Recent Posts

సినిమా

ఆయన పిలిస్తేనే ఈవెంట్‌కు వెళ్ళా..! చంద్రహాస్ పాట వివాదంపై స్పందించిన ఆది సాయి కుమార్
వార్తలు సినిమా

ఆయన పిలిస్తేనే ఈవెంట్‌కు వెళ్ళా..! చంద్రహాస్ పాట వివాదంపై స్పందించిన ఆది సాయి కుమార్

నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోగా అడుగుపెట్టి సినిమాలు చేస్తున్నాడు చంద్రహాస్. ప్రస్తుతం బారా బర్ ప్రేమిస్తా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా రీ…

తెలంగాణ

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌.. అప్లికేషన్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌.. అప్లికేషన్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే

ఎట్టకేలకు యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష (యూపీఎస్సీ సివిల్స్‌ 2026)ల నోటిఫికేషన్‌ బుధవారం (ఫిబ్రవరి 4) రాత్రి విడుదలైంది. యేటా అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి కమిషన్‌ ప్రకటన వెలువరిస్తుంది. ఇందులో భాగంగా…

ఆంధ్రప్రదేశ్

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌.. అప్లికేషన్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌.. అప్లికేషన్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే

ఎట్టకేలకు యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష (యూపీఎస్సీ సివిల్స్‌ 2026)ల నోటిఫికేషన్‌ బుధవారం (ఫిబ్రవరి 4) రాత్రి విడుదలైంది. యేటా అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి కమిషన్‌ ప్రకటన వెలువరిస్తుంది. ఇందులో భాగంగా…

Read More
డిగ్రీ అర్హతతో BSNLలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. సెలక్ట్‌ అయితే లైఫ్‌ సెటిలంతే!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

డిగ్రీ అర్హతతో BSNLలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. సెలక్ట్‌ అయితే లైఫ్‌ సెటిలంతే!

టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లో 2026 సంవత్సరానికి సంబంధించి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (SET) పోస్టుల భర్తీ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 120 సీనియర్ ఎగ్జిక్యూటివ్…

Read More
ఏపీ ప్రజలకు మరో అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్‌లోకి మరో 25 సేవలు.. ఇక సెకన్లలోనే అన్నీ..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ ప్రజలకు మరో అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్‌లోకి మరో 25 సేవలు.. ఇక సెకన్లలోనే అన్నీ..

ఏపీలోని ప్రజలకు మరో తీపికబురు అందించింది కూటమి ప్రభుత్వం. మరో 25 రకాల సేవలను ఆన్‌లైన్‌లోకి అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు ఒక పోర్టల్‌ను లాంచ్ చేసింది. దీని ద్వారా మున్సిపల్ సేవలను ఆన్‌లైన్‌లో…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

సింక్ నీళ్లు తాగి రెండేళ్లు బ్రతికా.. కన్నీటి పర్యంతమైన సుడిగాలి సుధీర్
వార్తలు సినిమా సినిమా వార్తలు

సింక్ నీళ్లు తాగి రెండేళ్లు బ్రతికా.. కన్నీటి పర్యంతమైన సుడిగాలి సుధీర్

సుడిగాలి సుధీర్ తన కష్టాల ప్రస్థానాన్ని ఓ సందర్భంలో పంచుకున్నారు. తండ్రి ప్రమాదానికి గురైన తర్వాత ఆర్థికంగా కుంగిపోయిన కుటుంబం కోసం చదువు మానేసి, హైదరాబాద్‌లో ఆహారం, నీరు కూడా లేక ఎన్నో ఇబ్బందులు పడినట్లు తెలిపాడు. తల్లిదండ్రుల సంతోషమే లక్ష్యంగా జబర్దస్త్ ద్వారా విజయం సాధించి, వారి…

ప్రజలకు రేవంత్ సర్కార్ సంక్రాంతి గిఫ్ట్.. ఆ నెలలో రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ!
తెలంగాణ వార్తలు

ప్రజలకు రేవంత్ సర్కార్ సంక్రాంతి గిఫ్ట్.. ఆ నెలలో రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ!

సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్…

జాలీ జాలీగా గాల్లో ప్రయాణం.. త్వరలోనే అందుబాటులోకి ఎయిర్‌ ట్యాక్సీ సేవలు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

జాలీ జాలీగా గాల్లో ప్రయాణం.. త్వరలోనే అందుబాటులోకి ఎయిర్‌ ట్యాక్సీ సేవలు!

గుంటూరు కేంద్రంగా మ్యాగ్నమ్ వింగ్స్ అభివృద్ధి చేసిన ఎయిర్ ట్యాక్సీలు వాణిజ్య ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయి. రహదారి, రైలు రద్దీని తగ్గించి, చౌక ఆకాశ మార్గాన్ని అందించే లక్ష్యంతో అభిరామ్ నేతృత్వంలో ఈ ట్యాక్సీలు విజయవంతంగా పరీక్షించబడ్డాయి. భారతీయ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించబడిన ఈ ట్యాక్సీలు కేంద్ర…

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ రిపోర్ట్..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి.. శుక్రవారం రాత్రి నాటికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఒకవైపు చలి.. మరోవైపు అల్పపీడనం నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వాతావరణం ఎలా ఉంటుందో…

ఈ లక్షణాలు కనిపిస్తే.. మీ కిడ్నిలు కొట్టేసినట్లే.. ఆలస్యం చేస్తే..
లైఫ్ స్టైల్ వార్తలు

ఈ లక్షణాలు కనిపిస్తే.. మీ కిడ్నిలు కొట్టేసినట్లే.. ఆలస్యం చేస్తే..

