Recent Posts

సినిమా

తెలంగాణ ఆర్ధిక పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

తెలంగాణ ఆర్ధిక పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..

విరాట్ కోహ్లీ.. సోషల్ మీడియాలోనే అత్యధిక ఫాలోవర్స్ ఉన్న సెలబ్రెటీలలో ఒకరు. ఈ టీమిండియా క్రికెటర్ చేసే ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరలవుతుంటుంది. అలాంటిది ఓ హీరోయిన్ పోస్టును విరాట్ లైక్ చేశాడు. దీంతో…

తెలంగాణ

భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు.. యుద్దానికి తాము సిద్ధం అంటున్న యువత!
తెలంగాణ వార్తలు

భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు.. యుద్దానికి తాము సిద్ధం అంటున్న యువత!

భారత్‌-పాకిస్తాన్ ఉద్రిక్తతలను దేశ వ్యాప్తంగా ప్రజలు గమనిస్తున్నారు. భారత సరిహద్దుల్లో సైనికులు శత్రుదేశాలతో పోరాడుతున్న తీరును పరిశీలిస్తున్నారు. ఈ తరుణంతో ఆర్మీలో చేరేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు. దేశ రక్షణలో తాము భాగం అవుతామంటున్నారు.…

ఆంధ్రప్రదేశ్

పహల్గాం హంతకులను అప్పగించాలి.. పాక్‌పై ఒత్తిడి తేవాలి.. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి డిమాండ్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పహల్గాం హంతకులను అప్పగించాలి.. పాక్‌పై ఒత్తిడి తేవాలి.. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి డిమాండ్

ఉగ్రవాదం అంతానికి సీపీఎం సహకరిస్తుందన్నారు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ. ఉద్రిక్తతల నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. పహల్గాం హంతకులను అప్పజెప్పడానికి పాకిస్తాన్ పై వివిధ వేదికల ద్వారా ఒత్తిడి తీసుకురావాలని…

Read More
తెలుగురాష్ట్రాల్లో భిన్న వాతావరణం.. ఆ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు.. వర్షాలు కరిసే ఛాన్స్‌!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగురాష్ట్రాల్లో భిన్న వాతావరణం.. ఆ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు.. వర్షాలు కరిసే ఛాన్స్‌!

తెలుగురాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు ఎండవేడి, ఉక్కబోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నారు. శనివారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో…

Read More
సమ్మర్‌ సీజన్‌ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారింది.. బీకేర్‌ఫుల్ అంటున్న వాతావరణ శాఖ
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

సమ్మర్‌ సీజన్‌ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారింది.. బీకేర్‌ఫుల్ అంటున్న వాతావరణ శాఖ

ఏపీ, తెలంగాణలో సమ్మర్‌ సీజన్‌ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు తెలుగు ప్రజలను భయపెడుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

2025 సమ్మర్‌‎పై పెరిగిన ఫోకస్.. ఎన్ని సినిమాలు అంటే.?
వార్తలు సినిమా

2025 సమ్మర్‌‎పై పెరిగిన ఫోకస్.. ఎన్ని సినిమాలు అంటే.?

ఇప్పుడున్న సీన్‌ ఏంటి? సిట్చువేషన్‌ ఎలాంటిది? అని చూసే రోజులు నిదానంగా కనుమరుగవుతున్నాయి. నెక్స్ట్ ఇయర్‌ ఏం చేయాలి? ఆ పై బెస్ట్ సీజన్‌ ఏంటి అంటూ ఆరా తీసేవారు ఎక్కువవుతున్నారు. 2025 స్టార్ట్ కావడానికి ఇంకా నెలన్నర టైమ్‌ ఉన్నప్పటికీ, నెక్స్ట్ సమ్మర్‌ మీద మాత్రం వరుసగా…

ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరుచుకునే ఆలయం.. ఎక్కడుందో తెల్సా
తెలంగాణ వార్తలు

ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరుచుకునే ఆలయం.. ఎక్కడుందో తెల్సా

కొన్ని ఆలయాల్లో కొన్ని నెలల పాటు తెరిచి మళ్లీ మూసివేస్తారు. ఇక్కడ మాత్రం ఏడాదికి కేవలం ఒకరోజు మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉంటుంది. అప్పుడే స్వయంభుగా వెలిసిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. సాధారణంగా ఏ దేవాలయంలోనైనా.. ఏడాది పొడవునా పూజలు జరుగుతుంటాయి. దేవతా మూర్తులకు…

రేవంత్‌ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రజా పాలన-విజయోత్సవాల పేరుతో రాష్ట్రమంతా పండుగ
తెలంగాణ వార్తలు

రేవంత్‌ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రజా పాలన-విజయోత్సవాల పేరుతో రాష్ట్రమంతా పండుగ

డిసెంబర్‌ 9న సచివాలయంలో తెలంగాణతల్లి విగ్రహావిష్కరణ చేయనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రాష్ట్రవ్యాప్తంగా మహిళలను ఆహ్వానించాలని నిర్ణయించారు. రేవంత్‌ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజా విజయోత్సవాలకు రంగం సిద్దం చేసింది. రాష్ట్రమంతా పండుగ వాతావరణంలో విజయోత్సవాలను నిర్వహించాలని…

అసెంబ్లీ సాక్షిగా ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అసెంబ్లీ సాక్షిగా ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు!

