Recent Posts

సినిమా

ఏమున్నాడ్రా బాబూ.. రామ్ చరణ్ మాస్ లుక్ అదిరింది.. పెద్ది సెట్స్ నుంచి ఫోటోస్ షేర్ చేసిన బుచ్చిబాబు..
వార్తలు సినిమా

ఏమున్నాడ్రా బాబూ.. రామ్ చరణ్ మాస్ లుక్ అదిరింది.. పెద్ది సెట్స్ నుంచి ఫోటోస్ షేర్ చేసిన బుచ్చిబాబు..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిన చరణ్.. ఇటీవలే గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకులను అలరించాడు.…

తెలంగాణ

శిల్పారామంలో సందడి చేసిన అందాల భామలు.. బతుకమ్మ ఆడిపాడిన సుందరీమణులు..
తెలంగాణ వార్తలు

శిల్పారామంలో సందడి చేసిన అందాల భామలు.. బతుకమ్మ ఆడిపాడిన సుందరీమణులు..

మిస్‌ వరల్డ్‌ పోటీలు హైదరాబాద్ వేదికగా ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్నాయి. టీ హబ్‌లో నిర్వహించిన హెడ్ టు హెడ్ చాలెంజ్‌లో నాలుగు ఖండాల నుంచి 24 మంది విజేతలుగా నిలిచారు. రాష్ట్రంలో వివిధ పర్యాటక…

ఆంధ్రప్రదేశ్

స్కూల్‌ విద్యార్థులకు శుభవార్త.. రూ.15 వేలు జమపై కీలక అప్‌డేట్!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

స్కూల్‌ విద్యార్థులకు శుభవార్త.. రూ.15 వేలు జమపై కీలక అప్‌డేట్!

రాష్ట్ర విద్యార్థులకు కూటమి సర్కార్‌ శుభవార్త చెప్పింది. తల్లికి వందనం పథకం కింద కుటుంబం చదువుకుంటున్న పిల్లలందరికీ ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని కూటమి సర్కార్‌ ఎన్నికల సందర్భంగా హామీ…

Read More
ఎంతటి అమానుషం.. అప్పు చేసింది తల్లి.. శిక్ష అనుభవించింది 9 ఏళ్ల కొడుకు..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఎంతటి అమానుషం.. అప్పు చేసింది తల్లి.. శిక్ష అనుభవించింది 9 ఏళ్ల కొడుకు..!

తిరుపతి జిల్లాలో ఘోరం జరిగింది. 9 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు కాస్తా మరో మలుపు తిరిగింది. వెట్టిచాకిరికి బాలుడు బలి తీసుకున్న పరిస్థితి వెలుగులోకి వచ్చింది. తల్లి తీసుకున్న అడ్వాన్స్ సొమ్ముకు బాలుడిని…

Read More
ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్.. విజయవాడ-బెంగళూరు మధ్య వందే భారత్.. ఏకంగా 9 గంటల్లోనే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్.. విజయవాడ-బెంగళూరు మధ్య వందే భారత్.. ఏకంగా 9 గంటల్లోనే..

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో విజయవాడ - బెంగళూరు మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నడిపేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రతిపాదనలను సిద్ధం చేసింది. షెడ్యూల్‌తో పాటు ప్రయాణ సమయం తొమ్మిది గంటలుగా…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి కోసమే కులగణన – కేటీఆర్
తెలంగాణ వార్తలు

మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి కోసమే కులగణన – కేటీఆర్

కులగణన సర్వే ఎందుకు చేస్తున్నారో ఎవరికీ స్పష్టత లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ది పొందేందుకే సర్వే చేపట్టారని ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికలకు రేవంతే డబ్బులు సమకూర్చుతున్నారని హరీష్‌రావు విమర్శించారు. బీసీల ఓట్ల కోసం కులగణన పేరుతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నాటకానికి…

వారిపై ఎస్మా ప్రయోగించండి.. అన్నదాతల ఆందోళనలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. కీలక ఆదేశాలు
తెలంగాణ వార్తలు

వారిపై ఎస్మా ప్రయోగించండి.. అన్నదాతల ఆందోళనలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. కీలక ఆదేశాలు

తెలంగాణలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని అమ్ముకుందామంటే మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారని, సిండికేట్‌గా ఏర్పడి తేమశాతం పేరుతో కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అన్నదాతల ఆందోళనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు…

అయ్యో పాపం.. అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి.. రంగంలోకి దిగిన అధికారులు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అయ్యో పాపం.. అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి.. రంగంలోకి దిగిన అధికారులు

గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతిచెందినట్టుగా స్థానికులు అనుమానిస్తున్నారు. చిరుత మృతితో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రోడ్డుపైనే చిరుత కళేబరం పడిఉండటంతో వాహనదారులు సైతం బెంబేలెత్తిపోతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో చిరుత అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. మడకశిర పట్టణ సమీపంలో మరో చిరుత మృతదేహాన్ని…

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వేళాయే.. బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వేళాయే.. బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న..

