పట్టాలు తప్పిన సికింద్రాబాద్-షాలిమార్ ఎక్స్ప్రెస్.. పదుల సంఖ్యలో గాయపడ్డ ప్రయాణికులు
ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరుపుతామని రైల్వే అధికారులు తెలిపారు. రైలు ట్రాక్లో ఏమైనా సమస్య ఉందా లేదా డ్రైవర్ పొరపాటు వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేయనున్నారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలోని నల్పూర్లో ఈ ఉదయం రైలు ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ నుంచి…