వరల్డ్‌ గోల్డ్‌ క్యాపిటల్‌ అని ఏ నగరాన్ని అంటారో తెలుసా..? భూమిపై సగం బంగారం ఇక్కడి నుంచే!
బిజినెస్ వార్తలు

వరల్డ్‌ గోల్డ్‌ క్యాపిటల్‌ అని ఏ నగరాన్ని అంటారో తెలుసా..? భూమిపై సగం బంగారం ఇక్కడి నుంచే!

బంగారం ఎల్లప్పుడూ ప్రపంచంలోనే అత్యంత విలువైన లోహం. సామ్రాజ్యాలను నిర్మిస్తుంది. ఆర్థిక వ్యవస్థలను నిలబెడుతుంది. ఇక, మన భారతదేశంలో బంగారాన్ని కుటుంబ వారసత్వ సంపదలాగా భద్రపరుస్తారు. కానీ, ప్రపంచంలోనే బంగారు రాజధాని ఏదో మీకు తెలుసా? అంటే దాదాపుగా అందరూ కర్ణాటకలోని కోలార్ అనుకుంటారు.. కానీ, అది వాస్తవం…

పెళ్లి కొడుకు, పెళ్లి కూతురిగా విజయ్ రష్మిక.. ఫోటోస్ షేర్ చేసిన విరోష్ జంట.. ఎంత ముద్దుగా ఉన్నారో..
వార్తలు సినిమా సినిమా వార్తలు

పెళ్లి కొడుకు, పెళ్లి కూతురిగా విజయ్ రష్మిక.. ఫోటోస్ షేర్ చేసిన విరోష్ జంట.. ఎంత ముద్దుగా ఉన్నారో..

టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గత నెలలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఇదివరకే పెళ్లి, సంగీత్ ఫోటోస్ షేర్ చేసిన విరోష్ జంట.. ఇప్పుడు మరిన్ని అందమైన…

సిలిండర్లు అవసరం లేని ఏకైక గ్రామం?.. గ్యాస్ లేకుండా వంట ఎలా చేసుకుంటారో తెలిస్తే..
తెలంగాణ వార్తలు

సిలిండర్లు అవసరం లేని ఏకైక గ్రామం?.. గ్యాస్ లేకుండా వంట ఎలా చేసుకుంటారో తెలిస్తే..

దేశవ్యాప్తంగా LPG గ్యాస్ సరఫరాపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో, ఒక గ్రామం మాత్రం పూర్తిగా LPG లేకుండానే వంట చేస్తూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అది మరెక్కడో కాదు, తెలంగాణలోని కొండారెడ్డిపల్లి గ్రామం. ఈ గ్రామంలోని ప్రతి ఇంటిలో కూడా LPG గ్యాస్ సిలిండర్ లేకుండానే వంట…

అయ్యో దేవుడా .. కడుపు నింపాల్సిన పాలే ప్రాణం తీశాయి..? అసలు ఏం జరిగిందంటే?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అయ్యో దేవుడా .. కడుపు నింపాల్సిన పాలే ప్రాణం తీశాయి..? అసలు ఏం జరిగిందంటే?

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మరో విషాదం వెలుగు చూసింది. కల్తీ పాలు తాగిన మరో రెండున్నర సవంత్సరాల బాలుడు నగరంలోని రెయిన్‌బో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కల్తీపాల ఘటనలో గత నెల 19వ రెయిన్‌బో హాస్పిటల్‌లో చేరిన కృతిరాజ్ దాదాపు మూడు వారాల…

ఎన్ని సంవత్సరాలు రెంట్‌కి ఉంటే.. అద్దె ఇల్లు సొంతమవుతుంది.? ఎవ్వరికీ తెలియని నిజం
బిజినెస్ వార్తలు

ఎన్ని సంవత్సరాలు రెంట్‌కి ఉంటే.. అద్దె ఇల్లు సొంతమవుతుంది.? ఎవ్వరికీ తెలియని నిజం

