అబ్బ.. చెరుకు రసం తాగుతున్నారా..? ఓర్నాయనో ఈ విషయాలను తెలుసుకోండి..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

అబ్బ.. చెరుకు రసం తాగుతున్నారా..? ఓర్నాయనో ఈ విషయాలను తెలుసుకోండి..

వేసవి కాలం ప్రారంభమైంది. ఎండలు బాగా దంచి కొడుతున్నాయి. ఈ అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరం అలసిపోయి, డీహైడ్రేషన్ కు గురవుతుంది. దాహార్తిని తీర్చుకోవడానికి, శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి చాలా మంది పండ్ల రసాలు, ఐస్ క్రీమ్‌లు, నిమ్మకాయ సోడా, బాదం పాలు, ద్రాక్ష పండ్ల జ్యూసు వంటివి…

భద్రాచల సీతారాముల తలంబ్రాలు నేరుగా ఇంటికే..! ఎలా పొందాలో తెలుసా..?
తెలంగాణ వార్తలు

భద్రాచల సీతారాముల తలంబ్రాలు నేరుగా ఇంటికే..! ఎలా పొందాలో తెలుసా..?

శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహించే కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం అతి వైభవంగా జరుగుతాయి. ఈ సంవత్సరం ఈ ఉత్సవాలు మార్చి 19 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనుండగా, ముఖ్య ఘట్టమైన శ్రీ సీతారాముల వార్షిక కల్యాణం ఈ సంవత్సరం మార్చి…

తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిపోతున్న కోడిగుడ్డు ధర.. డజన్‌ ఎంతో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బిజినెస్ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిపోతున్న కోడిగుడ్డు ధర.. డజన్‌ ఎంతో తెలుసా?

యుద్ధం కారణంగా భారతదేశం నుండి గల్ఫ్ దేశాలకు గుడ్ల ఎగుమతులు ఆగిపోయాయి. ఫలితంగా ధరలు గణనీయంగా తగ్గాయి. జాతీయ గుడ్డు సమన్వయ కమిటీ (NECC) అందించిన డేటా ప్రకారం, గత కొన్ని వారాలలో తెలుగు రాష్ట్రాలతో సహా చాలా రాష్ట్రాల్లో గుడ్ల ధరల.. పశ్చిమాసియాలో యుద్ధం పరోక్ష ప్రభావం…

వర్షాలు వచ్చేశాయ్ బుల్లోడా.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

వర్షాలు వచ్చేశాయ్ బుల్లోడా.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. మార్చిలోనే ఎండలు ఇలా ఉంటే.. మున్ముందు మరింత మండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు వాతావరణ నిపుణులు.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో…

గ్యాస్ కొరత వేళ కేంద్రం మరో కఠిన నిర్ణయం.. సిలిండర్ తీసుకోవాలంటే అది తప్పనిసరి.. ఆదేశాలు వచ్చేశాయ్..
బిజినెస్ వార్తలు

గ్యాస్ కొరత వేళ కేంద్రం మరో కఠిన నిర్ణయం.. సిలిండర్ తీసుకోవాలంటే అది తప్పనిసరి.. ఆదేశాలు వచ్చేశాయ్..

కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై డెలివరీపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల వరుసగా కొత్త రూల్స్ తీసుకొస్తున్న కేంద్రం.. ఇప్పుడు మరో కఠిన నిబంధన అమల్లోకి తెచ్చింది. అదేంటంటే.. ఓటీపీని తప్పనిసరి చేసింది. ఈ నిబంధన వల్ల గ్యాస్ డెలివరీలో జాప్యం జరుగుతుంది. గ్యాస్ కొరత…

యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఎన్ని పోస్టులున్నాయంటే?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఎన్ని పోస్టులున్నాయంటే?

దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ సంస్థల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1358 పోస్టులను భర్తీ చేయనుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్…

తమిళ హీరోపై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్.. వీడియో ఇదిగో..
వార్తలు సినిమా సినిమా వార్తలు

తమిళ హీరోపై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్.. వీడియో ఇదిగో..

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇటీవల కొన్నాళ్లుగా వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. సినిమా ఈవెంట్స్, పలు కార్యక్రమాలలో ఆయన మాట్లాడే తీరు, భాషపై నెటిజన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో తమిళ్ స్టార్ హీరో ఏంజీఆర్ గురించి మాట్లాడుతూ రాజేంద్రప్రసాద్ చేసిన కామెంట్స్…

పదో తరగతి విద్యార్ధులకు ‘నిమిషం’ టెన్షన్ లేదు.. అరగంట ఆలస్యమైనా ఓకే!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పదో తరగతి విద్యార్ధులకు ‘నిమిషం’ టెన్షన్ లేదు.. అరగంట ఆలస్యమైనా ఓకే!

రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 మార్చి16 నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,40,916 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు మొత్తం 3,415 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ఈసారి పదో తరగతి పరీక్షల నిర్వహణలో..…

గ్యాస్ బుకింగ్స్‌పై కేంద్రం మరో సంచలన నిర్ణయం.. దేశ ప్రజలందరికీ బ్యాడ్ న్యూస్
బిజినెస్ వార్తలు

గ్యాస్ బుకింగ్స్‌పై కేంద్రం మరో సంచలన నిర్ణయం.. దేశ ప్రజలందరికీ బ్యాడ్ న్యూస్

కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కొరత క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ బుకింగ్ వెయింట్ పీరియడ్‌లో మార్పులు చేసింది. 45 రోజులకు వెయిటింగ్ పీరియడ్‌ను పెంచింది. గతంలో ఇది 25 రోజులుగా ఉండగా.. ఇప్పుడు మరోసారి పెంచింది. ఈ మేరకు గురువారం కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి హర్దీప్…

నేను ఎవరినీ బాధపెట్టను.. నాకు అలాంటి జీవితం వద్దు.. త్రిష సంచలన కామెంట్స్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

నేను ఎవరినీ బాధపెట్టను.. నాకు అలాంటి జీవితం వద్దు.. త్రిష సంచలన కామెంట్స్..

ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రిష పేరు మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు విజయ్ దళపతి, సంగీత విడాకుల కేసులో త్రిష పేరు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఒక వీడియోలో ఆమె మాట్లాడుతూ విడాకులపై తనకు నమ్మకం లేదని…