. సుఖీభవ నిధుల విడుదల.. రైతుల ఖాతాల్లో రూ.3,125 కోట్ల జమ!

ఆంధ్రప్రదేశ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత ఆర్థిక సాయాన్ని శనివారం (జూన్ 20) విడుదల చేయనుంది. రైతుల పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చే లక్ష్యంతో అమలు చేస్తున్న…