Recent Posts

సినిమా

థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఓటీటీలో బ్లాక్ బస్టర్.. 20 నిమిషాల క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఓటీటీలో బ్లాక్ బస్టర్.. 20 నిమిషాల క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్..

ఈ ఏడాదిలో విడుదలైన ఓ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. కానీ ఓటీటీలో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఆ సినిమా దేశంలోని టాప్ 10 ట్రెండింగ్ జాబితాలో చోటు…

తెలంగాణ

మావోయిస్టులను అంతం చేయాలా.. వద్దా?.. ఆపరేషన్‌ కగార్‌పై అమిత్‌షా కీలక వ్యాఖ్యలు
తెలంగాణ వార్తలు

మావోయిస్టులను అంతం చేయాలా.. వద్దా?.. ఆపరేషన్‌ కగార్‌పై అమిత్‌షా కీలక వ్యాఖ్యలు

నిజామాబాద్‌లో జరిగిన కిసాన్ సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆపరేషన్ కగార్ అంశాన్ని ప్రస్తావించారు. ఆపరేషన్ కగార్ ఆపేది లేదని అన్నారు. మావోయిస్టులు హత్యాకాండ వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలన్నారు.…

ఆంధ్రప్రదేశ్

ప్రయాణికులకు గుడ్‌ న్యూస్.. నాంపల్లి నుంచి కన్యాకుమారికి ప్రత్యేక రైళ్లు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రయాణికులకు గుడ్‌ న్యూస్.. నాంపల్లి నుంచి కన్యాకుమారికి ప్రత్యేక రైళ్లు!

తెలుగు రాష్ట్రాల నుంచి కన్యాకుమారి వెళ్లాలనుకనే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి కన్యాకుమారికి ప్రత్యేక రైళ్లను కేటాయించింది.ఇప్పటికే ఉన్న ట్రైన్‌లలో పెరుగుతున్న ప్రయాణికుల…

Read More
ఒకేసారి రెండు అల్పపీడనాలు.. వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలే.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఒకేసారి రెండు అల్పపీడనాలు.. వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలే.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించాయి.. దీంతో చాలా ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.. తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకట చేసింది.. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో…

Read More
అంతరిక్షంలోకి వెళ్లనున్న తెలుగమ్మాయి..! కొత్త చరిత్ర లిఖించనున్న 23 ఏళ్ల జాహ్నవి
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అంతరిక్షంలోకి వెళ్లనున్న తెలుగమ్మాయి..! కొత్త చరిత్ర లిఖించనున్న 23 ఏళ్ల జాహ్నవి

23 ఏళ్ల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాహ్నవి దంగేటి 2029లో టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ ద్వారా అంతరిక్ష యాత్రకు ఎంపికయ్యారు. ఐదు గంటల ప్రయాణంలో రెండు సూర్యోదయాలు, రెండు సూర్యాస్తమయాలను చూడనున్నారు. NASA ఇంటర్నేషనల్ ఎయిర్…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర.. అదే బాటలో వెండి.. ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..
బిజినెస్ వార్తలు

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర.. అదే బాటలో వెండి.. ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..

గత కొన్ని ఏళ్లుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతూ స్థిరంగా కొనసాగడం లేదు. 2024 చివరి త్రైమాసికంలో పసిడి ధర కొంచెం తగ్గుముఖం పట్టింది. అదే బాటలో వెండి కూడా పయనిస్తుంది. దీనికి ముఖ్య కారణంలో అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడమే.. దీంతో మార్కెట్ లో డాలర్…

గోర్లు, చర్మంలో ఈ 5 మార్పులు గుండె జబ్బులకు సంకేతాలు.. నిర్లక్ష్యం చేస్తే మీ ప్రాణాలకే ప్రమాదం..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

గోర్లు, చర్మంలో ఈ 5 మార్పులు గుండె జబ్బులకు సంకేతాలు.. నిర్లక్ష్యం చేస్తే మీ ప్రాణాలకే ప్రమాదం..

ప్రస్తుత కాలంలో చాలామంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు.. చిన్నా పెద్దా తేడా లేకుండా ఇటీవల గుండె పోటు ఎందరో ప్రాణాలను తీస్తోంది.. అయితే.. గుండె జబ్బు లక్షణాలు గోర్లు - చర్మంపై అనేక విధాలుగా కనిపిస్తాయి. వాటిని సకాలంలో గుర్తించడం ద్వారా చికిత్స చేయడం సులభతరం అవుతుంది.. ప్రస్తుత…

జాతర సీక్వెన్స్‌కి ఫ్యాన్స్ రియాక్షన్ చూసి బన్నీ ఎమోషనల్
వార్తలు సినిమా

జాతర సీక్వెన్స్‌కి ఫ్యాన్స్ రియాక్షన్ చూసి బన్నీ ఎమోషనల్

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘పుష్ప2’ థియేటర్లలో సందడి చేస్తోంది. ఐకాన్ స్టార్ అదరగొట్టేశాడు అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. గంగమ్మతల్లి అవతారంలో ఐకాన్‌ స్టార్‌ తన నట విశ్వరూపం చూపించాడని చెబుతున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప-2 మేనియా కనిపిస్తోంది. యాక్షన్ సీన్స్, డ్సాన్స్‌లు ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్నాయి.…

సమీపిస్తున్న ఇంటర్‌ పరీక్షలు.. 90 రోజుల ప్రణాళికతో రంగంలోకి ఇంటర్ బోర్డు!
తెలంగాణ వార్తలు

సమీపిస్తున్న ఇంటర్‌ పరీక్షలు.. 90 రోజుల ప్రణాళికతో రంగంలోకి ఇంటర్ బోర్డు!