మూత్రపిండాల వ్యాధిని తరచుగా నిశ్శబ్ద వ్యాధిగా పరిగణిస్తారు. ఎందుకంటే లక్షణాలు చాలా ఆలస్యంగా కనిపిస్తాయి. 70-80% కిడ్నీ పనితీరు కోల్పోయిన తర్వాతే స్పష్టమైన సంకేతాలు వెల్లడవుతాయి. మధుమేహం, అధిక రక్తపోటు ప్రధాన కారణాలు. ఈ వ్యాధిని సకాలంలో గుర్తించి, చికిత్స తీసుకోవడం అత్యవసరం అని వైద్య నిపుణులు చెబుతున్నారు.…

జీవితంలో దైర్యం నింపే పాట.. ఈ సాంగ్ విని సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనే మానేశారట..
వార్తలు సినిమా సినిమా వార్తలు

జీవితంలో దైర్యం నింపే పాట.. ఈ సాంగ్ విని సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనే మానేశారట..

తెలుగులో ఎన్నో గొప్ప పాటలు ఉన్నాయి. ప్రేక్షకులను రంజింప చేసేలా ఎంతో మంది గేయ రచయితలు అద్బుతమైన పాటలను రచించి అలరించారు. ఇక సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి కొత్తగా చెప్పాలా.. తెలుగు పాటలకు సరికొత్త హంగులు దిద్దిన రచయిత ఆయన.. జనల జీవితం పై సినిమాల ప్రభావం…

ఓం భీం బుష్.. ఇంటికి లచ్చిందేవి వచ్చిందంటూ నమ్మించారు.. కట్‌చేస్తే..
తెలంగాణ వార్తలు

ఓం భీం బుష్.. ఇంటికి లచ్చిందేవి వచ్చిందంటూ నమ్మించారు.. కట్‌చేస్తే..

కాట్రియాల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వద్దకు సిరిసిల్ల జిల్లాకు చెందిన కదకంచి రాజారాం, కద కంచి రాకేష్, సాదుల అశోక్ అనే ముగ్గురు దుండగులు వెళ్ళి మీ ఇంట్లో బంగారం ఉందని, పూజలు చేస్తే బంగారం బయటకు వస్తుందని నమ్మబలికారు. దీనికి ఖర్చు అవుతుందని వివరించారు. ఓ…

ఎంత మూర్ఖుడివిరా.. వేగంగా వెళ్తున్న బస్సులో నుంచి అమాంతం దూకాడు.. ఆ తర్వాత
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఎంత మూర్ఖుడివిరా.. వేగంగా వెళ్తున్న బస్సులో నుంచి అమాంతం దూకాడు.. ఆ తర్వాత

ఆంధ్రప్రదేశ్ పల్నాడుకు చెందిన ఆర్టీసీ బస్సు ఒంగోలు సమీపంలో జాతీయ రహదారిపై రయ్యిమని దూసుకుపోతోంది. ఇంతలో ఓ యువకుడు రన్నింగ్‌ బస్సులో నుంచి బయటకు దూకేశాడు. బిత్తరపోయిన ప్రయాణీకులు, బస్సు డ్రైవర్‌ వెంటనే బస్సును ఆపి యువకుడ్ని పరిశీలించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పల్నాడుకు చెందిన ఆర్టీసీ బస్సు…

రాగి ధర ఎందుకు పెరుగుతోంది..? ప్రధాన కారణాలు ఇవే
బిజినెస్ వార్తలు

రాగి ధర ఎందుకు పెరుగుతోంది..? ప్రధాన కారణాలు ఇవే

ఇప్పటి వరకు బంగారం, వెండి ధరలు మాత్రమే పెరుగుతున్నాయనుకుంటున్నాము. కానీ మరో మెటల్‌ ధర ఆకాశాన్ని తాకేల పరుగులు పెడుతోంది. అదే రాగి. ఈ రాగి ధర కూడా విపరీతంగా పెరుగుతోంది. ధరలు పెరగడానికి కారణాలను వివరిస్తున్నారు నిపుణులు.. బంగారం, వెండి లోహ రంగాన్ని ఆధిపత్యం చేస్తున్నాయి. ఇప్పుడు…

పండగ పూట చుట్టాల ఇంటికి వెళ్లిన బాలుడు.. పతంగి ఎగురవేసిన పాపానికి.. ఏం జరిగిందంటే..
తెలంగాణ వార్తలు

పండగ పూట చుట్టాల ఇంటికి వెళ్లిన బాలుడు.. పతంగి ఎగురవేసిన పాపానికి.. ఏం జరిగిందంటే..

సంక్రాంతి పండుగ వేళ సంగారెడ్డి జిల్లాలో గాలిపటం ప్రమాదం ఓ ఆరేళ్ల బాలుడి జీవితాన్ని విషాదంలోకి నెట్టింది. హైటెన్షన్ విద్యుత్ తీగలకు గాలిపటం చిక్కుకుపోవడంతో, మాంజా ద్వారా కరెంట్ షాక్ తగిలి బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పండుగ ఆనందం విషాదంగా మారడంతో ప్రజలు…