అద్దెకున్న వ్యక్తులు 12 సంవత్సరాలకు పైగా అద్దె చెల్లిస్తే ఆస్తికి యజమానులుగా మారతారనేది ఒక అపోహ. అయితే, భారతీయ చట్టాల ప్రకారం, అద్దెదారుడు అద్దె చెల్లిస్తూనే ఉంటే శాశ్వత అద్దెదారుడిగా మారతారే తప్ప, ఆస్తి యాజమాని టైటిల్ డీడ్ ద్వారా మాత్రమే బదిలీ అవుతుంది. యజమాని ఆస్తి పన్ను…

హిస్టరీ మార్చిన ఐదుగురు తోపు ప్లేయర్లు.. లిస్ట్ చూస్తే ప్రత్యర్థులకు బైపాస్ సర్జరీనే భయ్యో..!
క్రీడలు వార్తలు

హిస్టరీ మార్చిన ఐదుగురు తోపు ప్లేయర్లు.. లిస్ట్ చూస్తే ప్రత్యర్థులకు బైపాస్ సర్జరీనే భయ్యో..!

టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయానికి ఒక్కరు కాదు, ఐదుగురు ఆటగాళ్లు కీలక పాత్ర పోషించారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శనతో భారత్‌ను టీ20 క్రికెట్‌లో అగ్రస్థానంలో నిలిపారు. ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ 2026 (ICC Men’s…

రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్‌ నిధుల విడుదలపై బిగ్‌ అప్‌డేట్.. అకౌంట్లోకి డబ్బులు ఆరోజే!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్‌ నిధుల విడుదలపై బిగ్‌ అప్‌డేట్.. అకౌంట్లోకి డబ్బులు ఆరోజే!

రైతులకు త్వరలోనే గుడ్‌న్యూస్ అందబోతేంది. మారో వారం రోజుల్లో రైతుల ఖాతాల్లోకి నిధులు జమ కానున్నాయి. అవును దేశంలో రైతున్నలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్రం ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన కింద అందిస్తున్న రూ.2000 నిధులు మార్చి రెండో వారంలోనే రైతుల ఖాతాల్లో జమ…

అలర్ట్.. ఆదివారం ఈ ప్రాంతంలో వర్షాలు.. తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

అలర్ట్.. ఆదివారం ఈ ప్రాంతంలో వర్షాలు.. తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ ఇదిగో..

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి.. మార్చి మొదటి వారంలోనే.. ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల నుంచి 38 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఉపరితల ఆవర్తనంతోపాటు.. ద్రోణి కొనసాగుతుందని.. వీటి ప్రభావంతో వాతావరణంలో మార్పులు…

మీరు పెట్టిన పెట్టుబడిని డబుల్‌ చేసే స్కీమ్‌ గురించి మీకు తెలుసా?
బిజినెస్ వార్తలు

మీరు పెట్టిన పెట్టుబడిని డబుల్‌ చేసే స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

ఈ పథకంలో ముందస్తు విత్‌డ్రాయల్ నిబంధనలు కూడా ఉన్నాయి. ఖాతాదారుడు మరణించినా లేదా కోర్టు ఉత్తర్వులు ఉన్నా ఎప్పుడైనా ఖాతాను మూసివేయవచ్చు. సాధారణ పరిస్థితుల్లో, 30 నెలల తర్వాత (రెండు సంవత్సరాల ఆరు నెలలు) ముందస్తు విత్‌డ్రాయల్ చేసుకోవచ్చు.. మీ డబ్బును సురక్షితంగా ఉంచుకోవడంతో పాటు, మంచి రాబడిని…

తూ ఇలాగే సాగిపోతే ఈ లోకమే నీదవ్వదా..?
వార్తలు సినిమా

తూ ఇలాగే సాగిపోతే ఈ లోకమే నీదవ్వదా..?

అక్కినేని నాగచైతన్య మరోసారి తన వినయంతో నెటిజన్ల మనసు గెలుచుకున్నాడు. ‘వృషకర్మ’ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో ఈ ప్రాజెక్ట్‌ను తానే అడిగి చేశానని.. చైతూ ఓపెన్‌గా చెప్పడం వైరల్ అవుతోంది. రెండు అగ్ర సినీ కుటుంబాల వారసత్వం ఉన్నప్పటికీ అహంకారం లేకుండా మాట్లాడిన అతని వ్యక్తిత్వంపై నెటిజన్లు ప్రశంసలు…