Recent Posts

సినిమా

బాలకృష్ణ కాళ్లు మొక్కిన స్టార్ హీరోయిన్.. మా బాలయ్య బంగారం అంటున్న నెటిజన్స్
వార్తలు సినిమా సినిమా వార్తలు

బాలకృష్ణ కాళ్లు మొక్కిన స్టార్ హీరోయిన్.. మా బాలయ్య బంగారం అంటున్న నెటిజన్స్

నందమూరి నటసింహం బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. 60 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో వెండితెరపై సందడి చేస్తున్నారు. మాస్ యాక్షన్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నారు. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో…

తెలంగాణ

కేటీఆర్‌పై కేసు నమోదు చేసిన హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు
తెలంగాణ వార్తలు

కేటీఆర్‌పై కేసు నమోదు చేసిన హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు

కేటీఆర్‌‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలపై సైబర్ క్రైమ్ పోలీసులకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యల…

ఆంధ్రప్రదేశ్

సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం.. రాజధానిలో గ్రీనరీ ప్రాజెక్ట్‌లకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం.. రాజధానిలో గ్రీనరీ ప్రాజెక్ట్‌లకు ఆమోదం

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్‌డీఏ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 1600కోట్ల పనులకు సీఆర్‌డీఏ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గ్రీన్ అండ్ బ్లూ సిటీ నిర్మాణంపై నిపుణులతో మాట్లాడినట్లు మంత్రి…

Read More
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.. పిడుగులు పడేచాన్స్! వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.. పిడుగులు పడేచాన్స్! వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో శనివారం (జూన్‌ 14) రాష్ట్రవ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణంతో పాటుగా కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి…

Read More
ఆసుపత్రిలోని హాస్టల్‌పై కూలిన విమానం.. 20 మంది మెడికోలు మృతి..?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఆసుపత్రిలోని హాస్టల్‌పై కూలిన విమానం.. 20 మంది మెడికోలు మృతి..?

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో చాలా మంది మరణించారు.. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

అమెరికాలో తెలుగువాడి అరెస్ట్.. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న బాగోతాలు..!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

అమెరికాలో తెలుగువాడి అరెస్ట్.. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న బాగోతాలు..!

అమెరికా చట్టాల మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడితే రాజీలతో ప్రమేయం లేకుండా సదరు నిందితులపై చట్ట ప్రకారం కోర్టుల ద్వారా విచారణ చేపట్టి శిక్ష విధిస్తారు. పెద్దమనిషిగా చెలామణి అయ్యాడు. తెలుగు వారికి అండగా నిలిచానన్నాడు. అంతా తానై ఉంటానంటూ భరోసా ఇచ్చాడు. ఇదంతా నిజమేనని నమ్మారు తెలుగువారు.…

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి భారీ నుంచి అతి భారీ వర్ష సూచన.!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి భారీ నుంచి అతి భారీ వర్ష సూచన.!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను వర్షాలు వీడటం లేదు. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో భారీగావర్షాలు కురుస్తునే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో బాంబు లాంటి వార్తను చెప్పింది వాతావరణ శాఖ. ఓ వాయుగుండం ఇలా తీరం దాటిందో లేదో..…

మార్కెట్లోకి కొత్త డిజైర్‌ వచ్చేస్తోందోచ్‌.. అధునాతన ఫీచర్లతో
బిజినెస్ వార్తలు

మార్కెట్లోకి కొత్త డిజైర్‌ వచ్చేస్తోందోచ్‌.. అధునాతన ఫీచర్లతో

ప్రుఖ ఆటోమొబైల్‌ సంస్థ మారుతి సుజుకీ కొత్త కారును లాంచ్‌ చేసేందుకు సిద్దమవుతోంది. మారుతిలో విజయవంతమైన స్విఫ్ట్‌ డిజైర్‌ నుంచి కొత్త వేరియంట్‌ను త్వరలోనే మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకీ ఈ కారులో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ఎలాంటి ప్రత్యేకతలతో ఈ కారు లాంచ్‌ కానుంది లాంటి…

మరోసారి కొండా సురేఖ వివాదంపై స్పందించిన సమంత.. వారి సపోర్ట్ లేకుండా ఉంటే..
వార్తలు సినిమా

మరోసారి కొండా సురేఖ వివాదంపై స్పందించిన సమంత.. వారి సపోర్ట్ లేకుండా ఉంటే..

తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఇటీవల సమంత, నాగచైతన్య విడాకుల గురించి చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆమె మాటలను తప్పుబడుతూ మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, రామ్ చరమ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాజమౌళి వంటి స్టార్స్ సీరియస్ అయ్యారు. మరోవైపు…

కేసీఆర్ సంకల్పానికి పదేళ్లు.. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి
తెలంగాణ వార్తలు

కేసీఆర్ సంకల్పానికి పదేళ్లు.. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి

గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ వందల కోట్లతో యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి.. యాదాద్రిగా మార్చేసింది. తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధికెక్కిన ఈ పుణ్యక్షేత్రానికి భక్తుల తాకిడి కూడా పెరిగింది. అద్భుత కళాఖండంగా రూపుదిద్దుకున్న ఆలయాన్ని వీక్షించేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చివెళ్తున్నారు. పాంచ నారసింహుడు వెలసిన యాదగిరిగుట్ట స్వయంభూ…

సిద్ధిపేటలో కుంకుమ పువ్వు సాగు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు
తెలంగాణ వార్తలు

సిద్ధిపేటలో కుంకుమ పువ్వు సాగు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు

సాధారణంగా కుంకుమ పువ్వు అనగానే కేవలం కశ్మీర్ వంటి అత్యంత శీతల వాతావరణం ఉండే ప్రదేశాల్లో పండే పంట అని మనందరికీ తెలిసిందే. అయితే ఈ పంటను తెలంగాణలోని సిద్ధిపేటలో పండిస్తున్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ, కృత్రిమ వాతావరణాన్ని సృష్టించి అద్భుతం సృష్టించారు. ఇంతకీ తెలంగాణలో కుంకుమ పువ్వు…

కలల రాజధాని నిర్మాణానికి వేగంగా అడుగులు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

కలల రాజధాని నిర్మాణానికి వేగంగా అడుగులు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

A అంటే అమరావతి.. P అంటే పోలవరం అంటున్న ఏపీ ప్రభుత్వం.. ఐదేళ్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా అమరావతి పనులపై తాజాగా క్లారిటీ ఇచ్చారు మంత్రి నారాయణ. కలల రాజధానికి ఇంకెంత దూరం అని ఎదురుచూస్తున్న వారికి ఇప్పుడిప్పుడే క్లారిటీ…

డయేరియా విలయ తాండవం.. ఐదుగురు మృతి
ఆంధ్రప్రదేశ్ వార్తలు

డయేరియా విలయ తాండవం.. ఐదుగురు మృతి

విజయనగరంలో జిల్లాలో డయేరియా భయబ్రాంతులకు గురి చేస్తోంది. నాలుగు రోజుల వ్యవధిలో డయేరియా కారణంగా 5గురు మృతి చెందారు. వంద మందికి పైగా డయేరియా వ్యాధి బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. డయేరియాను అదుపు చేసేందుకు అధికారులు శిబిరాలను ఏర్పాటు చేసినట్లు అధికారుతులు తెలిపారు..…

పసిడి ప్రియులకు అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంత ఉందో తెలుసా..?
బిజినెస్ వార్తలు

పసిడి ప్రియులకు అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంత ఉందో తెలుసా..?

బంగారం అంటేనే కొందరికి బలమైన సెంటిమెంట్. మరికొందరికి ఇన్వెస్ట్‌మెంట్ ఎలిమెంట్. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే మన దగ్గర ఉన్న బంగారమే మన ఆస్తి. అందుకే.. సంపన్నులకే కాదు.. పేద, మధ్య తరగతి కుటుంబాల్లో సైతం బంగారం ఒక పెట్టుబడి వస్తువుగా మారింది. పసిడి, వెండికి ఎల్లప్పుడూ డిమాండే…

ఏడో వారం నామినేషన్స్‌లో ఉన్నది వీరే.. ఓటింగ్‌లో నబీల్ టాప్.. డేంజర్ జోన్‌లో ఉన్నదెవరంటే?
వార్తలు సినిమా

ఏడో వారం నామినేషన్స్‌లో ఉన్నది వీరే.. ఓటింగ్‌లో నబీల్ టాప్.. డేంజర్ జోన్‌లో ఉన్నదెవరంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఉత్కంఠగా కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ షోలో తెలంగాణ ప్రాంతానికి చెందిన నబీల్ అఫ్రిదీ అదరగొడుతున్నాడు. తన ఆట, మాట తీరుతో బుల్లితెర అభిమానుల మనసులు గెల్చుకుంటున్నాడు. అందుకు తగ్గట్టుగానే బిగ్ బాస్ ఓటింగ్ లోనూ దూసుకుపోతున్నాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్…