Recent Posts

సినిమా

70కి పైగా సినిమాలు.. ఒకప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. 54 వయసులోనూ సింగిల్
వార్తలు సినిమా సినిమా వార్తలు

70కి పైగా సినిమాలు.. ఒకప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. 54 వయసులోనూ సింగిల్

ఒకప్పుడు దశాబ్దాలుగా ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్స్ అంటే చాలా మంది పేర్లు గుర్తుకు వస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం.. సినీరంగంలో తోపు యాక్టర్. ఒకప్పుడు ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది.…

తెలంగాణ

తెలంగాణలో పెరగనున్న భూముల ధరలు.. కీలక నిర్ణయం దిశగా ప్రభుత్వం..!
తెలంగాణ వార్తలు

తెలంగాణలో పెరగనున్న భూముల ధరలు.. కీలక నిర్ణయం దిశగా ప్రభుత్వం..!

తెలంగాణలో త్వరలో భూముల విలువ పెరగనుంది. త్వరలోనే పెంచేందుకు రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం భూముల విలువను పెంచిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పెంచిన ధరలు…

ఆంధ్రప్రదేశ్

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గినట్లే తగ్గి.. మళ్లీ కొంచెం పెరిగింది.. కేవలం తెల్లవారుజామున వేళల్లో మాత్రమే.. చలి తీవ్రత ఉంటోంది.. కానీ.. పగటి ఉష్ణోగ్రతలు మాత్రం పెరుగుతున్నాయి.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో…

Read More
తిరుమల శ్రీవారి భక్తులకు సూపర్ న్యూస్.. ఇక నుంచి మరింత వేగంగా స్వామివారి దర్శనం.. తగ్గనున్న వెయిటింగ్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమల శ్రీవారి భక్తులకు సూపర్ న్యూస్.. ఇక నుంచి మరింత వేగంగా స్వామివారి దర్శనం.. తగ్గనున్న వెయిటింగ్..

తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త. ఇక నుంచి స్వామివారి దర్శనం వేగంగా జరగనుంది. ఇందుకోసం ఏఐ ఆధారిత ఫేష్ రికగ్నేషన్ కెమెరాలు ఉపయోగపడనున్నాయి. అలాగే ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఇందుకు సహాయపడనుంది.…

Read More
అభివృద్ధిలో దూకుడు.. రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు సరికొత్త గమ్యస్థానం వైజాగ్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అభివృద్ధిలో దూకుడు.. రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు సరికొత్త గమ్యస్థానం వైజాగ్..

వైజాగ్‌లో ఇళ్ల కొనుగోలు, ప్లాట్లు, కమర్షియల్ ప్రాపర్టీలపై ఆసక్తి గణనీయంగా పెరుగుతోంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి వైజాగ్ ఒక సరైన గమ్యంగా మారుతోంది. ఈ నేపథ్యంలో వైజాగ్‌లోని ఈ అభివృద్ధి…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

నేడే జేఈఈ మెయిన్‌ తుది ర్యాంకుల విడుదల.. కటాఫ్‌ ఎంత ఉంటుందంటే?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

నేడే జేఈఈ మెయిన్‌ తుది ర్యాంకుల విడుదల.. కటాఫ్‌ ఎంత ఉంటుందంటే?

దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి బీటెక్‌, బీఆర్క్‌ సీట్ల భర్తీకి సంబంధించి నిర్వహించిన జేఈఈ మెయిన్‌ 2025 సెషన్‌ 2 పరీక్షల తుది ఫలితాలతోపాటు ఫైనల్ ర్యాంకులను కూడా గురువారం (ఏప్రిల్ 17) నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేయనుంది. ఈ క్రమంలో కటాఫ్‌…

కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం.. భారత్ ఫ్రెండే.. బట్ కండిషన్స్ అప్లై అంటన్న యూఎస్!
బిజినెస్ వార్తలు

కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం.. భారత్ ఫ్రెండే.. బట్ కండిషన్స్ అప్లై అంటన్న యూఎస్!

అమెరికాతో భారత్ బందం కొంచెం ఇష్టం.. కొంచెం కష్టంగా మారింది. ఓవైపు మిత్రుడంటూనే.. ఆంక్షల కొరడా ఝలపిస్తోంది అమెరికా. ఓవైపు చైనాను ఢీకొట్టాలంటే అమెరికాకు కనిపిస్తున్న బుల్లెట్ పాయింట్ బారతే. అందుకే అమెరికా ఫస్ట్ విధానంతో ఆంక్షలు కురిపిస్తూనే.. డిఫెన్స్‌ డీల్‌తో మనకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. మరి…

మూత్రపిండాల జబ్బులు దరిదాపులకు రాకుండా ఉండాలంటే.. ఇవి మీ డైట్‌ లో ఉండాల్సిందే..!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

మూత్రపిండాల జబ్బులు దరిదాపులకు రాకుండా ఉండాలంటే.. ఇవి మీ డైట్‌ లో ఉండాల్సిందే..!

మన శరీరంలో ఉన్న అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ప్రధానమైనవి. వీటిని ఆరోగ్యంగా ఉంచేందుకు సరైన ఆహారం అవసరం. ప్రత్యేకంగా ఎంపిక చేసిన సూపర్ ఫుడ్స్‌ ద్వారా కిడ్నీలను శక్తివంతంగా కాపాడుకోవచ్చు. నిత్యం ఆహారంలో వీటిని చేర్చడం వల్ల కిడ్నీ సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. మన శరీరంలోని…

పవన్ కళ్యాణ్ భార్యపై ట్రోల్స్.. స్పందించిన విజయశాంతి.. ఏమన్నారంటే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ భార్యపై ట్రోల్స్.. స్పందించిన విజయశాంతి.. ఏమన్నారంటే..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం సింగపూర్ అగ్ని ప్రమాదం నుంచి తమ కుమారుడు మార్క్ శంకర్ క్షేమంగా బయటపడడంతో.. భారత్ కు వచ్చిన వెంటనే ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కు…

తెలంగాణంలో సరస్వతీ నది పుష్కరాలు.. ఎప్పటినుంచి అంటే..?
తెలంగాణ వార్తలు

తెలంగాణంలో సరస్వతీ నది పుష్కరాలు.. ఎప్పటినుంచి అంటే..?

