పన్నీర్ కొంటున్నారా..? ఒక్కసారి ఆలోచించండి.. అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు!
తెలంగాణ వార్తలు

పన్నీర్ కొంటున్నారా..? ఒక్కసారి ఆలోచించండి.. అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు!

హైదరాబాద్‌ మహానగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో పనీర్ వ్యాపారంలో జరుగుతున్న భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు కల్తీ నూనెలు, పాలు, మసాలా దినుసులు, స్వీట్లపై దృష్టి సారించిన అధికారులు తాజాగా పనీర్ పేరుతో వినియోగదారులను మోసం చేస్తున్న ముఠాలపై ప్రత్యేకంగా దాడులు నిర్వహించారు.…

అన్నదాతలకు శుభవార్త.. సుఖీభవ నిధుల విడుదల.. రైతుల ఖాతాల్లో రూ.3,125 కోట్ల జమ!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అన్నదాతలకు శుభవార్త.. సుఖీభవ నిధుల విడుదల.. రైతుల ఖాతాల్లో రూ.3,125 కోట్ల జమ!

ఆంధ్రప్రదేశ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత ఆర్థిక సాయాన్ని శనివారం (జూన్ 20) విడుదల చేయనుంది. రైతుల పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చే లక్ష్యంతో అమలు చేస్తున్న…

త్వరలో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..! ఫుల్ క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
బిజినెస్ వార్తలు

త్వరలో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..! ఫుల్ క్లారిటీ ఇచ్చిన కేంద్రం..

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్రం స్పందించింది. ముడి చమురు ధరలు యద్ద సమయంలో బ్యారెల్‌కు 120 డాలర్లకుపైగా చేరుకున్నాయి. కానీ ఉద్రిక్తలు తగ్గిన తర్వాత 100 డాలర్లకు దిగొచ్చాయి. త్వరలో 80 డాలర్ల వరకు చేసుకోవచ్చనే అంచనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇంధన ధరలు తగ్గుతాయా..? పెట్రోల్,…

డిజిటల్ గవర్నెన్స్‌కు తెలంగాణ సర్కార్ శ్రీకారం.. ట్యాబ్‌లతోనే మంత్రివర్గ సమావేశాలు!
తెలంగాణ వార్తలు

డిజిటల్ గవర్నెన్స్‌కు తెలంగాణ సర్కార్ శ్రీకారం.. ట్యాబ్‌లతోనే మంత్రివర్గ సమావేశాలు!

తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పాలన వైపు మరో కీలక అడుగు వేసింది. రాష్ట్ర మంత్రి వర్గ సమావేశాలను పూర్తిగా పేపర్‌లెస్ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రుల ప్రత్యేక సమావేశంలో తెలంగాణ డిజిటల్ కేబినెట్ అమలుకు అధికారికంగా ఆమోదం లభించింది.…

AI ఉద్యోగాల బూమ్.. కోడింగ్ రాకపోయినా రూ.33 లక్షల ప్యాకేజీలు సాధ్యమే!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

AI ఉద్యోగాల బూమ్.. కోడింగ్ రాకపోయినా రూ.33 లక్షల ప్యాకేజీలు సాధ్యమే!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగం ఇప్పుడు కేవలం కోడింగ్ తెలిసిన ఇంజనీర్లకే పరిమితం కాదు. స్కేలర్ తాజా నివేదిక ప్రకారం, AI ఉద్యోగాల్లో 50 శాతానికి పైగా నాన్-టెక్ రంగాలకు చెందినవే. AI నైపుణ్యాలు కలిగిన ఫ్రెషర్లు 147% వరకు, అనుభవజ్ఞులు 155% వరకు జీతాల పెరుగుదల పొందుతున్నారని…

13 రోజులు.. చిన్న క్లూ కూడా దొరకలే: పాప మిస్సైనప్పటి నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందంటే..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

13 రోజులు.. చిన్న క్లూ కూడా దొరకలే: పాప మిస్సైనప్పటి నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందంటే..?

కాకినాడ జిల్లాలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు తీవ్ర సంచలనం రేపింది. జూన్ 6న పామాయిల్ తోటలో తప్పిపోయిన జ్ఞానేశ్వరి కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. పెంపుడు కుక్క మృతి, తండ్రిని విచారించడం, కిడ్నాప్, జంతువుల దాడి వంటి పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.…

దేశవ్యాప్తంగా దగ్గు మందు అమ్మకాలపై కేంద్రం సంచలన నిర్ణయం.. కీలక ఆదేశాలు జారీ!
లైఫ్ స్టైల్ వార్తలు

దేశవ్యాప్తంగా దగ్గు మందు అమ్మకాలపై కేంద్రం సంచలన నిర్ణయం.. కీలక ఆదేశాలు జారీ!

దేశంలో నకిలీ, ప్రమాదకరమైన మందుల విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా చిన్న చిన్న గ్రామాల్లో కఫ్ సిరప్‌ల (దగ్గు మందు) అమ్మకాలపై ఇప్పటివరకు ఉన్న మినహాయింపులను పూర్తిగా రద్దు చేసింది. ఇకపై ఎంతటి చిన్న పల్లెటూరైనా…

హర్మూజ్‌పై కొత్త మెలిక పెట్టిన ఇరాన్.. టోల్ ఛార్జీలు లేవంటూనే..
బిజినెస్ వార్తలు

హర్మూజ్‌పై కొత్త మెలిక పెట్టిన ఇరాన్.. టోల్ ఛార్జీలు లేవంటూనే..

హర్మూజ్ జలసంధిలో ప్రయాణించే నౌకలపై ట్రాన్సిట్ టోల్ విధించబోమని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే నావిగేషన్, పర్యావరణ పరిరక్షణ, బీమా, సముద్రయాన సేవలకు సంబంధించిన ఛార్జీలు కొనసాగుతాయని వెల్లడించింది. అమెరికాతో ఒప్పందం కుదిరినా పూర్తి స్థాయిలో విశ్వాసం లేదని ఇరాన్ పేర్కొంది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన…

CM విజయ్‌ను కలిసిన నటుడు విశాల్.. బొకేకు బదులు ఏమిచ్చారో తెలుసా?
వార్తలు సినిమా సినిమా వార్తలు

CM విజయ్‌ను కలిసిన నటుడు విశాల్.. బొకేకు బదులు ఏమిచ్చారో తెలుసా?

ఇటీవలే ఎన్నిలకల్లో విజయం సాధించిన తమిళనాడు సీఎంగా బాధ్యలు చేపట్టిన టీవీకే చీఫ్, నటుడు విజయ్‌ను సినీ నటుడు విశాల్ కలిశాడు. ఈ సందర్భంగా ఆయనతో కాసేపు ముచ్చటించారు. తాను సీఎం విజయ్‌ను కలిసినట్టు నటుడు విశాత్ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లో…

సన్న వడ్ల రైతులకు సర్కార్ గుడ్‌న్యూస్.. వ్యవసాయ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
తెలంగాణ వార్తలు

సన్న వడ్ల రైతులకు సర్కార్ గుడ్‌న్యూస్.. వ్యవసాయ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో రైతులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు సాంకేతికత వినియోగాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం దిగుబడులపై వ్యవసాయ శాఖకు సంపూర్ణ అవగాహన ఉండాలని పేర్కొన్నారు.…