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగానే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలకు…

మీరు ఇలాంటివి తింటున్నారా? గుండెపోటు, స్ట్రోక్, డయాబెటిస్‌ పెరిగే ప్రమాదం!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

మీరు ఇలాంటివి తింటున్నారా? గుండెపోటు, స్ట్రోక్, డయాబెటిస్‌ పెరిగే ప్రమాదం!

ప్రతి ఒక్కరి జీవన విధానంలో మార్పులు చేసుకోడం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో రకరకాల వ్యాధులు వెంటాడుతున్నాయి. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇష్టానుసారంగా బయటి ఫుడ్‌ తీసుకోవడం, ఎక్కువ నూనెలు ఉన్న ఆహారాలు తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.. మన శరీరం పనితీరుకు కొలెస్ట్రాల్ చాలా…

మై-ఆధార్, ఎం-ఆధార్.. ఈ రెండింటి మధ్య తేడాలేంటో తెలుసా? అసలు విషయం తెలిస్తే షాక్..!
బిజినెస్ వార్తలు

మై-ఆధార్, ఎం-ఆధార్.. ఈ రెండింటి మధ్య తేడాలేంటో తెలుసా? అసలు విషయం తెలిస్తే షాక్..!

ప్రస్తుత రోజుల్లో భారతదేశంలో ప్రతి చిన్న అవసరానికి ఆధార్ అనేది ఆధారంగా మారింది. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ప్రతి ఒక్కరికీ కీలకంగా మారింది. అయితే ప్రస్తుతం ఆధార్ సమాచారాన్ని సౌకర్యవంతంగా నిర్వహించడం ఏ కార్డ్ హోల్డర్‌కైనా అవసరం. ఆధార్ సేవలను యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ…

నీ యవ్వా తగ్గేదేలే.. కల్కి, ఆర్ఆర్ఆర్‏లకు క్రాస్ చేసిన పుష్పరాజ్.. రిలీజ్‏కు ముందే సెన్సెషన్..
వార్తలు సినిమా

నీ యవ్వా తగ్గేదేలే.. కల్కి, ఆర్ఆర్ఆర్‏లకు క్రాస్ చేసిన పుష్పరాజ్.. రిలీజ్‏కు ముందే సెన్సెషన్..

ఇప్పుడు సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2 ది రూల్. ఈ ఏడాది భారీ అంచనాలు నెలకొన్న చిత్రాల్లో ఇది ఒకటి. పుష్ప ఫస్ట్ పార్ట్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు రాబోయే పుష్ప 2పై మరింత హైప్ నెలకొంది. ఈ సినిమా…

పట్టాలు తప్పిన సికింద్రాబాద్-షాలిమార్ ఎక్స్‌ప్రెస్.. పదుల సంఖ్యలో గాయపడ్డ ప్రయాణికులు
తెలంగాణ వార్తలు

పట్టాలు తప్పిన సికింద్రాబాద్-షాలిమార్ ఎక్స్‌ప్రెస్.. పదుల సంఖ్యలో గాయపడ్డ ప్రయాణికులు

ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరుపుతామని రైల్వే అధికారులు తెలిపారు. రైలు ట్రాక్‌లో ఏమైనా సమస్య ఉందా లేదా డ్రైవర్ పొరపాటు వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేయనున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలోని నల్పూర్‌లో ఈ ఉదయం రైలు ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్‌ నుంచి…

ఏపీలో రెండో దశ నామినేటెడ్ పదవుల భర్తీకి రంగం సిద్ధం.. అప్పటికంటే ముందే
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో రెండో దశ నామినేటెడ్ పదవుల భర్తీకి రంగం సిద్ధం.. అప్పటికంటే ముందే

ఏపీలో సెకండ్‌ ఫేజ్‌ నామినేటెడ్‌ పదవుల జాతర జరగబోతోందా?.. రెండో దశ నామినేటెడ్ పదవులకు పేర్లు ఫిక్స్‌ అయ్యాయా?.. ఇవాళ, రేపట్లో ఏ క్షణమైనా నామినేటెడ్‌ పదవుల సెకండ్‌ లిస్ట్‌ రిలీజ్‌ కానుందా?.. రెండో దశలో జనసేన, బీజేపీకి ప్రాధాన్యం దక్కబోతోందా?.. ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన టీడీపీ…

మరోసారి రెండు రాష్ట్రాల మధ్య వివాదం.. రచ్చకు అజ్యం పోసిన ఆ ఒక్క మాట
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

మరోసారి రెండు రాష్ట్రాల మధ్య వివాదం.. రచ్చకు అజ్యం పోసిన ఆ ఒక్క మాట

మరోసారి ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం మొదలైంది. ప్రతిరోజు తెలంగాణ డ్యాం సిబ్బంది రైట్ కెనాల్ వాటర్ రీడింగ్ ను నోట్ చేసుకుంటారు. తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జలవివాదం రేగింది. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ వాటర్ రీడింగ్ కోసం తెలంగాణ సిబ్బంది డ్యాం వద్దకు…