మరో మూడు నెలల్లో ఇంటర్ వార్షిక పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు విద్యార్ధులను సన్నద్ధం చేయడానికి ఇంటర్ బోర్డు ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తుంది. ముఖ్యంగా ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు సన్నాహాలు చేస్తుంది.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ…

ఈ ఆలయంలో ఎన్నో రహస్యాలు.. ఏడాది ఏడాదికి పెరిగే నంది.. కలియుగాంతానికి చిహ్నం..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఈ ఆలయంలో ఎన్నో రహస్యాలు.. ఏడాది ఏడాదికి పెరిగే నంది.. కలియుగాంతానికి చిహ్నం..

భారతదేశంలో రహస్యాలు నిండిన ఆలయాలకు కొదవలేదు. అలాంటి మిస్టరీలను దాచుకున్న ఆలయంలో ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ ఆలయంలో శివుడి వాహనం అయిన నందీశ్వరుడే నేటికీ మనవ మేథస్సుకు అందని ఓ రహస్యం. ఈ ఆలయం ఎక్కడ ఉందో, ఈ విగ్రహానికి సంబంధించిన నమ్మకాలు ఏమిటో తెలుసుకుందాం.భారతదేశంలో…

నిరుద్యోగులకు అలర్ట్‌.. సీఏపీఎఫ్‌ బలగాల్లో లక్షకుపైగా ఉద్యోగాలు: కేంద్రం వెల్లడి
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

నిరుద్యోగులకు అలర్ట్‌.. సీఏపీఎఫ్‌ బలగాల్లో లక్షకుపైగా ఉద్యోగాలు: కేంద్రం వెల్లడి

కేంద్ర సాయుధ బలగాల్లో భారీగా ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు బుధవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ ఖాళీల వివరాలను తెలిపారు.. కేంద్ర సాయుధ బలగాలు (CAPF), అస్సాం రైఫిల్స్‌ (AR)లో లక్షకు పైనే ఉద్యోగాలు ఖాళీగా…

ఇకపై రైలు ఆలస్యంగా వస్తే ప్రయాణికులకు ఉచిత భోజనం.. 3 గంటల కన్నా లేటయితే పూర్తి చార్జీ వాపసు
బిజినెస్ వార్తలు

ఇకపై రైలు ఆలస్యంగా వస్తే ప్రయాణికులకు ఉచిత భోజనం.. 3 గంటల కన్నా లేటయితే పూర్తి చార్జీ వాపసు

రైలు ప్రయాణం సౌకర్యంగా ఉన్నా.. ఒక్కోసారి స్టేషన్ కి గంటల తరబడి ఆలస్యంగా వస్తుంటాయి. దీంతో తాము ప్రయాణించవలసిన రైలు కోసం స్టేషన్లలో ప్రయాణికులు పడిగాపులు కాస్తుంటారు. ఇకపై ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ఇండియన్ రైల్వే ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. అందేంటంటే.. మన దేశంలో ఏ స్టేషన్‌లో…

డయాబెటిక్‌లో సబ్జా గింజల మ్యాజిక్.. ఈ విషయాలు తెలిస్తే షాకవుతారు..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

డయాబెటిక్‌లో సబ్జా గింజల మ్యాజిక్.. ఈ విషయాలు తెలిస్తే షాకవుతారు..

శరీరంలోని బ్లడ్‌ షుగర్‌ లెవెల్‌ను కంట్రోల్‌లో ఉంచడంలో సహాయపడుతుంది. తక్కువ నీరు త్రాగడం, సరైన జీవనశైలి కారణంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. సబ్జా గింజలు వీలైనంత ఎక్కువ నీరు త్రాగడమే కాకుండా.. చెడు ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్థమైన జీవనశైలి కారణంగా అనేక రోగాలు ప్రజలను వెంటాడుతున్నాయి. ప్రస్తుతం…

ప్రభాస్ అంటే చాలా ఇష్టం.. మనసులో మాట చెప్పిన మాళవిక
వార్తలు సినిమా

ప్రభాస్ అంటే చాలా ఇష్టం.. మనసులో మాట చెప్పిన మాళవిక

నటి మాళవిక మోహన్ కేరళ రాష్ట్రానికి చెందింది. కేరళలోని పయ్యనూర్‌లో 1993లో జన్మించింది ఈ ముద్దుగుమ్మ. ఆమె తండ్రి మలయాళ సినిమాటోగ్రాఫర్ కె.యు.మోహన్. ఈ అమ్మడు సోషల్ మీడియాలో తన ఫొటోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అందం, అభినయంతోపాటు అదృష్టం ఉన్న భామలు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు.…

భూకంపం ధాటికి వణికిపోయిన మేడారంలోని సమ్మక్క-సారలమ్మ గద్దె..! వీడియో చూడండి..
తెలంగాణ వార్తలు

భూకంపం ధాటికి వణికిపోయిన మేడారంలోని సమ్మక్క-సారలమ్మ గద్దె..! వీడియో చూడండి..

ములుగు జిల్లాలోని మేడారంలోని సమ్మక్క-సారలమ్మ గద్దె వద్ద భూమి కంపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ములుగు జిల్లా మేడారం కేంద్రంగా భూకంపం నమోదవ్వడంతో.. ఏజెన్సీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ములుగు జిల్లాలో వరుసగా ప్రకృతి వైపరిత్యాలు బయటకు వస్తున్నాయి. ఇటీవల ములుగు జిల్లాలో…