ఈ నెల 29న విశాఖపట్నం జిల్లా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజెన్ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు అప్పుడే ఫలితాలను ఇస్తున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా ఏపీ ప్రజలకు గుడ్…

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. కొత్త పెన్షన్‌ దరఖాస్తులు, ఎప్పటి నుంచంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. కొత్త పెన్షన్‌ దరఖాస్తులు, ఎప్పటి నుంచంటే..

ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కొత్త పెన్షన్‌దారుల కోసం కీలక ప్రకటన చేసింది. కొత్త పెన్షన్‌కోసం ఎదురు చూస్తున్న వారి నుంచి వచ్చే నెల మొదటి వారం నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్వరలోనే పూర్తి విదివిధానాలను ప్రభుత్వం ప్రకటించనుంది..…

జలుబు, దగ్గుతో బాధపడుతున్నారా..? అయితే, నో టెన్షన్.. ఇలా చేస్తే వెంటనే రిలీఫ్..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

జలుబు, దగ్గుతో బాధపడుతున్నారా..? అయితే, నో టెన్షన్.. ఇలా చేస్తే వెంటనే రిలీఫ్..

శీతాకాలంలో అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి.. ముఖ్యంగా జలుబు, దగ్గు లక్షణాలను ప్రతిఒక్కరూ ఎదుర్కొంటారు.. అయితే.. జలుబు, దగ్గు మందులతో మాత్రమే కాకుండా ఇంటి నివారణలతో కూడా నయం చేయవచ్చు. ముక్కు కారటం, గొంతులో కఫంతో ఇబ్బంది పడుతుంటే కొన్ని ఇంటి చిట్కాలతో వదిలించుకోవచ్చు.. శీతాకాలం వచ్చేసింది.. ఇన్ఫెక్షన్ల…

వారెవ్వా.! గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్.. ఒక్క రోజులోనే భారీగా తగ్గిన ధర
బిజినెస్ వార్తలు

వారెవ్వా.! గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్.. ఒక్క రోజులోనే భారీగా తగ్గిన ధర

డోనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్ బంగారంపై గట్టిగానే పడింది. అమెరికా ఎన్నికల్లో ట్రంప్ భారీ విజయంతో గెలిచిన నాటి నుంచి బంగారం ఏకంగా రూ. 4,140 మేరకు తగ్గింది. గత రెండు రోజుల్లోనే గోల్డ్ రేట్ రూ. 2 వేల వరకు తగ్గడం గమనార్హం. డోనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్ బంగారంపై…

ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
వార్తలు సినిమా

ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!

ఇక ఫ్యామిలీ వీక్ వరకూ మాత్రమే హౌస్ లో ఉంటానని ముందే చెప్పిన గంగవ్వ.. 8వ వారంలోనే అనారోగ్య సమస్యలతో బయటకు వచ్చింది. ఇప్పటికే హౌస్ లో గంగవ్వను డాక్టర్లు కూడా పరీక్షించారట. దాంతో 9వారంలో ఆమె బయటకు రానుందని అనుకున్నారు. కానీ ఆరోగ్య సమస్యలు ఎక్కువ కావడంతో…

లగచర్లలో అధికారులను తప్పుదారి పట్టించిందెవరు? దాడికి ప్లాన్‌ చేసిందెవరు?
తెలంగాణ వార్తలు

లగచర్లలో అధికారులను తప్పుదారి పట్టించిందెవరు? దాడికి ప్లాన్‌ చేసిందెవరు?

వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌పై దాడి కచ్చితంగా కుట్రే అంటోంది పోలీసు యంత్రాంగం. అంతా ప్రీప్లాన్డ్‌గానే జరిగిందని హైదరాబాద్‌ రేంజ్ ఐజీ సత్యనారాయణ తేల్చారు.వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌పై దాడి కేసును సీరియస్‌గా తీసుకుంది సీఎం రేవంత్‌ రెడ్డి సర్కార్‌. కలెక్టర్‌పై దాడి చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమన్నారు సీఎం…

లగచర్లలో కలెక్టర్‌పై దాడి ఘటన.. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్..
తెలంగాణ వార్తలు

లగచర్లలో కలెక్టర్‌పై దాడి ఘటన.. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్..

లగచర్ల లడాయిపై.. ఓవైపు కేసుల టెన్షన్‌.. మరోవైపు పొలిటికల్‌ అటెన్షన్‌ ఎక్కువైంది.అసలు దాడి చేసింది గ్రామస్తులేనా..? ఎంక్వయిరీలో ఏం తేలింది..? సీఎం రియాక్షన్ తర్వాత.. అధికారుల చర్యలు ఎలా ఉండబోతున్నాయి..? అనేది హాట్ టాపిక్ గా మారింది.. ఈ తరుణంలోనే పోలీసులు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్…