తెలంగాణంలో సరస్వతీ నది పుష్కరాలు నిర్వహించేందుకు రేవంత్‌ సర్కార్‌ శ్రీకారం చుట్టింది. ఈ పుష్కరాలకు సంబంధించిన పోస్టర్‌, వెబ్‌సైట్, మొబైల్‌ యాప్‌ను మంత్రులు ఆవిష్కరించారు. పుష్కరాలకు నిత్యం 50 వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా. ఇంతకీ.. సరస్వతీ పుష్కరాలు ఎప్పుడు,…

ఊపిరితిత్తుల లోపలికి పేగులు.. అరుదైన శస్రచికిత్స చేసి పసికందుల్ని కాపాడిన నీలోఫర్ వైద్యులు
తెలంగాణ వార్తలు

ఊపిరితిత్తుల లోపలికి పేగులు.. అరుదైన శస్రచికిత్స చేసి పసికందుల్ని కాపాడిన నీలోఫర్ వైద్యులు

ప్రస్తుత కాలంలో కొందరు శిశువులు పుడుతూనే వింత వ్యాధులతో జన్మిస్తున్నారు. కొన్ని అంతుచిక్కని వ్యాధులైతే.. కొన్ని ఖరీదైన చికిత్స చేయాల్సిన వ్యాధులతో పుడుతున్నారు. నవమాసాలూ మోసి, కన్న ఆ చిన్నారులను బ్రతికించుకోడానికి తల్లిదండ్రులు అష్టకష్టాలూ పడుతున్నారు. ఈ క్రమంలో నీలోఫర్‌ ఆస్పత్రిలో అప్పడే పుట్టిన నలుగురు నవజాత శిశువులకు…

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. టాటా కంపెనీకి 99 పైసలకే 21 ఎకరాల భూమి కేటాయింపు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. టాటా కంపెనీకి 99 పైసలకే 21 ఎకరాల భూమి కేటాయింపు!

గత సంవత్సరం NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు (SIPB) 57 కంపెనీల ద్వారా రూ.4.71 ట్రిలియన్ల పెట్టుబడులను ఆమోదించిన సమయంలో ఇది జరిగింది. దీనివల్ల 4.17 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా. 2029 నాటికి.. దేశంలోని అతిపెద్ద పారిశ్రామిక సంస్థలో అతిపెద్ద…

తిరుమల కొండపై డ్రోన్ కలకలం.. యూట్యూబర్ అరెస్ట్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమల కొండపై డ్రోన్ కలకలం.. యూట్యూబర్ అరెస్ట్..

తిరుమల కొండలపై విమానాలు తరచూ ఎగురుతుండటం ఈ మధ్యకాలంలో సర్వ సాధారణమైంది.ఏకంగా శ్రీవారి ఆలయం సమీపంలోనే విమానాల రాకపోకలు సాగించడం భక్తుల కంటపడుతోంది.ఆనంద నిలయం పైనా ఎయిర్ క్రాఫ్ట్ ప్రయాణం భక్తులను కలవరపెడుతోంది. అయితే.. తిరుమల కొండపై విమానాలు ఎగరడం ఆగమ శాస్త్ర విరుద్ధమన్న చర్చ ఎప్పటినుంచో జరుగుతోంది.…

నేడు స్వల్పంగా దిగి వచ్చిన పసిడి ధర, అదే బాటలో వెండి.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
బిజినెస్ వార్తలు

నేడు స్వల్పంగా దిగి వచ్చిన పసిడి ధర, అదే బాటలో వెండి.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

భారతీయులు పసిడి ప్రియులు. పెళ్ళిళ్ళు, శుభకార్యాలు వంటి ప్రత్యేక రోజుల్లోనే కాదు ఏ చిన్న సందర్భం వచ్చినా సరే ముందుగా గుర్తుకొచ్చేది బంగారమే. డబ్బులు ఎప్పుడు చేతిలో ఉన్నా బంగారం కొనాలని కోరుకుంటారు. అంతగా పసిడి మన జీవితాలతో ముడిపడిపోయింది. బంగారం నగలు కొనుగోలుకు మాత్రమే కాదు పసిడిని…

మీ డైట్‌ లో ఇవి ఉంటే పెళ్లి తర్వాత బరువు పెరగరు..! ఏం తినాలో ఏం తినొద్దో ఇప్పుడే తెలుసుకోండి..!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

మీ డైట్‌ లో ఇవి ఉంటే పెళ్లి తర్వాత బరువు పెరగరు..! ఏం తినాలో ఏం తినొద్దో ఇప్పుడే తెలుసుకోండి..!

పెళ్లి తర్వాత మహిళల జీవితం మానసికంగా, శారీరకంగా ఎన్నో మార్పులకు లోనవుతుంది. ఈ మార్పుల ప్రభావం ఆరోగ్యంపై కూడా పడుతుంది. ముఖ్యంగా బరువు పెరగడం సాధారణం. కానీ కొన్ని సాధారణ అలవాట్లతో ఈ సమస్యను నియంత్రించవచ్చు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లి అనంతరం మహిళల జీవన విధానం…